జర్నలిజంలో నిజాయితీ, నిబద్ధతే ప్రధానమైనవి. వ్యక్తిత్వ హననం, విషప్రచారం వంటి సవాళ్లు ఎదురైనా, నిజాయితీగా ఉంటే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. తప్పు చేస్తే భయం వెంటాడుతుంది. నీతి, నిజాయితీయే జర్నలిస్టు అసలైన బలం.
@ ఇటీవల గీతం జర్నలిజం కళాశాల విద్యార్థులతో జరిగిన ముఖాముఖి
మనిషికి భావోద్వేగం ఉంటుంది.. కోపతాపాలుంటాయి
కానీ ఏఐ మిషన్ యాంత్రికమే ఉంటుంది.
మనిషికి, మిషన్కు మధ్య తేడా ఎమోషన్.
ఎమోషన్ మనిషిలో సందర్భాన్ని భట్టి మారుతుంది
మిషన్లో మోషన్ ఉంటుంది కానీ ఎమోషన్ ఉండదు
చేసే పనికి మాత్రమే ఏఐ ప్రత్యామ్నాయం
మనిషికి, ఎమోషన్కు కాదు
మటన్ ముక్క వేసుకోండి సార్!
కాంగ్రెస్ నాయకులకు స్వయంగా వడ్డిస్తూ క్యాటరింగ్ పనులు చేస్తున్న సీఐ
తాను ఒక పోలీస్ అధికారి అని మర్చిపోయి అధికార నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం మరియు అధికార పార్టీ నాయకులకు స్వయంగా భోజనాలు వడ్డిస్తున్న నకిరేకల్ సీఐ వెంకటేశ్వర్లు
Heartfelt condolences to @rajinikanthlive garu and his family on the passing away of his father, Shri Vellalacheruvu Sambhashiva Rao garu.Praying for strength in this difficult time.
ప్రముఖ న్యూస్ ఛానెల్ @TV9Telugu మేనేజింగ్ ఎడిటర్, సోదరులు @rajinikanthlive తండ్రి సాంబశివరావు గారి అకాల మరణం బాధాకరం.
వారి తండ్రి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్న.
నర్సరీ చదువుతున్న చిన్నారిని దారుణంగా కొట్టిన స్కూల్ ఆయా
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్లోని పూర్ణిమా స్కూల్లో దారుణం
స్కూల్ ఆయా కొట్టడంతో భయాందోళనలో చిన్నారికి తీవ్ర జ్వరం.. రామ్ హాస్పిటల్కు తరలింపు
పాపను ఆయా కొట్టిన వీడియోను పోలీసులకు చూపించి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
ఆయాను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మానవత్వం మంటగలిసిన వేళ!
నిమ్స్ ఆసుపత్రిలో.. పడుకున్న పేషెంట్ అటెండెంట్లను నీళ్లు చల్లి లేపుతున్న సెక్యూరిటీ
వర్షం పడుతోంది కదా అని ఓ మూలన కూర్చొని పడుకుంటే.. కనికరం చూపని సిబ్బంది
నీళ్లు చల్లి మరీ లేపుతున్నారని.. కర్రలు చూపించి బెదిరింపులకి పాల్పడుతున్నారని ఆవేదన
వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. వెలుగులోకి వచ్చిన ఈ అమానవీయ ఘటన
#NIIMS #Hyderabad #Telangana
చిత్రదుర్గ జిల్లాలోని చల్లకెరె తాలూకాలోని నాయకనహట్టి గ్రామంలోని సంస్కృత వేదధ్యాయ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన సంఘటన సర్వత్రా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. వేదధ్యాయ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరేష్ హిరేమత్ 9 ఏళ్ల విద్యార్థి తరుణ్ను దారుణంగా హింసించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన అమ్మమ్మకు ఫోన్ చేయడం గురించి విద్యార్థిని ప్రశ్నించిన ఉపాధ్యాయుడు అతనిపై ఇష్టానుసారంగా దాడి చేశాడు. అతన్ని తన్ని వికృతంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన దృశ్యాలు మొబైల్ కెమెరాలో బంధించబడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#teacher #student #tv9telugu
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే.. వటే
పాలసంద్రం పూలే..పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే.. నే
మాజీ మంత్రి తలసాని డ్యాన్స్ అదుర్స్
#Bathukamma
Excited to have met Mr Rapid Fire, Rajanikanth garu of @TV9Telugu for a #CrossFire Session today. A honest take on my views on current politics and Swaero Movement in Telangana. Please watch it tomorrow at 730PM.
భారత్ మెరుపు దాడి.. కన్నీరు పెట్టుకున్న పాక్ టీవీ యాంకర్భారత వాయుసేన మెరుపుదాడితో పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఈ దాడి సాగగా పాక్ ప్రభుత్వం మాత్రం భారత్ పై తమ అక్కసు వెళ్లగక్కుతోంది. దాడినుద్దేశించి పాకిస్థాన్ టీవీ యాంకర్ కన్
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఫలం ఏపికి బాగా కలిసొచ్చింది.
రాజధాని అమరావతి కి 15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల అభివృద్ధికి నిధులు, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్.
ఈ వరాల జల్లుతో స్వర్ణాంధ్ర దిశగా....
#Budget2024#AndhraPradesh