తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్ వేదికగా ఏర్పాటుచేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ఆల్ పొలిటికల్ పార్టీ మీటింగ్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నుండి కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనర్ కందికంటి అశోక్ కుమార్ గౌడ్, ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్.
సంస్థ ‘టీజీఆర్టీసీ కార్మికపరిషత్’ లో ఆర్టీసీ కార్మికులు చేరడం జరిగింది. ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, జాతీయ అధికార ప్రతినిధి జ్యోష్ణ గారు తెలుగుదేశం పార్టీ కండువాను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా జీరో టికెట్ అంశంలో ఉద్యోగాలు కోల్పోయిన (రిమువల్) కండక్టర్లను మానవతా దృక్పథంతో తిరిగి వారిని ఉద్యోగాలలోకి తీసుకోవాలి.
గురువారం ఎన్టిఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టీఎన్టీయూసీ (తెలుగునాడు ట్రేడ్యూనియన్ కౌన్సిల్)` టీఎన్టీయూసీకి అనుబంధ 👇
అమీర్ పేట లోని మైత్రివనం వద్ద అగ్నిప్రమాదం జరిగి పలు షాపులు దగ్ధం కాగా, సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు గారు, తెలుగుదేశం పార్టీ BC విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్ కుమార్ గారు, 👇
#TelanganaFormationDay
తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా...తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో పోటీ పడి దూసుకుపోవాలి. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్ లో మరెన్నో విజయాలు సాధించాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలి. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ది ఫలాలు దక్కాలి. అత్యుత్తమ జీవన ప్రమాణాలు పొందాలి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో మన రెండు రాష్ట్రాలు కలిసి పని చేసి, కీలక భూమి పోషించి తెలుగు వైభవాన్ని, ప్రాభవాన్ని చాటాలి.
పాఠశాల విద్య విషయంలో ప్రభుత్వ పాత్ర చాలా ముఖ్యమైనది. టీచర్ల కొరతను ఎదుర్కోడానికి కేవలం 150 రోజుల్లో, అది కూడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా 16,000 మంది ఉపాధ్యాయులను నియమించుకోవడం జరిగింది. పాఠాలను బట్టీ పట్టే పరిస్థితి కాకుండా విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచన పెంపొందించాలి.
- 'ది హిందూ' మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి నారా లోకేష్
#TheHinduMIND
#NaraLokesh
సోషల్ మీడియా,ఇతర డిజిటల్ వేదికలు ద్వేషం, తప్పుడు ప్రచారం, సామాజిక విభేదాలకు సాధనాలుగా మారకూడదు. గత 20-22 నెలలుగా రాష్ట్రంలో కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ, సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మేము గమనించాం..ప్రభుత్వపరంగా ప్రజల శాంతి భద్రతలను కాపాడటం మా బాధ్యత. తప్పుడు వార్తలు, విద్వేషపూరిత ప్రచారం, సామాజిక అశాంతిని రెచ్చగొట్టే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజాస్వామ్యంలో విమర్శలకు, నిరసనలకు స్థానం ఉంది. కానీ సమాజంలో విద్వేషం పెంచే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము. - మంత్రి నారా లోకేష్
#TheHinduMIND
#NaraLokesh
మహానాడు 2026 వర్చువల్ పద్ధతిలో నిర్వహణ
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు కార్యక్రమం ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు
ఈ నెల 27, 28న పార్టీ పండుగ మహానాడు కార్యక్రమం.