As assured, I met 11-year-old tech prodigy Akhil Akella in Undavalli today. His passion for technology and his achievements at such a young age are truly inspiring!
With multiple Microsoft certifications in AI, data, and security, Akhil is a shining example of young talent shaping the future. I look forward to seeing him contribute to Amaravati’s tech growth. Keep innovating, Akhil! #TechProdigy #AI #Innovation
టెక్నాలజీలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న మన రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల అఖిల్ ఆకెళ్ల, తన తండ్రితో కలిసి ఉండవల్లి నివాసంలో నన్ను కలిశారు. యూకేలో విద్యను అభ్యసిస్తున్న అఖిల్ చిన్న వయసులోనే మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్, డేటా, సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫౌండేషన్ కోర్సుల్లో సర్టిఫికేషన్లు పొందాడు. యూకేలో నిర్వహించిన పలు టెక్ సమ్మిట్ లలో పాల్గొన్నాడు. టెక్నాలజీలో అద్భుత ప్రతిభ చూపిస్తున్న అఖిల్ ను ఈ సందర్భంగా అభినందించాను.
#AndhraPradesh
సైకో జగన్ పార్టీ తండ్రి శవం దగ్గర పుట్టింది. బాబాయ్ శవంతో ఓట్లు దండుకుంది. వైకాపా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమైన ప్రస్తుత దశలో ఓ మహిళ శవంతో వికృత రాజకీయాలు ఆరంభించింది. గీతాంజలి అనే ఆమెతో బలవంతంగా వీడియో రూపంలో అబద్ధాలు చెప్పించారు. ఆమె 7వ తేదీన ప్రమాదానికి గురి అయిందో, ఆత్మహత్యాయత్నం చేసిందో తెలియదుగానీ...తీవ్రంగా గాయపడితే మెరుగైన చికిత్స కూడా అందించే ప్రయత్నం చేయలేదు వైకాపా సైకోలు. ఆమె 4 రోజులు మృత్యువుతో పోరాడితే వైకాపా సైకోలు అటువైపు కూడా చూడలేదు. చనిపోతే మాత్రం ఆ మృతదేహంతో కన్నింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. గీతాంజలితో వైకాపాలోని పిల్ల సజ్జల గ్యాంగ్ చెప్పించిన అబద్ధాలను ఖండిస్తూ...టిడిపి అభిమానులు ఆధారాలతో 10వ తేదీన ప్రశ్నించారు. 7వ తేదీన గీతాంజలి గాయపడింది. ఇవన్నీ చూస్తుంటే..బాబాయ్ గొడ్డలిపోటుని గుండెపోటుగా ప్రచారం చేసిన గ్యాంగ్... ఈ మరణాన్నీ తమ వికృతరాజకీయాలకు వాడుకుంటున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది.
#WhoKilledGeetanjali
I write to you today with a heart heavy with pain and eyes moistened with tears. I've grown up watching my father pour his heart and soul into the betterment of Andhra Pradesh and the Telugu people. He never knew a day of rest, tirelessly striving to transform millions of lives. His politics have always been marked by dignity and honesty, and I've witnessed the deep inspiration he drew from the love and gratitude of those he served. Their heartfelt thanks filled him with pure joy, akin to a child's delight.
I, too, drew inspiration from his noble path and followed in his footsteps, leaving a comfortable job in America to return to India. It was a tough decision, but I had faith in our nation, our systems, our foundational principles, and, above all, our Constitution.
Yet, today, as I see my father unjustly thrown into remand for a crime he never committed, my anger simmers, and my blood boils. Is there no limit to the depths political vendetta will sink? Why must a man of my father's caliber, who has accomplished so much for his country, state, and Telugu people, endure such injustice? Is it because he never stooped to engage in vendetta or destructive politics? Is it because he envisioned growth, welfare, and opportunities for our people long before others?
Today feels like a betrayal. But, my father is a fighter, and so am I. We will rise with an unstoppable force, guided by unwavering determination for Andhra Pradesh and Telugu people worldwide. I ask you to join me in this battle.
#PeopleWithNaidu
#FalseCasesAgainstNaidu
ఇంకా ఎందుకు మరి టైం వేస్ట్ చేస్తున్నావు @goratlaMathavMp కి వీడియో కాల్ చెయ్ నగ్నసత్యం చూపెడతాడు, లేదంటే ఆంబోతు మంత్రికి వాయిస్ కాల్ చెయ్ మంచి హస్కీగా కబుర్లు చెప్తాడు!!
పొలిటిషన్స్ తో నాన్-పొలిటికల్ JAC ఏర్పాటు చెయ్యగలిగింది బొత్సా గారు మాత్రమే.
దేశ రాష్ట్ర సమస్యలు గురించి మాట్లాడే ముందు జిల్లా గురించి కాస్త పట్టించుకోండి.
మహిళ ఫిర్యాదు చేసేందుకు వెళ్తే స్ధానిక సీఐ ఫిర్యాదు తీసుకోకపోగా ఆ మహిళను బూతులు తిట్టి మానసిక క్షోభకు గురి చేయటంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి నిందితుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన మహిళా మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండగానే
2/3