@CaptGopinath Capt sir!! The movie created a huge respect for your hard work and struggles you surpassed! The real hero is You. Kudo's Captain👏👏 seriously I'm speechless Very Inspirational. You are one in a million sir yur vision was unimaginable,you have strong determination🙏
ఏళ్ల నిరీక్షణకు..ఒక కొత్త బాట..
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీరప్రాంత మార్గంలో, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రహదారి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఇది కేవలం ఒక రహదారి నిర్మాణం కాదు..ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఒక ఉపశమనం.
ప్రాంత అభివృద్ధికి ఒక కొత్త మార్గం!
#Uppada #Pithapuram #PawanKalyanAneNenu #IdhiManchiPrabhutvam
గిరిజన గ్రామాలు… అడవి తల్లి బాటలు
• ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి
• అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 క��.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం
• అడవితల్లి బాట 2.0 విస్తరణతో మొత్తం రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధి
• విస్తరణ పనుల్లో ఇప్పటికే 905 కి.మీ. రహదారుల నిర్మాణం పూర్తి
• పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించిన ఉపముఖ్యమంత్రివర్యులు
• మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
• అటవీ అనుమతులు జాప్యం లేకుండా సమన్వయం చేసుకోవాలి
• వర్షాల వల్ల ఆటంకాలు ఉన్న రోడ్లు మినహా మిగిలిన పనులు కొనసాగించాలి
• డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారి పర్యవేక్షణలో డోలీరహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా చేపట్టిన అడవితల్లి బాట పనులు స్పష్టమైన పురోగతి దిశగా సాగుతున్నాయి. అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్ల అంచనా వ్యయంతో 1,069 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమా��్ని మరింత విస్తరిస్తూ అడవితల్లిబాట 2.0ను ప్రారంభించడం జరిగింది. ఈ విస్తరణతో మొత్తం ప్రాజెక్టును రూ. 2,078 కోట్ల అంచనా వ్యయంతో 2,310 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి విస్తరించడం జరిగింది. ఇందులో ఇప్పటికే 905 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తైంది. అడవితల్లిబాట కార్యక్రమం మొదటి రోజు నుంచి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పనులు వేగంగా ముందుకు తీసుక��వెళ్లే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచనలు చేస్తున్నారు.
• సవాళ్ల నడుమ రోడ్డు నిర్మాణం
అడవితల్లిబాట కార్యక్రమంలో భాగంగా చాలా గ్రామాలకు రోడ్డు వేయడం కంటే ముందు దారి నిర్మించేందుకు సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రోడ్ల నిర్మాణంలో భాగంగా పెద్ద పెద్ద గుట్టలను కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ద్వారా బ్రేక్ చేసి, రాళ్లు పగలగొట్టి దారి ఏర్పాటు చేశారు. ఆ దారిపై రోడ్ల నిర్మా��ం చేపడుతున్నారు. దారులు వేసిన తర్వాత కొన్ని ప్రాంతాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలించక నిర్మాణ సామాగ్రి చేరుకోవడం కష్టతరంగా మారింది. అలాంటి సవాళ్ల మధ్య గిరిశిఖర గ్రామాలకు సైతం డోలీ కష్టాల నుంచి విముక్తి కల్పించాలన్న దృఢ సంకల్పంతో ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్తున్నారు.
• ప్రతి గిరిజన గ్రామం డోలీ రహితం కావాలి : శ్రీ పవన్ కళ్యాణ్ గారు
అడవితల్లిబాట పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆద��శించారు. అటవీ అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు శాఖల మధ్య సమన్వయ బాధ్యత తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రికార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ అనుమతుల ప్రక్రియ పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వర్షాల కారణంగా పనులకు ఆటంకాలు ఏర్పడిన ప్రాంతాలు మినహా, మిగిలిన అన్ని ప్రాంతాల్లో పనులు నిరం���రాయంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. గిరిజన గ్రామాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను చేరువ చేయాలన్న బలమైన సంకల్పంతో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో చేపట్టిన అడవితల్లి బాట పనుల్లో నాణ్యతా లోపాలకు తావు లేకుండా నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని తెలిపారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపుని��్చారు.
#AdaviThalliBata
(1/2)
"తరాలను దాటే ప్రజాదరణ గొప్పది.
తరాలను కలిపే నాయకత్వం ఇంకా గొప్పది.
పవన్ కళ్యాణ్ ఈ రెండింటినీ సాధించిన అరుదైన వ్యక్తి."
The First Gen-Z Political Hero - Pawan Kalyan 🔥
Some moments in history do not just change the course of a Nation; they awaken the soul of its people. The Quit India Movement was one such defining moment that transformed India’s freedom struggle into an unstoppable national movement.
On this day in 1942, Mahatma Gandhi’s timeless call of “Do or Die” ignited the spirit of courage, sacrifice, and unwavering patriotism in millions of Indians. From every village and town, countless known and unknown heroes rose above fear, united with one resolve, and dedicated everything they had for the dream of a free Bharat.
As we commemorate the Quit India Movement, let us bow in gratitude to those extraordinary patriots whose sacrifices gifted us our freedom. Their legacy reminds us that the true strength of Bharat lies in unity, national pride, and the collective determination of its people to overcome every challenge.
Let us honour their dreams by building a strong, self-reliant, united, and developed Bharat worthy of their sacrifice.
Jai Hind!
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
#QuitIndiaMovement
Vande Mataram: The Soul of India’s Freedom Movement
Few words in our nation’s history have inspired as much courage, sacrifice, and patriotism as Vande Mataram. Penned by Bankim Chandra Chattopadhyay, it became the rallying cry of India’s freedom movement, inspiring countless sons and daughters of Bharat to dedicate themselves to the cause of Independence. It stands as a timeless expression of our civilizational ethos, national unity, and devotion to the motherland.
I welcome the passage of this historic amendment by the Parliament and the assent of the Hon’ble President of India, Smt. Droupadi Murmu Ji, extending to Vande Mataram, our National Song, the same statutory protection accorded to the National Anthem under the Prevention of Insults to National Honour Act. I also commend the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji and the dedicated efforts of Hon’ble Union Home Minister Shri @AmitShah Ji in advancing this landmark legislation. This significant enactment reflects India’s unwavering commitment to preserving the dignity of its national symbols and honouring the ideals that inspired our freedom movement.
May every rendition of Vande Mataram continue to inspire generations with the values of patriotism, unity, and unwavering commitment to our nation.
Vande Mataram! Jai Hind!
– @PawanKalyan@rashtrapatibhvn@PMOIndia@HMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
Hearing wonderful reports about #KoreanKanakaraju.
Everywhere, it’s the same response… “Navvule Navvulu” 😄
Dear @IAmVarunTej, you truly deserve this success. Congratulations ❤️
Your hard work and sincerity have paid off.
My heartfelt regards to director @GandhiMerlapaka, #Satya, @RitikaNayak_, producers, the entire cast & crew on this wonderful success.
Looking forward to watching the film very soon. Best wishes for an even bigger blockbuster! 💐
@UV_Creations@FirstFrame_Ent
National Handloom Day Wishes
On the occasion of National Handloom Day, let us honor the skilled hands that keep Bharat's rich weaving heritage alive.
Every handloom weave reflects our culture, craftsmanship, and the spirit of self-reliance. By choosing handloom, we preserve our traditions and strengthen the livelihoods of our weavers. I proudly consider myself a brand ambassador for handloom.
Our commitment goes beyond words. JanaSena Party has established a Weavers Development Wing in its organisational structure to promote, protect, and empower the handloom sector.
Under the NDA Government, several initiatives, including free electricity for eligible weavers and the "Nethanna Sevalo" scheme providing ₹25,000 assistance, reaffirm our resolve to safeguard India's invaluable handloom heritage.
Echoing this spirit, Hon'ble Prime Minister Sri @narendramodi Ji, in his special #NationalHandloomDay video message, called upon every Indian, especially the youth and content creators, to celebrate handloom with pride by creating GRWM (Get Ready With Me) videos, wearing handloom, supporting our weavers, and making handloom a part of everyday life.
I extend my heartfelt National Handloom Day wishes to all our weavers and artisans. Together, let us preserve our heritage and empower the hands that weave the pride of Bharat.
Promise fulfilled @PawanKalyan🤍🙌
Deputy Chief Minister Pawan Kalyan has facilitated the sanction of ₹12.60 crores for constructing permanent buildings at the Government Degree College for Women in Eluru ❤️
#PawanKalyanAneNenu | @JanaSenaParty
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న #PawanKalyanకు పాలాభిషేకం!
ఏలూరు Govt Degree College నిర్మాణానికి రూ.12.60 కోట్లు sanction చేసిన సందర్భంగా students, జనసేన నాయకులు పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Proprietor of Jagadamba Theatre About Pawan Kalyan Fans 🔥🔥🔥
Every Theatre Owner Knows the Euphoria of a Pawan Kalyan's Movies, No One Can Match @PawanKalyan🔥🦁
Personal derogatory comments !
Tamilnadu gets action. While Andhra Pradesh has long shown restraint especially by Pawan Kalyan regarding Jagan's derogatory comments
Seven years ago, on this day, Article 370 was abrogated. A decision many believed was impossible finally became a reality. Since then, Jammu & Kashmir and Ladakh have witnessed remarkable progress through improved connectivity, modern infrastructure, expanded healthcare and education, increased investment, and new opportunities that were long overdue.
Dr. Syama Prasad Mookerjee once said, "Ek Desh Mein Do Vidhan, Do Nishan, Do Pradhan Nahi Chalenge." He dedicated his life to this vision. Under the leadership of Hon'ble Prime Minister Sri @narendramodi ji, that vision became a reality.
Since the abrogation of Article 370 in 2019, landmark projects such as the Chenab Rail Bridge, Udhampur–Srinagar–Baramulla Rail Link (USBRL), Zojila Tunnel, and Z-Morh Tunnel have transformed connectivity across the region. Major investments in AIIMS Jammu, new medical colleges, highways, rural infrastructure, and power projects, along with the implementation of central welfare schemes, have strengthened public services. Record tourist arrivals, industrial and investment initiatives, grassroots democratic institutions, and progress in horticulture and agriculture reflect the region's steady transformation, even as security and political challenges continue to be addressed.
The formation of Ladakh as a separate Union Territory has opened a new chapter in its development. With focused investment in border infrastructure, connectivity, tourism, renewable energy, education, healthcare, and strategic projects, Ladakh has received dedicated administrative attention while strengthening Bharat's national security and accelerating the region's long-term growth.
I sincerely thank Hon'ble Prime Minister Sri Narendra Modi ji and Hon'ble Union Home Minister Sri @AmitShah ji for their vision, determination, and leadership in making this historic decision a reality. It was not an easy decision, but one that has reshaped the future of Jammu & Kashmir and Ladakh. I also extend my gratitude to the armed forces, security personnel, civil servants, and administrators who worked tirelessly to ensure a peaceful and successful transition.
Grateful for this historic milestone in our nation's journey and hopeful for an even brighter future for Jammu & Kashmir and Ladakh.
Jai Hind 🇮🇳
@PMOIndia@HMOIndia@PIBHomeAffairs@adgpi@IAF_MCC@BSF_India@crpfindia
#Article370Abrogation #OneNationOneConstitution #EkBharatShreshthaBharat
🚨 AP ranked 2nd in India for mangrove expansion over the past two years.
Deputy CM Pawan Kalyan directed officials to speed up the Great Green Wall of Andhra Pradesh and finish 2026–27 plantation targets in two months.
A 5-km-wide coastal green belt is being developed along AP's 1,053-km coastline, with plantations across 8,888 hectares and 305 hectares of mangrove restoration under MISHTI-II.
#AndhraPradesh #Mangroves #Plantation