అసలు సంస్థాగత బలం మనకి ఉందో లేదో ఎలా Quantify చేసుకోవాలి?
మనం పోటీ చేసిన మొట్టమొదటి ఎలక్షన్ 2019 వోట్ షేర్ ఆధారంగానా? అదైతే 2024 లో మనం పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానం లో గెలిచేవాళ్ళమా??
జనసేన పార్టీ అంటే గిట్టని వాళ్ళు అది కూటమి వల్ల అనొచ్చు, కానీ అదే కూటమి లో బీజేపీ కూడా ఉంది, వాళ్ళు మనకంటే తక్కువ స్థానాల్లో పోటీ చేశారు, మరి వాళ్ళు పోటీ చేసిన ప్రతి చోట గెలవలేదే, తిరుపతి ఎంపీ స్థానంలో కూటమి అన్నీ అసెంబ్లీ స్థానాలు గెలిచినా జనం బీజేపీ ఎంపీ అభ్యర్థి ని ఓడించారు గా??
అలాంటిది మనం పోటీ చేసిన ప్రతి స్థానం లో గెలిచామంటే ఇది జనాల్లో జనసేన కి పెరిగిన ఆదరణగా మీకు కనిపించట్లేదా??
పోని ఈ అంకెలు పక్కన పెట్టండి, మన బలాన్ని అంచనా వెయ్యాలంటే మనం మొదలు పెట్టిన పల్లె పండుగ, అడవి తల్లి బాట, అమరజీవి జలధార వంటి కార్యక్రమాల ఇంపాక్ట్ ఏ మేరకు జనాల్లో ఉందో మీరు తెలుసు కోవాలి!!
ఒక చిన్న పని చేసి పెట్టండి మా జనసైనికుల కోసం, ఇందులో ఒక్క కార్యక్రమం తీసుకుందాం, for example అడవి తల్లి బాట!!
అల్లూరి సీతారామ రాజు జిల్లా మన కూటమికి బలం అత్యంత తక్కువ గా ఉన్న జిల్లా, ఆ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, అరకు & పాడేరు. ఈ విభజిత ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక వైసీపీ వీటిలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు.
Paderu
2014 - YCP
2019 - YCP
2024 - YCP
Araku
2014 - YCP
2019 - YCP
2024 - YCP
కాబట్టి ఇక్కడ మనకే కాదు, టీడీపీ కి బీజేపీ కి కూడా బలం లేదు, మనం ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు పోటీ చెయ్యొచ్చు, మనల్ని ఎవరు ఆపరు.
ఇక్కడ ఎక్కువ శాతం సీట్లు పోటీ చెయ్యండి, మీరు చెప్పే 100% స్ట్రైక్ రేట్ అక్కర్లేదు, ఇక్కడ మనం 70-80% గెలిచినా మన అడవి తల్లి బాట క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మీకు అర్థం అవుతుంది, మనం చేసే కార్యక్రమాలు grassroots లోకి ఎంత వెళ్లాయో మీకు ఒక అసెస్మెంట్ వస్తుంది, అసెంబ్లీ ఎన్నిక నాటికి బెటర్ బార్గైన్ కి స్కోప్ కూడా దొరుకుతుంది, మరీ ముఖ్యంగా ఇది ఆదివాసీ ప్రాంతం ఇక్కడ కాపు సామాజిక వర్గం లేదు కాబట్టి మన పార్టీ మీద కులముద్ర వెయ్యాలనే ప్రయత్నం కూడా గిట్టనివాళ్ళు ఎవరు ఫ్యూచర్ లో చెయ్యరు, ఈ ప్రాంతం గోదావరి జిల్లాల్లో లేదు కాబట్టి మనల్ని ఎవడైనా రెండు జిల్లాల పార్టీ అనాలంటేనే వంద సార్లు ఆలోచిస్తారు.
అంతే కాదు మన పార్టీ ని మళ్లీ ఎవరూ కూడా సంస్థాగత బలం లేదు, మనం ఎదగలేదు అని అనే ఆస్కారమే లేకుండా ఉంటుంది!! 🙏
ఇంత ఘంటాపదం గా ఎందుకు చెప్తున్నాను అంటే డుంబ్రిగుడ లాంటి దాదాపు చాలా గ్రామాలు నేను స్వయం గా తిరిగొచ్చాను, వాళ్ళలో @PawanKalyan గారి పట్ల మన @JanaSenaParty పట్ల పెరిగిన నమ్మకాన్ని కళ్ళారా చూశాను కాబట్టి!!
దయచేసి మా జనసైనికుల కోసం ఈ ఒక్క experiment చెయ్యండి 🙏
ప్రమాదవశాత్తూ మరణించిన జనసైనికుల కుటుంబాలకు బీమా చెక్కులు అందజేసిన జనసేన పార్టీ
వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన 5 మంది జనసేన పార్టీ క్రియాశీలక జనసైనికుల కుటుంబాలకు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, జనసేన తరపున ₹5 లక్షల చొప్పున బీమా చెక్కులను జనసైనికుల కుటుంబ సభ్యులు స్థానిక జనసేన సాధక్స్ చేతుల మీదుగా, స్థానిక నాయకుల సమక్షంలో అందుకున్నారు. పాడేరు నియోజకవర్గానికి చెందిన కంచాల హరికృష్ణ, మాచర్లకు చెందిన శీలం శ్రీను, గురజాలకు చెందిన రోళ్ళ ప్రసాద్, నెల్లిమర్లకు చెందిన చందాక రమణ, కళ్యాణదుర్గానికి చెందిన మొండి అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు.
#JSPUdyamiMembership
Heartfelt birthday wishes to our Hon'ble Prime Minister Shri @narendramodi Ji on behalf of the JanaSena Party.
We wholeheartedly pray to Tirumala Venkateswara Swamy, Kondagattu Anjanna, and Bezawada Kanaka Durgamma to bless you with good health and longevity to lead the nation to even greater heights.
#HappyBdayPMModi
A vision that carries the aspirations of 140 crore Indians, a life dedicated to Nations Service, a Karma Yogi who has devoted his life to Bharat Mata, and a statesman who has given New India a new confidence on the global stage, the Hon’ble Prime Minister Sri @narendramodi Ji, with a life dedicated to the nation, a vision shaped by its future, and a journey defined by the spirit of Seva, Sankalp and Samarpan.
On this special day, I offer my warmest birthday wishes and respects to the Hon’ble Prime Minister of India, Sri Narendra Modi Ji, on behalf of myself and the @JanaSenaParty.
With the vision of “Ek Bharat, Shreshtha Bharat,” Modi Ji continues to lead Bharat with determination, conviction and an unwavering spirit of service.
When India needed strong and decisive leadership, Modi Ji stepped forward as Prime Minister and, through his transformative governance, guided India to become the world’s fourth-largest economy.
Under his leadership, India has transformed across every sphere:
• Roads to Railways
• Digital India to UPI
• Make in India to Defence
• Jan Dhan to Inclusion
• Swachh Bharat to Swasth Bharat
• Har Ghar Jal to Har Ghar Awas
• Startups to Space
• Security to Strength
• G20 to Global Leadership
• Vikas to Vishwas
Taking India forward on every front, Modi Ji has become a defining force in the journey of New India.
For me, Modi Ji’s life is a testament to selfless service and devotion to Bharat Mata. His unwavering dedication, disciplined way of life and relentless pursuit of the welfare of every Indian reflect a deep sense of duty towards the motherland, always placing the nation above himself.
His encouragement to the youth, his vision of Viksit Bharat 2047, and his ability to connect with children with warmth while standing firm in negotiations with world leaders reflect the many dimensions of his persona. From strengthening our borders and national security to safeguarding India’s maritime interests, his resolve to protect the country remains unwavering.
The international honours and recognitions bestowed upon him by nations and global institutions reflect India’s growing stature and presence on the world stage. For a leader, his life is a benchmark; for a nation, his vision is a direction; and for every Indian, his spirit of service is an inspiration.
I wholeheartedly thank him for his continued support and cooperation towards the development of Andhra Pradesh.
May Lord Sri Venkateswara of Tirumala bless Modi Ji with good health, a long life and the strength to continue serving the nation - @PawanKalyan@PMOIndia
#HappyBdayPMModi
#HappyBirthdayModiJi
A life dedicated to Bharat. A journey of service that continues to shape the aspirations of a Nation. 25 years of selfless service, with many more years of dedicated service to Bharat ahead.
On the birthday of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, I extend my heartfelt wishes and deepest respect for his decades of public service and his unwavering commitment to strengthening Bharat and empowering its people.
From a small house in Vadnagar to the highest elected office of the Nation, your journey reflects determination, discipline and a lifelong commitment to public service. Over the years, your leadership has placed development, self-reliance, national security and the aspirations of our people at the heart of India's journey.
Under your leadership, Bharat has witnessed a transformation across infrastructure and connectivity. From the expansion of National Highways and expressways to the rapid modernisation of Indian Railways, electrification of nearly the entire broad-gauge network, modern railway stations and the nationwide expansion of Vande Bharat, India's mobility landscape is entering a new era.
From Digital India and UPI to Make in India, Startup India and Atmanirbhar Bharat, India has advanced across infrastructure, space, technology, manufacturing and renewable energy, strengthening our confidence in our own capabilities. Our defence preparedness has also grown stronger, from the surgical strikes and Balakot air strike to Operation Sindoor, reflecting Bharat’s firm resolve to protect its sovereignty and national interests while advancing indigenous defence capabilities and technology.
India's economic journey has moved significantly forward as well. From being among the world's largest economies, Bharat has risen to the 4th-largest economy in nominal GDP in the World Bank's latest 2024 data, while continuing its journey towards the goal of becoming one of the world's leading economies.
For Andhra Pradesh, your support has been of immense significance. From the renewed development of Amaravati and continued support for Polavaram, to the Visakhapatnam development corridor, Bhogapuram International Airport, railway and road connectivity, industrial investments, energy projects and strengthening of the State’s infrastructure ecosystem, your continued support has opened new avenues for Andhra Pradesh’s growth and development. The support extended by you to Andhra Pradesh is truly invaluable and beyond measure.
As we move towards #ViksitBharat 2047, the continued cooperation between the Union Government and Andhra Pradesh can open new avenues of opportunity for our people, youth, farmers, entrepreneurs and industries.
This year’s #SevaSankalpAbhiyan, being observed from September 17 to October 17, provides an opportunity for every citizen to turn the spirit of Seva into meaningful action through blood donation, tree plantation, cleanliness drives, health camps and support for those in need. Let us come together and contribute to society in every way we can, while offering an “Ashirwad Ka Diya” as a heartfelt expression of our respect, gratitude and good wishes, and inspire others to join this collective spirit of service to Bharat.
Hon’ble Prime Minister, your life is a reminder that public service demands sacrifice, perseverance and an unwavering commitment to the Nation.
On this special day, I wish you good health, long life and continued strength to serve Bharat and lead its journey towards greater prosperity, security and global stature.
May the spirit of Seva continue to inspire every Indian to contribute towards a stronger Bharat.
@PMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
#HappyBirthdayModiJi #NarendraModi #NaMo #HappyBdayPMModi
భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ, దేశ ప్రగతికి వెన్నెముకగా నిలుస్తున్న ఇంజనీర్లందరికీ జాతీయ ఇంజనీర్ల దినోత్సవ శుభాకాంక్షలు.
#NationalEngineersDay#MokshagundamVisvesvaraya
I wrote this Rap on our beloved Senani @PawanKalyan
I composed the music using Suno app, and after a 40+ iterations, I’ve finally achieved this output!!
Hope you guys like it!!
The Aandhi Rap🌪️🔥
Thank you, Shri @PawanKalyan ji, for your kind words and for choosing Keralam for your rest and recovery.
It is heartening to know that the warmth of our people and the darshan at our ancient temples brought you peace and healing.
We look forward to hosting you again soon. On behalf of the Government and the people of Keralam, I wish you a complete recovery and continued good health.
@CMOKeralam@IPRDKerala
గిరిజనుల్లో నమ్మకం నింపిన నాయకుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
•డోలీరహిత ఆంధ్రప్రదేశ్ దిశగా దృఢమైన అడుగులు
•అడవి తల్లి బాటతో గిరిజన గ్రామాలకు రహదారులు
•గిరిజన గ్రామాలకు వెళ్లండి.. ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకోండి
•ప్రతి జన సైనికుడు గిరిజనులకు అండగా నిలవాలి
•ప్రతి ప్రత్యేక సందర్భంలో ఒక మొక్క నాటండి
•భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించండి
•పార్వతీపురం జన సైనికుల ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ @NagaBabuOffl గారు
ఏఎస్ఆర్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలపై ప్రజల్ని అప్రమత్తం చేయండి
•వాగులు పొంగుతున్న వేళ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించండి
•అవసరం ఉన్న చోట తక్షణం పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలి
•జిల్లా యంత్రాంగం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు శ్రీ @PawanKalyan గారు సూచనలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న క్రమంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్తోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమీక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని, కొన్ని గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వివరించారు. అధికారులు అందించిన సమాచారం ప్రకారం, జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, ఆ ప్రాంతంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు.
వర్షాలు తగ్గే వరకు ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని విస్తృతంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అవసరం ఉన్న చోట తక్షణమే పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని, అత్యవసర సేవల సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ప్రజలు కూడా అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి భారీ వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల అధికారులను కూడా అప్రమత్తం చేశారు.