ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు వల్ల అత్యధికంగా నష్టపోయింది ముగ్గురు ఐపీఎస్ అధికారులే.
పాపం, జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. టీడీపీ మీడియా వ్యక్తిత్వ హననంతో ఎంత బాధపడ్డారో.
దాదాపు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో అధికారులే బలి అవుతున్నారు.
ఇదే కేసులో రేపు అధికారం మారితే, ఎయిర్పోర్ట్కు వెళ్లి పిలుచుకువచ్చిన వారిని మొదలుకొని ఎంత మంది అరెస్ట్ అవుతారో!
🚨 BREAKING
మతం మారితే ఎస్సీ హోదా వర్తించదు!
మరోసారి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.
రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ఎస్సీ రిజర్వేషన్లు అమలవుతాయని తేల్చిచెప్పిన అత్యున్నత న్యాయస్థానం.
🚨
2019 ఘోర పరాజయం నుండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదా?
మగధీర సినిమాలో ప్రకృతి "పసిగడుతుంది" అనే డైలాగ్ గుర్తుందా?
ఇప్పుడు 2029లో జగన్ రాకను ఆంధ్రజ్యోతి పసిగట్టిందా?
#YSJagan
Source: ABN Media group.
గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో దారుణం
మహిళను వివస్త్రను చేసి చావబాదిన టీడీపీ నేత కుటుంబం
తాగునీటి మోటర్ వద్ద చోటుచేసుకున్న వివాదం..
నడిరోడ్డుపై మహిళను వివస్త్రని చేసి రోడ్డుపై ఈడ్చేసి కాళ్లతో తన్నిన 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు
నాడు నెంబర్ 1.. నేడు నెంబర్ 8
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో ఇదీ బాబు మార్కు
పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు..
నీతి ఆయోగ్ సాక్షిగా తేటతెల్లం
పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఉద్యోగాలంటూ రెండేళ్లుగా చేస్తున్న ప్రచారం పబ్లిసిటీ స్టంటే
కప్పం కట్టలేక పారిపోతున్న పరిశ్రమలు..
అంతా విచ్చలవిడి అవినీతి, రెడ్ బుక్ రౌడీయిజం అంటున్న విశ్లేషకులు
రాష్ట్రంలో అచ్చంగా నడుస్తోంది..
బినామీలకు అడ్డగోలుగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టడమే
బాబు మార్కు సంపద సృష్టి ఇదే
1/2
➡️బడ్జెట్: 2200 కోట్లు
➡️చిత్ర నిర్మాణ సమయం: 93 రోజులు
➡️దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్
➡️చిత్రం: ది ఒడిస్సీ
మరి మన దర్శకులు ఎందుకు ఏళ్ల తరబడి సినిమాలు తీస్తున్నారో!
#TheOdyssey
అమెరికాలో ఉండడానికి విద్యార్థులకు నాలుగేళ్లే అనుమతి
గతంలో F-1 వీసాలపై వెళ్లే విద్యార్థులకు తమ కోర్సు పూర్తయ్యే వరకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ కింద ఉండేందుకు అనుమతి
ఇప్పుడు ఈ నిబంధనను ఎత్తివేసి, కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉండేందుకు కాలపరిమితిని అమలు చేయనున్న అమెరికా ప్రభుత్వం
నాలుగేళ్లకు మించి ఉండాలంటే మళ్లీ అనుమతి తీసుకోవాల్సిందే
దీంతో అమెరికాలో చదువుతున్న 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం
🚨
మహారాష్ట్ర, రాజస్థాన్ లో శాఖలు ఉన్న ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకులు..
కేవలం రూ. 5 లక్షలకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నీట్ ప్రశ్న పత్రాలు కొనేశారు!
సీబీఐ దర్యాప్తులో వెల్లడి!
నిందితులు :
➡️శివరాజ్ రఘునాథ్ మోటెగావ్కర్
➡️పి.వి. కులకర్ణి(ఏంటియే సభ్యుడు)
#NEETLeak
🚨
అమెరికాలో ట్రక్కులు నడిపే వేలాది మంది భారతీయులకు (ముఖ్యంగా పంజాబ్ కు చెందిన వారికి) షాక్!
వారు ఇకపై ట్రక్కులు నడిపే అర్హత కోల్పోనున్నారు.
#USA#TruckDrivers