"ఇండియన్ స్టూడెంట్స్ & యంగ్ జనరేషన్"నీట్ ఎగ్జామ్ విషయంలో చేసిన యుద్ధ ఫలితంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా చేయడం పెద్ద విజయంగా భావిస్తున్నాం.
ఈ సంఘటన నడిపిన ఉద్యమాన్ని, దాని నాయకత్వాన్ని అభినందిస్తున్నాం ... అభిజిత్ దీప్కే తో సహా .
అదే విధంగా ఈ దేశాన్ని పాలిస్తున్న మనువాద అగ్రవర్ణ రాజ్య పార్టీలైన BJP & కాంగ్రెస్ మొదలగు పార్టీలను కూకటి వేళ్ళతో కూల్చే కాన్షీరాం పని విధానంలో ఉండాలని కోరుతున్నాం. ఆ క్రమంలో BC, SC, ST -JAC & ధర్మ సమాజ్ పార్టీ మీతో కలిసి పని చేస్తుందని ప్రకటిస్తున్నాం.
@abhijeet_dipke
#NEETstudentsProtest
#GenZ
#CJP
#Sonamwangchuck
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యాదవులకు,బహుజనులకు బద్ద వ్యతిరేకమా..? ఈశ్వరమ్మ యాదవ్ పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివచరణ్ రెడ్డి దారుణం గా అవమానించడాన్ని BC SC ST JAC తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది.వెంటనే శివచరణ్ రెడ్డి ఈశ్వరమ్మ కి తెలంగాణలోని యాదవలందరికి బహిరంగ క్షమార్పణలు చెప్పాలని,అదే సమయం లో శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి శాశ్వతం గా బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే శివచరణ్ రెడ్డి బయట అడుగు పెట్టనివ్వం అని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు రెడ్డి సంఘాల jac వైఖరి ఏమిటో తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@INCIndia@Bmaheshgoud6666
#BCSCST
#TPCC
#Revathreddy
@VisharadanDr ఈ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నది ఎప్పుడు దేశభక్తి అని చెప్పుకు తిరిగే బిజెపి నాయకులు ,వాళ్ళ అనుచరులు ,వాళ్ళ పిల్లలు మాత్రమే
#BJP_హటావో_దేశ్_బచావో
బండి సంజయ్ కొడుకు భగీరథ్ ని..బజార్ల పడేసి కొట్టుకుంటూ.. పోక్సో కేసు..పెట్టాలి..! అరెస్ట్ చేయాలి.
🔶🔷🔶🔷🔶🔷🔶
రేవంత్ రెడ్డి సార్.... అమాయుకురాలైన..ఒక బాలిక పై అత్యాచారానికి ఒడికట్టిన బండి సంజయ్ కొడుకు పై పోలీసులు పోక్సో కేసు పెట్టీ అరెస్ట్ చేయాలి..ఇప్పటివరకు కేసు పెట్టలేదంటే..రేవంత్ రెడ్డి మోడీ బంధం..బలం గా ఉందని నిరూపణ ఐపోతుంది..! అమాయకుల పై ఒకరకమైన శిక్షలు..బీజేపీ బండి సంజయ్ కొడుకు ఘోర తప్పిదం చేస్తే..వదిలేయడమా..ఇదేమీ న్యాయం..?
ఈ విషయం లో నైతిక బాధ్యత వహిస్తూ..సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం..వారు.. ఏ పార్టీ లో ఉన్నా..అగ్రవర్ణాలంతా..ఒక్కటే అని..అర్ధం అవుతుంది. పోలీసులు చర్య తీసుకోకపోతే మా పోరాటం కొనసాగుతుంది..ఆ బాలికకు రక్షణగా వుంటాం..ప్రభుత్వం వారికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaDGP
#ResignBandiSanjay
#SaveGirlchild
DGP గారు నన్ను వెంటనే విడుదల చేసి నర్సంపేట పంపించండి. నేను... శంకర్ గౌడ్ ఆర్టీసీ కార్మికుడి అంతిమయాత్రలో పాల్గొనాలి.
-----------------------
తెలంగాణ రాష్ట్ర DGP గారికి నమస్కారం...!
ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల కోసం జరిగే పోరులో నిన్న నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నడు. ఈరోజు నర్సంపేటలో మృతుడు శంకర్ గౌడ్ అంతిమ దహన సంస్కారాలను దర్శించుకోవడానికి పొద్దున్నే నర్సంపేట పయనం ఐతుంటే పోలీసులు వచ్చి బలవంతంగా ముందు హౌస్ అరెస్ట్ చేశారు, ఒక గంట తర్వాత జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ కు అని చెప్పి పోలీసులు ఇంటి నుండి అక్కడికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇది పూర్తి గా ప్రజాస్వామ్యానికి ,వ్యక్తి స్వేచ్ఛకు వ్యతిరేకం.
RTC కార్మికుడి అంతిమ సంస్కారాలకు వెళ్ళవద్దా..? ఆయనకు ఉద్యమ వీడ్కోలు పలకొద్దా..? నా ప్రయాణం శాంతియుతంగా సాగుతుంది అలాంటప్పుడు నన్ను ఎందుకు అరెస్టు చేసి పోలీసులు నిర్బంధించారు..? వెంటనే నన్ను విడుదల చేసి నర్సంపేటకు పంపించండి.
తెలంగాణ రాష్ట్ర DGP గారికి మరొక్క మారు విజ్ఞప్తి చేస్తున్నాను.
@TelanganaDGP@TelanganaCMO
#Rtcworkers
#Telangana
#BCSCST
క్రైస్తవ మతం స్వీకరించి, సెల్ఫ్ డిక్లేర్ చేసుకునే ఎస్సీ దళితు లకు..రిజర్వేషన్ల రద్దు తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నాం
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
హిందూ మత,ఆర్థిక,రాజకీయ,సాంస్కృతిక,సాంఘిక వ్యవస్థ లో మానవ గౌరవం, హక్కులు దక్కని అంటరాని ఎస్సీ దళితుల కు ఎటు వెళ్ళా లో మార్గం లేక దిక్కు లేక, సంఘంలో బతికే చోటు లేక క్రైస్తవం లోకి వెళ్లారు.. వారి తో పాటు అదే క్రైస్తవం లోకి అధికారం కోసం, నవ నాగరికత కోసం, ఇంగ్లీషు చదువు కోసం, విదేశీ సంబంధాల కోసం,డబ్బు కోసం హిందూ అగ్రవర్ణాలు కూడా చేరారు. చివరికి క్రైస్తవ మతం హిందూ క్రైస్తవంగా మారిపోయింది.
కుల ఆధిపత్యం ఆ క్రైస్తవంలోకి కూడా చొరబడింది
అంటే హిందూ మతంలో నరకం అనుభవించిన దళితులు క్రైస్తవంలో చేరితే అక్కడికీ చేరిన అగ్రవర్ణాలు మళ్ళీ అదే హింసను, వివక్షతను దళితుల పై చెలాయించారు.
మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం. అందుకని రిజర్వేషన్లను యధా స్థితి గా కొనసాగించాలని ధర్మ సమాజ్ పార్టీ & BC SC ST JAC ఎంతో కాలం గా డిమాండ్ చేస్తుంది. లేదంటే భారీ పోరాటానికి సిద్ధపడతాం. ఈ విషయం పై..దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుందని భారీ గా మాట్లాడే.. "మోడీ -చంద్రబాబు" కిరాయి మనుషులు..వారినే ఒప్పించి..వెంటనే పార్లమెంట్లో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల రక్షణ చట్టాన్ని తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నాం.
#DalitChristians
#SCReservations
#Constitution
నేను ఏం నేరం చేసాను..?
నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు..?
🔷🔶🔷🔶🔷🔶🔷
నేను ఏం నేరం చేసాను..? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు..?
వెలుగు మట్ల ఖమ్మం భూ బాధితులకు న్యాయం చేయాలని గత పదిరోజుల నుండి రాజ్యాన్ని ప్రశ్నించి,పోరాడటమే తప్పా..? చివరకు ప్రభుత్వం దిగివచ్చి కొంతవరకు,కొద్దిమంది బాధితుల కి పట్టాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు.. అదేదో బాధితులందరకు పట్టాలిచ్చి సంపూర్ణ న్యాయం చేయమని ఈ రోజు ఖమ్మం కలెక్టర్ కి భూ బాధితుల తో కలసి విజ్ఞాపన పత్రం ఇద్దామని..కార్ లో షర్ట్ మార్చుకుంటూ కలెక్టర్ ఆఫీస్ కి చేరుకుంటువుండగానే కారు ఆపి అమాంతం తీసుకొని పోలీస్ స్టేషన్ లకు తరలించడం..ఏం న్యాయం..? ఏం ధర్మం..,! మమ్మల్ని అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి, కొట్టండి,చివరకి చంపినా పర్వాలేదు..కానీ ఖమ్మం భూ బాధితులందరికీ పట్టాలిచ్చి,ఇండ్లు నిర్మించి సంపూర్ణ న్యాయం చేయండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్కి ,ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి.
@TelanganaCMO@TelanganaDGP
#VelugumatlaBhudanLands
#Telangana
#BCSCSTJAC
తెలంగాణలో..సామాజిక,రాజకీయ విప్లవాన్ని సృష్టిస్తున్న "ధర్మ సమాజ్ పార్టీ.".3 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. పీడిత ప్రజల విముక్తి కోసం
రాజకీయ సమీకరణల తో.. రణ రంగం జరగబోతోంది..ఒక భూకంపం సృష్టికి సిద్ధం కాబోతున్నాం..అందరూ..సిద్ధపడండి.
#DharmaSamajParty#BCSCST#Telangana
మా సంయుక్త యుద్ధం ఫలించిందా...?
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ బాధితులకు అదే భూదాన స్థలంలో పట్టాలు ఇవ్వటానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. కొందరు బాధితులకు ఆ దిశగా టోకెన్లు కూడా ఇస్తున్న శుభవార్త తెలిసింది ఇది గొప్ప పరిణామం. దీనికి కారణం నిన్న ఖమ్మం లో జాగృతి అధ్యక్షురాలు కవిత గారితో కలిసి BC,SC,ST JAC&DSP గా మేము సంయుక్తంగా నడిపిన భారీ యుద్ధం కారణంగానే ఈ పట్టా పంపిణీ జరుగుతుందని బలంగా భావిస్తున్నాం. మొత్తం బాధితులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం సాగుతుంది.
కూలిపోయిన ఇండ్లకు పునర్ నిర్మాణాలు, అందరికీ పట్టాలు,ఇండ్లు ఇవన్నీ ఇంకా తేలాల్సిన అంశాలు.
వీటన్నింటిపై రేపు సంయుక్త ...ప్రెస్ మీట్ ఉంటుంది.
@RaoKavitha
#SaveLands
#SaveTelangana
#Velugumatla
#BCSCST
*డా" విశారదన్ మహారాజ్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం*
BC SC ST JAC
*ఖమ్మం జిల్లా వెలగమట్ల భూదాన్ భూమి బాధితుల కోసం BC SC ST JAC చైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్ గారు చేస్తున్న శాంతియుత నిరసన కార్యక్రమాన్ని అడ్డు తగిలి అక్రమంగా అరెస్టు చేస్తున్న పోలీసుల వైఖరిని ఖండిస్తున్నాం.*
నాగర్ కర్నూల్ బాధితులని మేమే హైదరాబాద్ కు తీసుకువచ్చాము
🔶🔷🔶🔷🔶🔷🔷
గత ఐదు రోజుల నుండి నాగర్ కర్నూల్ జిల్లా, కుమ్మెర బాధితులకు న్యాయం జరగాలని భారీ ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా లో... పోలీసు అధికారులు అన్ని సెక్షన్స్ పెట్టి, నిందితులందర్నీ అరెస్టు చేసి రిమాండ్ చేస్తామని వాగ్దానం ఇచ్చారు. కానీ వారిచ్చిన మాటపై నిలబడలేదు. తర్వాత బాధితులకు న్యాయం జరగాలని 3 రోజులు ధర్నా శిబిరం నడిపించాము. అయినా పోలీసులు దిగి రాలేదు, పైగా ధర్నా శిబిరం మొత్తాన్ని కూలగొట్టే ప్రయత్నం చేశారు. కుమ్మెర గ్రామ నిందితులైన రెడ్లు వచ్చి నాగర్ కర్నూల్ లో ధర్నా ఏర్పాట్లు చేసుకోబోతున్నారు, వీటన్నింటి మధ్యలో 144 సెక్షన్ పెట్టి భారీ గందరగోళం సృష్టించి బాధితులకు భద్రత లేకుండా, ప్రమాదంలో పడే పరిస్థితి సృష్టిస్తున్నట్టు అర్థమై... ధర్నా శిబిరం లేకుండా చేస్తూ, నిందితులైన రెడ్ల పై కేసులు లేకుండా, పైగా బెదిరింపులతో బాధితులకు తీవ్ర నష్టం జరుగుతుందని గ్రహించి మరియు ఎటువంటి పరిస్థితుల్లో శుక్రవారం ధర్నా శిబిరం నడవకూడదు అని పోలీసులు నిర్ణయం తీసుకున్నారని తెలిసి,..నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులపై పూర్తి నమ్మకం పోయిన కారణంగా బాధితులను నిన్న (26.02.2026) 10 pm కి నాగర్ కర్నూల్ నుండి హైదరాబాద్ కి తరలించడం జరిగింది. ఈరోజు (27.02.2026) తెలంగాణ రాష్ట్ర DGP గారిని కలిసి బాధితులకు న్యాయాన్ని కోరుతాం, అవసరమైతే ధర్నా శిబిరం హైదరాబాదులో కూడా నిర్వహిస్తాం. ఈ కార్యక్రమాలన్నింటి లో పార్టీలను, సంఘాలను భాగస్వాములను చేస్తాం. @TelanganaDGP
#2monthschild
#Nagarkurnoolincident
#kummera
#BCSCST
#Telangana
🇮🇳📓భారత రాజ్యాంగ విలువల నిత్య ప్రచారంలో 397వ రోజు (Day-397/26-02-2026)
భాగం -20(ఆర్టికల్ 368), ఆర్టికల్ -368:
"రాజ్యాంగాన్ని మరియు దాని కోసం విధానాన్ని సవరించడానికి పార్లమెంటు అధికారం" గురించి వివరిస్తుంది.
✍️ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
తేదీ : 21- 02-2026
అగ్ర *కుల హంతకులపై* విశారదన్ మహారాజ్ పోరాటం.
▪️🔹🔸
నేడు నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామం లో 2 నెలల పసికందును తొక్కి చంపి మహిళల పై విచక్షణా రహితంగా దూషిస్తూ, దాడికి దిగిన అగ్రకుల రెడ్ల పై పోరాటానికి దిగిన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డా. విశారదన్ మహారాజ్