Each courageous attempt at new attacking strategies, and every daring evolution in defensive maneuvers, breathes renewed energy and boundless potential into a team's match performance. 🍖A dark notebook for jotting down notes.
Passion fruit vines scale the fences of summer, laden with plump purple ovals bursting with juicy flesh. Their deep, complex sweetness with a tangy edge stands out as the signature, enduring taste of peak-season refreshments. A wholesome strawberry blend to complement the vibe.
Welcome the crispness of morning and the energy of exercise with a sunrise jog. Each step shatters the stillness of slumber, revives every fiber of your being, and enables you to face the day ahead with renewed vigor. 🌪 Ash-colored backpackStrawberry hydrationSlim-screen televi
Once we return to the vehicle, Buddy is exhausted. He hops into the passenger seat, settles down, and dozes off almost immediately. I glance at him with a grin, reflecting on the great time we had during our walk.💎Minor factors like line pressure and temperature can impact how
Deeply honored and overwhelmed by your kind wishes, respected Deputy Chief Minister of Andhra Pradesh, my dear brother and political Thoofan @PawanKalyan garu
Thank you from the bottom of my heart. God bless. 🙏 @APDeputyCMO
My Heartfelt Congratulations!! to Thiru @actorvijay avl, for embarking on a political journey in Tamilnadu, the land of Saints & Siddhars.
@tvkvijayhq
14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ’
•గ్రామ సభల్లో తీర్మానించిన 30వేల పనులకు శ్రీకారం
•రూ.4500 కోట్లు ఉపాధి హామీ నిధులు వ్యయం
•3 వేల కిమీ సీసీ రోడ్లు, 500 కిమీ తారు రోడ్లు లాంటి పనులు మొదలు
•పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి
•జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలి. ప్రతి పంచాయతీకి నిధుల సమస్య లేకుండా చూస్తున్నాము. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4500 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించి పనులు మొదలుపెట్టాలి’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆగస్టు 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో విప్లవాత్మక రీతిలో నిర్వహించిన గ్రామ సభల్లో ఆమోదించిన పనులు పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించాలి అన్నారు. మంగళవారం ఉదయం రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు, జిల్లా పరిషత్ అధికారులు, ముఖ్యకార్య నిర్వహణ అధికారులు, డిపిఓ లు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఫీల్డ్ ఆఫీసర్లు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, జిల్లా నీటి సరఫరా విభాగం అధికారులకి దిశానిర్దేశం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “గ్రామ సభలకు కొనసాగింపుగా పల్లె పండుగ చేపడుతున్నాము. వారం రోజులపాటు నిర్వహిస్తున్నాము. గ్రామసభల్లో తీసుకున్న అర్జీలు పరిష్కారానికి, తీర్మానాలను అమలుచేసేందుకు, దాదాపు 4500 కోట్ల వ్యయంతో, 30 వేల పనులను మొదలుపెట్టేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమాన్ని రూపొందించాము. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు లాంటి పనులు చేపట్టాలి” అన్నారు. ఈ పల్లె పండుగ కార్యక్రమాల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్. డైరెక్టర్ శ్రీ షణ్ముఖ్, పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.
@PMOIndia@narendramodi@mopr_goi@MoRD_GoI@ChouhanShivraj@LalanSingh_1 @MgnregaGoi @AndhraPradeshCM@ncbn
Dear @PawanKalyan gaaru as you are about to face the big battle of politics. As a member of your film family I hope you achieve everything you wish and keep all your promises. I am rooting for you and I am confident the entire fraternity is too. All the very best sir 🙏🏼
కుటుంబ సమేతంగా #గుంటూరు_కారం
చూశాం, చాలా బాగుంది
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం బాగుంది..
మహేష్ బాబు నటన అద్భతం కెరియర్ లోనే ఒక మంచి చిత్రం..
తెలుగు అమ్మాయి శ్రీలీల నటన, డాన్స్ అద్భుతం..
అమెరికాలో చూశాం, సినిమా బాగోలేదని నెగటివ్ టాక్ పూర్తిగా వాస్తవ విరుద్ధం
@urstrulyMahesh
In total missing women and girls in Andhra Pradesh for 3 years (2019 - 21) is 30196
This was given as a response to a question in Rajya Sabha today by Ministry of Home Affairs
* జగన్ పాలనలో భారీగా బాలికలు, మహిళల అదృశ్యం... పార్లమెంటు సాక్షిగా వెల్లడైన నిజాలు
* 2019-21 వరకు మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళల అదృశ్యం
వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి..
కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలి.
వృక్షో రక్షతి రక్షితః
When you don’t safeguard trees which gives us shelter and provide food , eventually that Karma will catch up with not just AP CM but one and all who are part of this administration.
Respected @BotchaBSN Garu,
While you are talking about the Judicial Process, Unfortunately you still did not address the core issues which I raised. I would appreciate it if you could respond to this.
A simple google search about the company says it is making huge losses even in 2021 and yet the YCP Govt with so many advisors and Bureaucrats thought it is fine to give a contract to this company. Why?
How could a loss making Start Up get such a huge contract when the concerned company was not just facing financial losses, but also accused of its quality and its functioning? On What Basis was this contract given?
The CEO and CM meet each other and within a month this big contract is handed out to Byju’s. How come a contract of this kind was given so quickly in a matter of weeks without even proper due diligence. Why such a hurry without even any proper stakeholder consultations?
When Govt decided to bring in these digital content providers, have you carried out any stakeholder meetings with School Teachers, MEO, DEO, School Management Committees and gathered their views and concerns?
Had our Education department checked the content of Byju’s? Have you done the quality check? If so, who did that before approving them as digital content provider to our Govt Schools? Were these ever discussed and debated with experts?
I wish you had responded to DSC Notification, Teacher Recruitment, Teacher Training, Closure of schools and many other related issues. But I understand your Silence.
Maybe I was not a 1st class Student like the CM, but I truly wish the Children of AP get the best possible education and I hope you shall see to that.
Respected @BotchaBSN garu,
50,677 School Teacher Posts remain vacant in Andhra Pradesh as of 2021 – 22 and this is the official government data which was presented in Rajya Sabha. Instead of feeling sorry for our Teachers, I wish you look into the recruitment of teachers with the same sense of urgency that your govt showed in handing out a contract to the Byju’s. Pls don't make our Students feel Sorry anymore.
PS: If you have some patience to spare,read the below and respond to public.