@CiteCase We cannot support such acts of impropriety and, therefore, in our view, the only option for this Court is to set aside the impugned judgment and remit the cases to the High Court for a fresh decision." The Court clarified that it has not considered the merits of the matter.
@CiteCase The SC bench of Justices Abhay S Oka & Ujjal Bhuyan remitting back in an appeal observed this ––
"Lord Hewart said hundred years back that "justice must not only be done, but must also be seen to be done". What has been done in this case is contrary to what Lord Hewart said.
You say you speak truth to power, truth to power, but it seems that for you only Modi is in power, Didi is not.
My views at the Calcutta Club, on The Telegraph, in a debate that was sponsored by The Telegraph.
Ghaziabad conversion case: Main accused Baddo alias Shahnawaz arrested in Maharashtra, had operated a conversion racket through online games
https://t.co/V27ZicAC0h
India’s magnificent parliament is the perfect symbol of India rising to its greatest magnificence.
Inside, its awesome architecture is enhanced by the craftsmanship of our traditional artisans, reflecting the breathtaking beauty of India’s culture.
WATCH this film, voiced by me, to see our Parliament’s exquisite artistic creativity.
#MyPariamentMyPride #IndianCulture #IndianArt
@PMOIndia@NarendraModi
విదేశాంగ మంత్రి జయ్ శంకర్ కి ఏమి తెలియదు అని ఈ మధ్య రాహుల్ గాంధీ వ్యాఖ్���ానించారు.
అయితే రాహుల్ అన్న ఆ మాటలు ఖండిస్తున్నారా అనే విధంగా మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ వ్యాఖ్యానించారు.
మన విదేశాంగ శాఖ మంత్రి గారిపై మీ అభిప్రాయం ఏమిటీ అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు మాజీ కేంద్ర మంత్రి
శశిథరూర్ జవాబు చూడండి.
శశిథరూర్ : అతను చాలా మంచివాడని, అతను అత్యంత సమర్థు��ు అని నేను అనుకుంటున్నాను.
ప్రధాని తీసుకున్న నిర్ణయం చాలా ఆసక్తికరమైనది. ఇది ఒక స్పెషలిస్ట్ అవసరమయ్యే మంత్రిత్వ శాఖ. అది కూడా, కేవలం రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, తన జీవితకాలం ఆ విదేశాంగ శాఖలో పనిచేసి ఇటీవలే బయటకు గడిపిన ఒక నిపుణుడికి, దానిలో పనిచేస్తున్న వాడిగా లోపల ప్రతిదీ తెలుసు, దాని ఫలితంగా, మీరూ చూసారు, నాకూ అనిపిస్తోంది, విదేశాంగ మంత్రి పూర్తిగా వెంటనే పనిలో నిమగ్నమయ్యారు.. బహుశా ఒక రాజకీయ మంత్రి ఖచ్చితంగా ఇదే విధంగా చేయలేరు. అంతే కాదు, నా అంచనా ప్రకారం, బ్యూరోక్రాట్ను రాజకీయ పాత్రలో నియమించాలనే నిర్ణయం చాలా ఆశ్చర్యం కలిగెత్తించింది. అయితే ఇది మోడీ వ్యవహార శైలికి ఒక ముఖ్యమైన లక్షణంగా కనిపిస్తోంది. ఈ ప్రభుత్వంలో మాజీ బ్యూరోక్రాట్లు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు హరిదీప్ సింగ్ పూరి. ఇతను గతంలో అధికారిగా పనిచేసిన విభాగ మంత్రివర్గంలో నేడు మంత్రి కాదు. కానీ, అతను కూడా గతంలో ఒక విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన వ్యక్తి. అతను ప్రస్తుతం పట్టణ అభివృద్ధి శాఖలో పని చేస్తున్నాడు. లేదా మీరు విద్యుత్ శాఖ మంత్రిగా అధికారాన్ని నిర్వహిస్తున్న మాజీ హోం సెక్రటరీ R. K. సింగ్ వంటి వ్యక్తిని కూ��ా చూస్తూ ఉన్నారు. మీకు తెలుసా, మోడీ వారిని సమర్థవంతమైన సాంకేతిక నిపుణులుగానే చూశాడు. అంతే కాదు, " ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు, సరే, ఇప్పుడు మీరు ఈ పోర్ట్ఫోలియోను నిర్వహించండి, ఇది మరింత మెరుగ్గా పని చేస్తుంది" అని మోడీ చెప్పారు. బహుశా దీని నుండి ఇతర ప్రభుత్వాలు నేర్చుకోగలిగే సరియైన ఒక తర్కం ఉందని నేను భావిస్తున్నాను. బహుశా ఇది నా స్వంత పక్షపాతాన్ని ��్రతిబింబిస్తోంది ఏమో? ఎందుకంటే నేను ఎప్పుడూ అధ్యక్ష తరహా వ్యవస్థను ప్రధాన మంత్రి వ్యవస్థ కంటే ఎక్కువగా ఇష్టపడే వ్యక్తిని. కాబట్టి మీరు అమెరికన్ వ్యవస్థను ఉదాహరణను తీసుకుంటే, మీరు మీ మంత్రివర్గం యొక్క పోర్ట్ఫోలియోలలో ఆ వ్యక్తుల ఎన్నికలలో గెలుపు గురించి ఆందోళన చెందకుండా అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులను మంత్రి వర్గంలో నియమించగలరు.
కానీ పార్లమెంటరీ వ్యవస్థలో, మీరు ఎన్నిక క���లేకపోతే, మీరు మంత్రిగా ఉండలేరు. అయితే మీరు ఎన్నుకోబడినట్లయితే, మిమ్మల్ని ఎన్నుకునేందుకు సరిపోయిన లక్షణాలు మీకు మంచి మంత్రిగా ఉండవలసిన నైపుణ్యాలు కాకపోవచ్చు.
కాబట్టి మిస్టర్ మోడీ చేస్తున్నది ఏమిటంటే, అతను నా మిత్రుడు జయ్ శంకర్ వంటి వ్యక్తులకు వెళ్లి ఎన్నికల్లో గెలవ వలసిన అవసరాన్ని తప్పించి, మీరు మీ పనిని బాగా చేయండి, మిమ్మల్ని పార్లమెంటు ఉభయ సభలలో ఒకదానిలో ఉంచడం అనేది నేను ���ూసుకుంటాను అని చెప్పాడు. ఇది అతని నుండి అసాధారణమైన, వి��ూత్నమైన పద్ధతి.
....చాడా శాస్త్రి...
తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయటానికి కృషి చేస్తున్న @narendramodi ప్రభుత్వం,ఆరో��్య కార్యకర్తల నియామకం మొదలుకొని ఆశ కార్యకర్తల వరకు అనేక రకాల సేవలనందించే నేషనల్ హెల్త్ మిషన్ ను రాష్ట్రంలో అమలు చేయటానికి గత 8 1/2 సం.ల కాలంలో ₹5,550 కోట్ల నిధులను విడుదల చేసింది.
Have a look on the following👇
https://t.co/Kk2RV5vznB.3 on 16.01.15
VAT on:
Petrol increased from 31% to 31% + ₹2
On Diesel— 22.5% to 22.25% + ₹2
https://t.co/Kk2RV5vznB.16 on 05.02.15
VAT on:
Petrol increased from 31%+₹2 to 35.2% + ₹2
On Diesel: 22.25%+₹2 to 27%+₹2
పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన క్రింద దాదాపు 3సం.లుగా తెలంగాణలోని దాదాపు 1.92 కోట్ల మంది NFSA లబ్ధిదారులకు ₹4,914.48 కోట్ల నిధులను ఖర్చు చేసి 26.83 LMT బియ్యాన్ని పంపిణీ చేశారు.
@narendramodi ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం పేదప్రజల ఆకలిని తీర్చడంలో ఎంతగానో సహాయపడుతోంది.
#PMGKAY
Did You Know?
After a gap of more than 100 years, Nagaland’s second Railway Station, Shokhuvi was commissioned in August 2022; Dimapur Railway Station was inaugurated in 1903.
The length of National Highway road construction in Telangana in the last 8 years under the leadership of Hon’ble PM Sh @narendramodi has exceeded construction by successive Governments between 1947 and 2014.
@Sagar4BJP @sunnyreddyBJP @RaoKavitha On Monday, she will challenge this notice before the High Court and will get "stay order" in taking "coercive steps (arrest)" by CBI.
@krg_reddy@bandisanjay_bjp The same is listed today before the HC and ferociously submissions were made on behalf of the BJP's side.
Hence, this frustration.
@krg_reddy@bandisanjay_bjp He is in frustration. Since, the Telangana state BJP unit under his leadership has moved the TS High Court by a WP seeking the relief for free & fair investigation to transfer the Crime No.455/22 on the file of Moinabad PS to CBI or under a special team.