#YSR స్ఫూర్తిగా సేవా కార్యక్రమాలు..
ఈచిన్న మాట నిలబెట్టుకొన్న గుంతకల్లు నియోజకవర్గ MLA వై. వెంకట్రామిరెడ్డి గారు.సొంత నిధుల తో రెండు Aumblance కొనుగోలు...నేటి నుంచిప్రజలకు అందుబాటులో కి రానున్న ఉచిత సేవలు..@2024YSRCP @ahvrofficial @YSRCParty@gvlakshmireddy1@LaxRon3@VSReddy_MP
*డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం*
*జూలై 31న*
*వైస్సార్సీపీ జిల్లా అధ్య swక్షులు అంత వెంకటరామి రెడ్డి గారి అధ్యక్షతన అసెంబ్లీ కోర్డినేటర్లతో కలిసి అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న వైస్సార్సీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు.*
@ysjagan@YSRCParty
*గుంతకల్ నియోజకవర్గం*
Life line హాస్పెటల్ నందు ysrcp సీనియర్ నాయకులు జెక్కల చెరువు నాగరాజు గారు బైక్ ఆక్సిడెంట్ అయి కాలు వీరిగిన విషయం తెలుసుకున్న *ysrcp అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ. గౌ"నైరుతి రెడ్డి* గారు life line హాస్పెటల్ నందు పరామర్శించారు....
మరియు.జక్కల చెరువు ఇబ్రహీం mptc నాగప్ప, హనుమంతు, అనిల్
*డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం*
*జూలై 31న*
*వైస్సార్సీపీ జిల్లా అధ్య swక్షులు అంత వెంకటరామి రెడ్డి గారి అధ్యక్షతన అసెంబ్లీ కోర్డినేటర్లతో కలిసి అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న వైస్సార్సీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు.*
@_Ysrkutumbam@we_ysrcp
*డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం*
*జూలై 31న*
*వైస్సార్సీపీ జిల్లా అధ్య swక్షులు అంత వెంకటరామి రెడ్డి గారి అధ్యక్షతన అసెంబ్లీ కోర్డినేటర్లతో కలిసి అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న వైస్సార్సీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు.*
@ysjagan@YSRCParty
నైరుత్తమ్మ మాట...
జగనన్న హామీ..
డాక్యుమెంట్ రైటర్లు పెన్డౌన్ సమ్మె నిర్వహిస్తున్న సందర్భంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతి రెడ్డి గారు డాక్యుమెంట్ రైటర్లు నిర్వహిస్తున్న పెన్డౌన్ సమ్మెకు మద్దతిస్తూ మీకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని భరోసా
*🇱🇸YSR కాంగ్రెస్ పార్టీ🇱🇸 గుంతకల్ పట్టణ,మండల నాయకులకు నమస్కారాలు*🙏🏻
YSRకాంగ్రెస్ పార్టీ గుంతకల్ నియోజకవర్గం ఇంచార్జ్
*వై.వెంకటరామ రెడ్డి* EX MLA గారి ఆదేశాల అనుసారం .
👉🏼*“ ఈ నేల 28 తేదిన అనంతపురం జిల్లా కేంద్రంలో జరగబోవు విద్యార్థి, యువత పోరు నిరసన కార్యక్రమ” "పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం"*
📌🕐27-07-2026 సోమవారం ఉదయం 9:30 గంటలకు *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం(Y.V.R క్యాంపు ఆఫీస్)* నందు నిర్వహించబడును. నాయకులు అందరు YVRగారి క్యాంపు కార్యాలయానికి రేపు ఉదయం 9:30గ చేరుకోవాల్సిందిగా మనవి
అనంతరం *శ్రీమతి నైరుతి రెడ్డి గారి ఆధ్వర్యంలో* జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలని నీరసన తెలుపుతూ గుంతకల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర దీక్షలకు కూర్చున్నటువంటి *డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్* దీక్షా శిబిరమునకు చేరుకోని వైఎస్ఆర్సిపి మద్దతు తెలపడం జరుగుతుంది
👉🏼 కావున ఈ కార్యక్రమానికి YSR కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజి చైర్పర్సన్లు, మాజి వైస్ చైర్పర్సన్లు
మాజి కౌన్సిలర్లు,
వార్డ్ ఇన్చార్జిలు ,వార్డు పార్టి అధ్యక్షులు, మాజి కో ఆప్షన్ నెంబర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు,సభ్యులు, పట్టణ ,మండల నాయకులు, గ్రామ మాజి సర్పంచులు , గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు ,పార్టీ శ్రేణులు ,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.🙏🏻🙏🏻
*ఇట్లు*
*శ్రీమతి వై నైరుతి రెడ్డి*
YSRకాంగ్రెస్ పార్టీ జిల్లా
ఉపాధ్యక్షురాలు
Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government.
We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in?
‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’.
‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?
#NaraLokeshMustResign
ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..
గుంతకల్ నియోజకవర్గం ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
వై.నైరుతి రెడ్డి
వైస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాళ్లు
م
"హంద్రీనీవా ప్రాజెక్టు పరిరక్షణ కోసం వైసీపీ పోరుబాట" కార్యక్రమం...!
"రాయలసీమ సాగునీటి హక్కుల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్న నిర్ణయం మేరకు ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం చోళసముద్రం సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువను వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలుతో కలిసి పరిశీలించాము...
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చోళసముద్రం వద్ద ఉన్న హంద్రీనీవా కాలువ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని జయప్రదం చేశారు...
#YcpSocialMedia
#uravakonda #Handriniva #canals #ysrcpandhrapradesh #ysrcp #Rayalaseema
"గుంతకల్ ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
రోజురోజుకు కలుషితమవుతున్న గుంతకల్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా పట్టణ ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ ట్యాంకులో 3-4 నెల రోజుల వ్యవధిలో మూడు మృతదేహాలు లభ్యమైన విషయం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఈరోజు మరోసారి నాలుగో మృతదేహం వెలికి రావడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తోంది.
మోదీనాబాద్కు చెందిన రైల్వే ఉద్యోగి కే. జగన్నాథ్ గుప్తా ఈ నెల 4వ తేదీన కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడిపోయినట్లు సమాచారం. పలురోజుల తర్వాత ఈరోజు ఆయన మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ట్యాంకులో నుంచి వెలికితీయబడింది.
ఈ ఘటనతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో అదే నీటిని తాగాల్సి రావడం అత్యంత దురదృష్టకరం. ప్రజల ఆరోగ్యంపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఉదయం 11 గంటలకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అయితే పార్టీ నాయకులు వస్తున్నారనే సమాచారం అందుకున్న అధికారులు మృతదేహాన్ని వెంటనే బయటకు తీయకుండా అక్కడే ఉంచారని, పార్టీ నాయకులు పరిశీలించి వెళ్లిన సుమారు పది నిమిషాల తర్వాత మాత్రమే మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారని నాయకులు విమర్శించారు.
పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. అయినప్పటికీ వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం అత్యంత బాధాకరం. కలుషిత నీటి వల్ల అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
"హంద్రీనీవా ప్రాజెక్టు పరిరక్షణ కోసం వైసీపీ పోరుబాట" కార్యక్రమం...!
"రాయలసీమ సాగునీటి హక్కుల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్న నిర్ణయం మేరకు ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం చోళసముద్రం సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువను వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలుతో కలిసి పరిశీలించాము...
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చోళసముద్రం వద్ద ఉన్న హంద్రీనీవా కాలువ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని జయప్రదం చేశారు...@we_ysrcp@YSRCParty@_Ysrkutumbam #YcpSocialMedia
#uravakonda #Handriniva #canals #ysrcpandhrapradesh #ysrcp #Rayalaseema
"హంద్రీనీవా ప్రాజెక్టు పరిరక్షణ కోసం వైసీపీ పోరుబాట" కార్యక్రమం...!
"రాయలసీమ సాగునీటి హక్కుల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్న నిర్ణయం మేరకు ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం చోళసముద్రం సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువను వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలుతో కలిసి పరిశీలించాము...
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చోళసముద్రం వద్ద ఉన్న హంద్రీనీవా కాలువ వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని జయప్రదం చేశారు...
#YcpSocialMedia
#uravakonda #Handriniva #canals #ysrcpandhrapradesh #ysrcp #Rayalaseema
"గుంతకల్ ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
రోజురోజుకు కలుషితమవుతున్న గుంతకల్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా పట్టణ ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ ట్యాంకులో 3-4 నెల రోజుల వ్యవధిలో మూడు మృతదేహాలు లభ్యమైన విషయం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఈరోజు మరోసారి నాలుగో మృతదేహం వెలికి రావడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తోంది.
మోదీనాబాద్కు చెందిన రైల్వే ఉద్యోగి కే. జగన్నాథ్ గుప్తా ఈ నెల 4వ తేదీన కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడిపోయినట్లు సమాచారం. పలురోజుల తర్వాత ఈరోజు ఆయన మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ట్యాంకులో నుంచి వెలికితీయబడింది.
ఈ ఘటనతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో అదే నీటిని తాగాల్సి రావడం అత్యంత దురదృష్టకరం. ప్రజల ఆరోగ్యంపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఉదయం 11 గంటలకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అయితే పార్టీ నాయకులు వస్తున్నారనే సమాచారం అందుకున్న అధికారులు మృతదేహాన్ని వెంటనే బయటకు తీయకుండా అక్కడే ఉంచారని, పార్టీ నాయకులు పరిశీలించి వెళ్లిన సుమారు పది నిమిషాల తర్వాత మాత్రమే మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారని నాయకులు విమర్శించారు.
పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. అయినప్పటికీ వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం అత్యంత బాధాకరం. కలుషిత నీటి వల్ల అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
" గుంతకల్ పట్టణంలో తీవ్ర తాగునీటి సంక్షోభం – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన"మీడియాతో మాట్లాడుతున్న గుంతకల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతిరెడ్డి గారు...
గుంతకల్ పట్టణ ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 8 రోజులకు ఒకసారి మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు.
ఈ సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కొట్టాల రోడ్డు లో గల SS ట్యాంకును ( సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్) గుంతకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వై. వెంకటరామిరెడ్డి గారి ఆదేశాల మేరకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నీటి ట్యాంకును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు పట్టణ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించడంలో సంబంధిత అధికారులు, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పట్టణ మరియు మండల నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారానికి తమ మద్దతు తెలిపారు.
"ప్రజలకు తాగునీ
" గుంతకల్ పట్టణంలో తీవ్ర తాగునీటి సంక్షోభం – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన"మీడియాతో మాట్లాడుతున్న గుంతకల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతిరెడ్డి గారు...
గుంతకల్ పట్టణ ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 8 రోజులకు ఒకసారి మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు.
ఈ సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కొట్టాల రోడ్డు లో గల SS ట్యాంకును ( సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్) గుంతకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వై. వెంకటరామిరెడ్డి గారి ఆదేశాల మేరకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నీటి ట్యాంకును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు పట్టణ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించడంలో సంబంధిత అధికారులు, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పట్టణ మరియు మండల నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారానికి తమ మద్దతు తెలిపారు.
"ప్రజలకు తాగునీ