పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి మాట్లాడిన సందర్భాన్ని ప్రజలు మర్చిపోయారు అనుకుని ఇష్టమొచ్చింది ప్రచారం చేస్తుంది వైసీపీ.
నిజానికి ఆ సందర్భాన్ని, చెప్పు చూపించి మాట్లాడటానికి వైసీపీ కల్పించిన పరిస్థితిని ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు, అది మళ్ళీ మళ్ళీ గుర్తు చెయ్యడం వల్ల వైసీపీకే మరింత నష్టం.
#YCheaPolitics
In a world increasingly divided by extremes, true leadership is not about choosing the Left or the Right, it is about choosing what is right.
The Middle Path is not neutrality. It is the courage to rise above ideology, reject polarization, and put humanity first.
Whether it is Mr. @elonmusk or Sri @PawanKalyan, both envision the Middle Path, a philosophy that balances society, prioritizes humanity, and rises above ideological extremes.
#Ideology
జులై 3న బందరులో కేసు పెడతారని జూన్ 24న రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు ప్రకటించారు అంటావా @perni_nani 🤡
బందరు ఎందుకొచ్చారో అడగడానికి నువ్వెవరు ?
బందరుకి ఎవరైనా రావచ్చు, ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు అయినా చేసుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరూ నీకొచ్చి సమాధానం చెప్పాలా ?
పదవి పోయి ఖాళీగా ఉన్నావ్ ఏదైనా పార్టీకి పనికొచ్చే పనులు చేసుకోక మీడియా ముందుకొచ్చి నీ మిడిమిడి జ్ఞానంతో పెద్ద రాజకీయ పండితుడి లాగా ఈ విజ్ఞాన ప్రదర్శనలు ఎందుకు ?
వచ్చేసారి కాదు ఇకపైన మీకు బందరు ప్రజలు అవకాశం ఇవ్వరు అని తెలిసి కూడా ఎందుకు ఆత్మ వంచన చేసుకుంటావ్?
నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది... రాజకీయ చర్చలు క్రమంగా ఒక వ్యక్తి చుట్టూనే కేంద్రీకృతమవుతున్నాయి ఆయనే @PawanKalyan గారు.
ఒకవైపు ఆయన నాయకత్వం, సనాతన భారతీయ విలువల పరిరక్షణ, జాతీయ దృక్పథం, అవినీతి నిర్మూలన, సుపరిపాలన, కూటమి రాజకీయాల్లో సమన్వయం, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన చూపిస్తున్న నిబద్ధత ప్రజల్లో చర్చకు వస్తోంది.
జవాబుదారీతనం, అభివృద్ధి, దీర్ఘకాలిక సంస్కరణలపై దృష్టి సారించిన కొత్త తరహా నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారు ప్రతినిధిగా నిలబడుతున్నారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది.
దానిని నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్షం ఏకధాటిగా అయన వ్యక్తిత్వంపై బురదజల్లుతూ సోషల్ మీడియా ద్వారా నిత్యం విషం చిమ్ముతుంది. ప్రశ్న జోసెఫ్ను అడ్డుపెట్టుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత దూషణలు, అసభ్య ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. తీగ లాగితే డొంక కదిలినట్లుగా, అసత్య ప్రచారం వెనుక ఉన్న వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరో ప్రక్క సుగాలి ప్రీతి తల్లి తనకు అండగా నిలిచిన పవన్ గారిపై కేసువేయడంతో సమాజం అసహ్యించుకుంటుంది.
ఇలాంటి విమర్శలు, దుష్ప్రచారాలు ఆయనను బలహీనపరచడం లేదు... మహాశిల్పాన్ని తీర్చిదిద్దే ఉలి దెబ్బల్లా, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మరింత దృఢంగా, ప్రజల విశ్వాసానికి మరింత చేరువ చేస్తున్నాయి.
దేశాన్ని ప్రేమించే నాయకులను విమర్శించడం సులభం... కానీ వారి ఆలోచనల స్థాయిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాదు... దేశ ప్రయోజనాలను రాజకీయాలకు మించి భావించే జాతీయవాది. అందుకే నేడు ఆయన ప్రతి మాట, ప్రతి నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.
2009లోనే తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు మద్దతు తెలిపిన నాయకుడు... నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్డీఏ విజయానికి ప్రచారం చేసిన జాతీయ స్థాయి నాయకుడు.
అందుకే కొందరు ఆయనను కులం, ప్రాంతం, మతం అనే సంకుచిత కోణాల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు కులం కోసం కాదు... దేశం కోసం. అధికారం కోసం కాదు... ప్రజల భవిష్యత్తు కోసం.
జాతీయ సమైక్యత, సనాతన భారతీయ విలువలు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ... ఇవే ఆయన రాజకీయాల పునాదులు.
వ్యక్తిగత విమర్శలు ఒక నాయకుడి స్థాయిని తగ్గించలేవు... ప్రజల విశ్వాసమే నాయకుడి నిజమైన బలం.
దేశాన్ని విభజించే రాజకీయాలు కాదు... దేశాన్ని కలిపే నాయకత్వమే నేటి భారతదేశానికి అవసరం.
ఇటీవలి కాలంలో రాజకీయ చర్చ పార్టీల చుట్టూ కాకుండా, క్రమంగా పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే తిరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవైపు ఆయనను రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకువస్తున్న నాయకుడిగా ప్రజలు చూస్తుంటే, మరోవైపు ఆయన నాయకత్వాన్ని బలహీనపరచడానికి కుట్రలు చేస్తూ ప్రతిపక్షం తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది.
ఈ పరిస్థితి కొనసాగితే, రాబోయే ఎన్నికలు రెండు భిన్నమైన కథనాల మధ్య పోరుగా మారే అవకాశం ఉంది. జాతీయ సమైక్యతను దేశాభివృద్ధిని కాంక్షించే వారు ఒకపక్కన నిలిస్తే , మరోవైపు జాతీయ భావనను బలహీనపరుస్తూ దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న వారు మరో వైపు ఉండగా ఇటువంటి పరిస్థితిలో తుది తీర్పు ప్రజలదే. ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్ష కుట్రలు గమనించి రాష్ట్ర భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వానికి మద్దతుని కొనసాగిస్తూ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా అండగా నిలుస్తారు.
ప్రజాస్వామ్యంలో చివరి మాట ప్రజలదే. వ్యక్తిగత విమర్శలు కాదు... పనితీరు, అభివృద్ధి, ప్రజల విశ్వాసమే నాయకత్వానికి నిజమైన కొలమానం.
— వల్లభనేని బాలశౌరి
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు
@JanaSenaParty@PawanKalyan
#VallabhaneniBalashowry
#Janasenaparty
మన ఆంధ్రప్రదేశ్ హస్తకళలు కేవలం ఉత్పత్తులు కావు... అవి మన సంస్కృతి, సంప్రదాయం, కళాత్మకతకు ప్రతిరూపాలు. ప్రతి కళాఖండం వెనుక మన కళాకారుల కృషి, నైపుణ్యం, తరతరాల వారసత్వం దాగి ఉంది.
లేపాక్షి హస్తకళల ప్రదర్శనలను సందర్శించి, మన కళాకారులను ప్రోత్సహించండి. స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేసి వారి జీవనోపాధికి తోడ్పడండి.
మనమంతా కలిసి మన సంప్రదాయ కళలను సంరక్షిద్దాం, మన కళాకారుల చేతివృత్తులకు బలం చేకూర్చుదాం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటుదాం.
స్థానిక కళాకారులకు అండగా నిలుద్దాం... మన వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్దాం.
ఆస్వాదించండి • ఆదరించండి • ప్రోత్సహించండి
#PMGSY From 19th in YCP's regime to 2nd rank under Sri @PawanKalyan's Governance [Panchayti Raj Minister, Minister of Rural Development & Rural water supply]
#PawanKalyanAneNenu
#PawanKalyanAneNenu
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం సందర్భంగా హస్తకళాకారులు, చేనేత కార్మికులతో జరిగిన ఆత్మీయ సంభాషణల్లో వారి వృత్తి సంబంధిత ఆరోగ్య సమస్యలను ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు తెలుసుకున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను తమ చేతులతో కాపాడుతున్న కళాకారుల ఆరోగ్య సంరక్షణను కూటమి ప్రభుత్వం తన బాధ్యతగా భావిస్తోంది.
ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా హస్తకళా, చేనేత కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణకు చర్యలు చేపట్టిన అధికారులు.
📍09.07.2026 – కొండపల్లి బొమ్మలు, ఉప్పాడ, మాధవరం, యడికి చేనేత కళాకారులు
📍10.07.2026 – బొబ్బిలి వీణ, ఎటికొప్పాక, ఏలూరు వూలెన్ పైల్ కార్పెట్, మదనపల్లె చేనేత కళాకారులు
📍11.07.2026 – ధర్మవరం, బుడితి ఇత్తడి, పెడన బ్లాక్ కలంకారీ, తిరుపతి చెక్క శిల్ప కళాకారులు
ఈ వైద్య శిబిరాల ద్వారా ఆరోగ్య పరీక్షలు, నిపుణుల వైద్య సేవలు, అవసరమైన చికిత్సకు మార్గదర్శకత్వం అందించడంతో పాటు, మరిన్ని కళాకారుల క్లస్టర్లలో కూడా ఈ కార్యక్రమాన్ని దశలవారీగా కొనసాగించనున్నారు.
కళను కాపాడే చేతులకు ఆరోగ్య భద్రత కల్పించడం కూటమి ప్రభుత్వ సంకల్పం.
హస్త కళాకారులకు ఆరోగ్య భరోసా
•ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు
•హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు
•ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న శ్రీ @PawanKalyan గారు
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాటను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరుసటి రోజే ఆచరణలో పెట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనతో హస్త కళాకారుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే విధంగా క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ప్రారంభం అయ్యాయి. బుధవారం నరసాపురం లేస్ కళాకారులు, శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా, 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అవసరం అయిన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి దోష సమస్యలు ఉన్న 21 మందికి కళ్ల జోళ్లు వేయించే ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పరీక్షలతో పాటు అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
•శ్రీమతి మహాలక్ష్మికి శంకర నేత్రాలయలో పరీక్షలు
హస్తకళా మహోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గం, పసలదీవికి చెందిన లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తమకు నేత్ర సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయన్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం శ్రీమతి మహాలక్ష్మితోపాటు శ్రీమతి అందే లక్ష్మి అనే మరో లేస్ కళాకారిణిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పిలిపించి పరీక్షలు చేయించారు. ఇరువురికీ దృష్టి దోష సమస్యలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. కళ్లజోళ్లు, ఐ డ్రాప్స్, మందులు ఇప్పించి పంపారు.
A landmark achievement for the Army Hospital R&R, Neurosurgery Department.
The successful completion of the first brain stem Robotic Stereotactic Brain Biopsy in AFMS reflects their unwavering commitment to clinical excellence, technological advancement, and world-class patient care. This milestone is a testament to visionary leadership, teamwork, and a relentless pursuit of innovation.
@dgafms_mod
OP CHANAPORA, Shopian
Based on specific intelligence input from @JmuKmrPolice, a joint search operation was launched by the #IndianArmy, @JmuKmrPolice and @crpf_srinagar in the Gen area of Chanapora, Shopian. During the search operation, an exchange of fire took place between security forces and terrorist.
One LeT terrorist, identified as Zakir Ganai, has been eliminated in the firefight. Arms, ammunition and other war-like stores were recovered.
Operation is in progress.
#Kashmir
@adgpi@NorthernComd_IA@PRODefSrinagar
Here’s my full speech from @TeluguTribune’s The Sentinel, covering Youth in Politics, AP Political Culture, and National Integrity.
https://t.co/gRTNKc8XHL