సీబీఎన్ .. IT అంటే నవ్వారు
సీబీఎన్..శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ అంటే నవ్వారు
సీబీఎన్ హైదరాబాద్ లో అఫ్రోషియన్ గేమ్స్ అంటే నవ్వారు
సీబీఎన్ …విజన్ 2020 అంటే నవ్వారు
All the above have become realities
Now when he said vision 2047 the other intellectuals are following..
ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు… ఆయన దూసుకుపోతూనే ఉంటారు
@PJRaghuRanjith@naralokesh@PawanKalyan@ncbn సైనికులకు ఎన్నికల ప్రచారాలకు, పార్టీ ప్రోగ్రామ్స్ కి, ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కి తేడా తెలీకుండా పోతుంది.. కూటమి పెద్దలకు ఉన్న తెలివి వీళ్ళకి ఎప్పుడు వస్తుందో!
ఇదేంటో తెలుసా... భోగాపురం GMR ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఆఫీషియల్ లోగో !
వైజాగ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ !!
ఆ లోగో మన ఆంధ్రప్రదేశ్ కల్చర్ ని & మరీ ముఖ్యంగా సంక్రాతి ముగ్గును రిఫ్లెక్ట్ చేస్తోంది చూశారా !?
#AndhraPradesh#BhogapuramInternationalAirport
చాలా సంతోషంగా, గర్వంగా అనిపించిన ఒక చిన్న సంఘటన...
ఈరోజు ఉదయం కడప నుండి కాజీపేటకు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక విద్యార్థిని కూడా అదే బస్సులో ప్రయాణిస్తోంది. నేను టికెట్ తీసుకున్న తర్వాత కండక్టర్ గారు ఆమెను ఆధార్ కార్డు చూపించమని అడిగారు. అయితే ఆమె వద్ద ఆధార్ కార్డు ఉన్నప్పటికీ, "వద్దు, నాకు టికెట్ ఇవ్వండి" అంటూ తన సొంత డబ్బులతో టికెట్ తీసుకుని ప్రయాణం చేసింది.
ఆసక్తిగా గమనించిన నేను, "అమ్మా, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది కదా, మరి టికెట్ ఎందుకు తీసుకున్నావు?" అని అడిగాను.
దానికి ఆమె చెప్పిన సమాధానం నన్ను ఎంతో ఆలోచింపజేసింది...
"అన్నా, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. నేను నా ప్రయాణ ఖర్చు భరించగలను. కాబట్టి ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్నాను" అని చెప్పింది.
ఆ సోదరి మాటల్లో ప్రభుత్వంపై బాధ్యత, సమాజంపై అవగాహన, ప్రజాధనం పట్ల గౌరవం కనిపించాయి.
హక్కులను వినియోగించుకోవడమే కాకుండా, అవసరం ఉన్నవారికి అవకాశాలు దక్కాలని ఆలోచించే ఇటువంటి యువత రాష్ట్ర భవిష్యత్తుకు నిజమైన బలం.
ఆ సోదరి ఆలోచనా విధానానికి నా హృదయపూర్వక అభినందనలు.
ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరుల వల్లే సమాజం మరింత ముందుకు సాగుతుంది.
#HeroAmarnathGoud#BCDrohiJagan
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ
అమర్ నాథ్ గౌడ్ని బలిగొని మూడేళ్లు
అక్కను గొడ్డలి పార్టీ నేతలు వేధిస్తుంటే ప్రశ్నించినందుకు జూన్ 15, 2023న బడికి వెళ్తున్న 15ఏళ్ళ బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ ను దారుణంగా కొట్టి, కట్టేసి సజీవ దహనం చేసారు. నాడు గొడ్డలి పార్టీ నిందితులను రక్షించేందుకు ప్రయత్నించింది. బీసీలు అంటే జగన్కు ఎంత కక్షో అమర్నాథ్ గౌడ్ సజీవదహనం నిరూపించింది. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా నష్టపోయిన అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం.
#2YrsOfTrustDevelopmentWelfare
ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే... అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం–అభివృద్ధి–సుపరిపాలన అందిస్తున్నాం. అధికారాన్ని బాధ్యతగా, పాలకులు అంటే సేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నాం. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పని చేస్తున్నాం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ... రాష్ట్ర భవిష్యత్కు బాటలు వేస్తున్నాం. రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్దిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, అటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు ప్రజల మద్దతు, సహకారం కోరుతూ...జై ఆంధ్రప్రదేశ్!
@narendramodi@PawanKalyan
నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!”
#Mahanadu2026#SthreeShakti
స్త్రీశక్తి థీమ్తో, 'జై కార్యకర్త' నినాదంతో రెండు రోజుల పాటు జరిగిన హైబ్రిడ్ మహానాడు విజయవంతమైంది. 12 దేశాలు, 1875 క్లస్టర్ల నుండి 24 లక్షల మందికి పైగా కార్యకర్తలు, నేతలు, అభిమానులు భాగస్వాములు కావడం నాకు చాలా సంతోషం కలిగించింది. పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ @naralokesh ప్రతిపాదించినట్టుగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుపై చర్చించాం. తెలుగుజాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని చాటుతూ, రాష్ట్రాభివృద్ధికి పునరంకితం అయ్యేలా జరిగిన మహనాడును విజయవంతం చేసిన కార్యకర్తలకు, నేతలకు నా అభినందనలు.
Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer paid tributes to Sri Nandamuri Taraka Rama Rao, former Chief Minister of united Andhra Pradesh on his birth anniversary. The Governor said Sri N.T. Rama Rao was a legendary leader, visionary statesman, and
#NTRamaRao
తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.
మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.
మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!
#NaaTDPNaaBadhyata
#నాతెలుగుదేశంనాబాధ్యత
మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను @ysjagan గారు! మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి జగన్ గారూ! మీరు టెన్త్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరం. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లు అందరికీ జగన్ గారు లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలి. మెగా డీఎస్సీ ఆపాలని 200 కేసులు, గూగుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా వారి భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్న జగన్ గారూ మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరు.
వైయస్ రాజారెడ్డి వర్ధంతి సందర్బంగా Gen Z కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి... లేదంటే బులుగు మీడియా చేసే గోబెల్స్ ప్రచారమే నిజమనుకుంటారు !!
1970 నుంచి 2000 వరకు రాయలసీమలో రాజారెడ్డి సాగించిన మారణకాండ గురించి.. కె. బాలగోపాల్ అనే మానవ హక్కుల కార్యకర్త "కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం" అనే పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు రాశారు !!
ప్రజాస్వామ్య వ్యవస్థ స్థానంలో స్వతంత్రానికి పూర్వం ఉన్న పాలెగాళ్ల వ్యవస్థను మళ్ళీ ఏవిధంగా తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అనే వివరాలు చక్కగా రాశారు !!
"ప్రజల్లో భయం పుట్టించడం ద్వారా ఆధిపత్యం & అధికారం" చెలాయించడం,
ముఠా కక్షలు పెంచి బాంబుల సంస్కృతిని ప్రోత్సహించి,
మైనింగ్, కాంట్రాక్ట్స్ మీద ఆధిపత్యం సాధించి,
పాలెగాళ్ల తరహాలో స్థానిక రాజ్యాన్ని పేరలల్ గా నడిపారు వైఎస్ కుటుంబం అని క్లియర్ గా మెన్షన్ చేశారు !!
చిత్తూరు మినహా సీమ జిల్లాల్లో రాజారెడ్డి పేరు వినగానే భయపడే పరిస్థితి ఉండేదని అప్పట్లో ఎన్నో పత్రికల్లో వచ్చేవి !
The making of the most powerful family of AndhraPradesh అని 4 సెప్టెంబర్ 2009 న ప్రచురించిన కథనంలో... “his name used to evoke fear in Kadapa district” అని India Today పేర్కొంది !
అలాగే ఫ్యాక్షన్ ఆధారిత మైనింగ్, స్థానిక ఆధిపత్య రాజకీయాల గురించి కూడా పలు విశ్లేషణల్లో ప్రస్తావన ఉంది.
All in Andhra's first family: Intrigue, murder and now an arrest అని 25 ఏప్రిల్ 2023 న ప్రచురించిన Indian Express విశ్లేషణలో... Mangampet barytes mines, violent confrontations, local consolidation వంటి అంశాల సందర్భంలో రాజారెడ్డి గురించి చాలా బాగా వివరించారు !
ఇలాంటి వ్యక్తికి సాక్షి మీడియాలో ఇస్తున్న ఎలివేషన్లు చూస్తుంటే... ప్రజలంతా తింగరనా sons అని మరీ ముఖ్యంగా Gen-Z మరీ అని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది !!
Dear Sir,
Under Article 81 of the Constitution of India, the allocation of seats in the House of the People has remained frozen based on the 1971 Census. This constitutional freeze is set to end after the first Census conducted post-2026.
Once the freeze is lifted, reapportionment becomes inevitable. Every South Indian state - without exception - stands to lose relative representation compared to the northern states. That is precisely the concern we have consistently raised, and the very imbalance the NDA sought to address through the Delimitation Bill and a proportionate increase in parliamentary seats for all states.
Surely, a distinguished legal mind such as yours is fully aware of this constitutional position. Which raises an important question: why did the Congress party oppose the Delimitation Bill in Parliament? Was it political posturing at the cost of South India’s long-term interests?
The Congress party must answer the simple questions: under Article 81, as it currently stands, what happens after the 2026 Census? Does the South not lose relative representation vis-à-vis the North? If that is indeed the case, why oppose a constitutional mechanism intended to prevent precisely that outcome?
సార్ @ncbn...
సోదరా @naralokesh...
ఇప్పటికైనా సంక్షేమంతోబాటు రాజకీయం చేయడం కూడా తక్షణం ప్రారంభించండి...
గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యల్లో
ఆరితేరిన ఆర్థిక ఉగ్రవాది మీ రాజకీయ ప్రత్యర్థి అన్న విషయం అనుక్షణం గుర్తుపెట్టుకోండి...
మీరు ఆ జగనాసురణ్ణి కాని, అతని మందలని కాని ఏమీ చేయరు, చేయబోరని @JaiTDP క్యాడర్ కి,
జగ్గప్ప ముఠాలకీ అవగతమయింది...
కాబట్టి, పార్టీ కోసం ప్రాణాలని ఫణంగా పెట్టడానికి సైతం సిధ్ధంగా ఉండే @JaiTDP కార్యకర్తలనైనా సరిగ్గా పట్టించుకోని, వారి అసంతృప్తికి, నిరాశ నిస్పృహలకి కారణాలు కనుక్కోని వారు పూర్తిగా నైరాశ్యం చెందక ముందే పరిస్థితిని చక్కదిద్దండి...🙏
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan