తెలంగాణను వ్యతిరేకించిన జగన్ నీ కాళేశ్వరం inauguration పిలిచిండు ! మా ఉద్యమకారుల అస్తిత్వం ఎక్కడుంది? మా అమరుల అస్తిత్వం ఎక్కడుంది? ఎందుకు తెలంగాణ మలిదశ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహం పెట్టలేదు? ఎందుకు ఒక్క కొత్త జిల్లాకు పేరు పెట్టలేదు?
@PawanKalyan ఏమైనా దోచుకుండా?
Peddireddy, Sajjala and Mithun Reddy enjoyed the power.
Now the Ambati, Perni Nani are left to face the eggs and tomatoes.
What kind of politics are you doing @ysjagan ?
#YSRCriminalParty#JokerJagan
🚨 INDIAN ODI SQUAD UPDATE 🚨
- Shubman Gill & KL Rahul are likely to reach England early for the preparation for ODI series. [Sahil Malhotra from TOI]
"నేను హోమ్ మినిస్టర్ కాదు కాబట్టి అది క్రిమినల్స్ అదృష్టం..." - @PawanKalyan
“పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యాకే నేను కంప్లైంట్స్ ఇస్తాను” - RRR @KRaghuRaju గారు 🔥🔥🔥💪
Exclusive : #Nagabandham Censor Reports are Simply Visual eye feast 🔥🔥🔥🔥💥💥💥👌👌👌
Run time :- 3hr 6min U/A certificate ❤️🔥🔥
Mainly pre interval to interval and lord shiva scenes the screenplay going to be solid gripping 👏👏👏👌👌👌
Climax peaks stuff 🔥🔥🔥👏👏👏
#AbhishekNama #NabahNatesh #ViratKarna
పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్
ముంబై ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్కు వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. రెండు భుజాల రొటేటర్ కఫ్లు, కండరాల్లో తీవ్ర గాయాలు ఉన్నట్లు నిర్ధారించారు. తక్షణమే సర్జరీ చేయించుకోవాలని సూచించారు.
అయితే ఇప్పటికే నిర్ణయించిన ప్రజా, ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతే శస్త్రచికిత్స చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ వైద్యులకు తెలిపినట్లు జనసేన వెల్లడించింది.
త్వరగా కోలుకుని మళ్లీ పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిద్దాం. 🙏
#PawanKalyan #Janasena
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @Dev_Fadnavis గారితో శ్రీ @PawanKalyan గారు భేటీ
•తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చ
•ఆంధ్రప్రదేశ్ కి రెండు ఆడ పులులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మంగళవారం ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వారు అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. తూర్పు కనుమల్లో ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి (Inbreeding) సమస్యలను అధిగమించడంతోపాటు, జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుంది. తద్వారా తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుంది.
శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయన్న అంశాన్ని ఈ సంయుక్త సంరక్షణ కార్యచరణ ప్రతిబింబిస్తోంది. ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాకు నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తామ”న్నారు.