@Margadarsi_OFCL Sir,
I am Sandeep, I had signed as surity for my friend Kolipaka Prakash Reddy, who passed away at the time of COVID. From next year onwards we are receiving continuous calls from your executives. We all surities approached Margadarsi in Himayatnagar branch for
@Sagar4BJP@KCRBRSPresident 24hrs active ga unna NEET exam leakage ayyindi.. ఎందుకురా నీకు ఈ దూల ఫస్ట్ మన ముడ్డి మనం సక్కగా కడుక్కోవాలి కదరా.. chal dobbey
@LIC_HFL Despite previous inquiries, my interest rate remains unchanged. I am now considering transferring my home loan to another institution to avoid further financial disadvantage.
@akula_srivani నీ బిడ్డల మీద ఒట్టేసి చెప్పు అక్క ఎక్కడా అక్రమంగా సంపాదించలే, కమిషన్లు తీసుకోలే, గవర్నమెంట్ ఇచ్చిన జీతం తోనే పని చేస్తున్నా అని.. భాగ్యలక్ష్మి దేవాలయానికి నీ పిల్లల తో వచ్చి వాళ్ళ మీద ఒట్టేసి చెప్పు అక్క.. అప్పుడు నీవు ఇచ్చిన ఎలివేషన్ కరెక్ట్ కాదో తెలుస్తుంది
@Just_Do__it_ సొంత పార్టీ పెట్టుకొని తెలివి లేదార ఇంకా andhrodi మోచేతి నీళ్లే తాగే బానిసవార.
వాడికే క్లారిటీ ఉండదు వాడి తో మీ లాంటి బానిస కుక్కలు.. ఏదైనా చూసుకొని దూకి సావన్డ్రా
@INCTelangana
రాష్ట్రం లో కాంగ్రెస్ లో పని చేసే ప్రతి చిన్న కార్యకర్త నుండి పెద్ద పెద్ద హేమీలు రాష్ట్రాన్ని నిలువు దోపిడి చేస్తున్నారు. ఇది నేను అంటున్న మాటలు కాదు కాంగ్రెస్ కార్యకర్తలే వాపోతున్నారు
@BRSparty
@GulteOfficial@perni_nani నోటి దూల ఉంటే మడిచి పెట్టుకో అంతే గాని 'వాడెవడో తెలంగాణలో' అంటూ మాట తూలుతే నీవు @YSRCParty అని చూడకుండా నిన్ను పొల్లు పొల్లు వేసుకుంటాం
@INC_Ponguleti@KTRBRS పొంకనాళ్ళపొంగులేటి నీవు ఈ రెండున్నర ఏండ్లలో 8 లక్షల ఇళ్లు లెక్క చూపించు? కొత్త ఇల్లు పాత ఇండ్లకు సున్నాలు వేసి కాదు..మీవి మాటల్లో తప్ప చేతల్లో గుండు సున్నా అని అందరికీ ఎరుకే.
తెలంగాణలో బయటపడ్డ మరో భారీ భూకుంభకోణం
ఏపీ కంపెనీలకు తెలంగాణ భూములు ధారాదత్తం
కోట్ల విలువైన సత్తుపల్లి తెలంగాణ ఫుడ్ పార్క్ భూములు అతి తక్కువ ధరకే కట్టబెట్టిన వైనం
ఏపీకి చెందిన "దీపక్ నెక్స్ట్ జెన్" కంపెనీకి కేవలం ఎకరానికి రూ.21 లక్షల చొప్పున 72 ఎకరాలు కేటాయింపు
ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తనయుడు స్లీపింగ్ పార్టనర్గా ఉండడంతోనే కట్టబెట్టారని ఆరోపణలు
బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ.50 లక్షలు, టీజీఐఐసీ ధర రూ.40.47 లక్షలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బుగ్గపాడు ఫుడ్ పార్క్కు చెందిన 72 ఎకరాల టీజీఐఐసీ భూములను కేవలం రూ.21 లక్షలకు ఎకరా భూమి చొప్పున రూ.15.12 కోట్లకు ఏపీకి చెందిన "దీపక్ నెక్స్ట్ జెన్" కంపెనీకి కట్టబెట్టిన తెలంగాణ ప్రభుత్వం
అయితే ఈ భూమి పక్కనే ఉన్న రైతు నుండి సదరు కంపెనీ ఒక్క ఎకరం భూమిని రూ.75 లక్షలకు కొనడం గమనార్హం
ఫుడ్ పార్క్ కోసం 2008లో 203 ఎకరాల భూమిని రైతుల నుండి సేకరించగా, గతంలో మొక్కజొన్న, మామిడి, కొబ్బరిపీచు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన కేటీఆర్
ఇటీవల రూ.650 కోట్లతో రొయ్యల ప్రాసెసింగ్, చేపలు రొయ్యల దాణా తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసిన ఏపీకి చెందిన "దీపక్ నెక్స్ట్ జెన్" కంపెనీ యజమాని అడుసుమిల్లి సుబ్రమణ్యం
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి తనయుడు ఈ కంపెనీలో స్లీపింగ్ పార్టనర్గా ఉండడంతో, కేవలం ఎకరానికి రూ.21 లక్షలకే కేటాయించారని ఆరోపణలు
టీజీఐఐసీ నిర్ధారించిన ధర రూ.40.47 లక్షలు కాగా, పక్కనే ఉన్న రైతు నుండి రూ.75 లక్షలకు ఎకరం కొనుగోలు చేయగా, కేవలం రూ.21 లక్షలకే ఏపీ కంపెనీకి కట్టబెట్టడంతో తీవ్ర విమర్శలు చేస్తున్న స్థానికులు
మరోవైపు డీపీఆర్ ప్రకారం రెండేళ్లలో 3 వేల మందికి ఉపాధి కల్పిస్తే సదరు భూమి కంపెనీ పేరుతో సేల్ డీడ్ అవుతుందని ఒప్పందం చేసుకోవడం గమనార్హం