आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी का आज स्वतंत्रता दिवस के अवसर पर संबोधन 'विकसित भारत' के संकल्प का सशक्त उद्घोष है।
प्रधानमंत्री जी के उद्बोधन में 'राष्ट्र प्रथम' का मंत्र, वर्ष 2047 तक विकसित भारत का अटूट संकल्प और शक्ति की सप्त धारा के माध्यम से मैन्युफैक्चरिंग, कृषि, नवाचार, गतिशक्ति, रक्षा, हरित एवं ब्लू इकोनॉमी व भारत की सॉफ्ट पावर को नई ऊर्जा देने का आह्वान है। साथ ही, युवाशक्ति और मातृशक्ति के सामर्थ्य को राष्ट्र निर्माण का आधार बनाने का स्पष्ट दृष्टिकोण एवं प्रत्येक भारतीय के लिए कर्तव्य, विश्वास व प्रेरणा का संदेश भी है।
आइए, अपने-अपने दायित्वों का निष्ठापूर्वक निर्वहन करते हुए 'स्वयं से ऊपर राष्ट्रहित' के भाव के साथ विकसित, आत्मनिर्भर और गौरवशाली भारत के निर्माण में सहभागी बनें।
जय हिंद!
𝗙𝗿𝗼𝗺 𝗮 𝗱𝗿𝗲𝗮𝗺 𝗼𝗳 𝗳𝗿𝗲𝗲𝗱𝗼𝗺 𝘁𝗼 𝗮 𝗻𝗮𝘁𝗶𝗼𝗻 𝗼𝗳 𝗱𝗿𝗲𝗮𝗺𝗲𝗿𝘀. 🇮🇳❤️
For every dream that was fought for, every dream that was realised, and every dream that still lies ahead. 🙌
𝗛𝗮𝗽𝗽𝘆 𝟴𝟬𝘁𝗵 𝗜𝗻𝗱𝗲𝗽𝗲𝗻𝗱𝗲𝗻𝗰𝗲 𝗗𝗮𝘆, 𝗜𝗻𝗱𝗶𝗮. 🇮🇳✨
#PlayBold #ನಮ್ಮRCB #IndependenceDay
Young Minds, Inspiring Creativity
During my visit to the World Elephant Day event, I was truly delighted to see the wonderful paintings and artworks created by our young students.
More than 20 lakh students from 21,450 schools across India participated in the World Elephant Day campaign. Out of which nearly 31,000 students participated in the painting competition. Each painting reflected a unique imagination, a deep love for elephants and wildlife, and a beautiful message of conservation. I sincerely appreciate every student who participated and brought their creativity and passion for nature to this initiative. Every young artist deserves appreciation for giving conservation a voice through art.
It was especially heartening to see students from Andhra Pradesh among the winners. In the Junior Category (Classes 6–8), B. Tanvi Praveetha, Plakshita and G. Niharika, all from Visakhapatnam, secured the 1st, 2nd and 3rd positions respectively.
In the Senior Category (Classes 9–12), S.V.L.N. K. Sharvani, M. Lavanya and S. Sneha Ratna, all from Visakhapatnam, secured the 1st, 2nd and 3rd positions respectively.
At the National Level, Ujaan B.D.M. Chattopadhyay, Aditi Behera and Harithparans J.H. secured the 1st, 2nd and 3rd positions respectively.
My heartfelt congratulations to all the winners. Your creativity has beautifully captured the spirit of elephant conservation and shown us the power of young minds.
When children create for nature, they inspire a future that cares for it.
- @PawanKalyan@PMOIndia@moefcc@AndhraPradeshCM@APFDOfficial@HANUMAN_APGOV@PIB_India@IPR_AP@pibvijayawada
#WorldElephantDay2026
80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
స్వేచ్ఛ కోసం పోరాడి తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి కోసం మనమందరం బాధ్యతతో ముందుకు సాగుదాం.
దేశం కోసం... ధర్మం కోసం... ప్రజల కోసం...
జై హింద్! 🇮🇳 వందే మాతరం! 🇮🇳
జనసేన పార్టీ – మధిర నియోజకవర్గం 🚩
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్తో ఎం.ఒ.యు
* ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో ఒప్పందం
* రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్న ఐఐటీ మద్రాస్
* నవంబర్ నుంచి పనులకు శ్రీకారం
* రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ - మద్రాస్కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్.డి.ఎమ్.ఎఫ్) ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్.డి.ఎమ్.ఏ.) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది.
ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్ను సిద్ధం చేయనున్నారు.
• నవంబర్ నుంచి పనులు ప్రారంభం
ఐఐటీ మద్రాస్తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో, రానున్న నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ శ్రీ ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీ శరవణన్, పాడా డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీ ఎస్.ఎ.సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఖతీబ్ కౌసర్ బానో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.వి.రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
@iitmadras
To every father..
To every daughter…
&
To every family❤️❤️❤️
This is for you all🤗🤗🤗
Presenting #Irumudi Trailer.
Telugu - https://t.co/HBvyUzx6KN
Tamil - https://t.co/ADMvMZcW4D
A film that is close to my hearts and i’m sure it will become yours too..
Swayime Saranam Ayyappa 🙏🏻🙏🏻🙏🏻
In cinemas August 21st 2026.