వైద్య విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా ఈ నెల 28 నుంచి నిర్వహించ తలపెట్టిన ఎంబీబీఎస్ మొదటి ఏడాది పరీక్షలు, ఫిబ్రవరి 1 నుండి నిర్వహించాలనుకుంటున్న రెండవ ఏడాది పరీక్షలు వాయిదా వెయ్యాలి.(2/3)
కరోనా థర్డ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేసినా మన రాష్ట్రంలో నిర్వహిస్తామని హెల్త్ యూనివర్సిటీ మొండి పట్టు పట్టడం మంచిది కాదు. పరీక్షలు రాయాల్సిన 3 వేల మంది విద్యార్థుల్లో సుమారుగా 600 మంది కరోనా బారిన పడ్డారు.(1/3)
In our hostel Out of 40 mem 20 are suffering with COVID and others are with symptoms...
We are not asking you #ntruhs to promote us. Jst give us a min of 10-20 days to get recovered and prepare for the exam.
We request @official_aimsa please do something and postpone our exams.
In AP many Medical Students are being infected with Covid 19. They are getting mentally stressed to write their exams. It is a very difficult task to write exams when they are infected by Covid. So #AIMSA requesting @NTRUHS@ysjagan to please postpone exams. #postponembbsexamsap
Those who are interested to make our issue solved,can write a letter by consulting your respected college CRs and submit the letter to me.@AISA_tweets AISA will be going to mention our issue soon to NTRUHS.100 signs needed from every college.letter should be in this format.