ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో....
గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన పనులు...
✅ 7,000 కి.మీ. సీసీ రోడ్లు
✅ 40,000 గోకులాల ఏర్పాటు
✅ 15,500 నీటి తొట్టెల నిర్మాణం
✅ 1.07 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మాణం
✅ 1,373 కి.మీ. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు
✅ 1.66 లక్షల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి దోహదం
✅ 55.44 కోట్ల విలువైన పనిదినాల కల్పన
✅ ఇప్పటివరకు ₹16,695 కోట్ల ఖర్చు
ఈ ఏడాది చేపట్టనున్న అభివృద్ధి పనులు..
➤ ఈ ఏడాది మరో ₹10,000 కోట్లతో అభివృద్ధి పనులు
➤ 10,000 కి.మీ. గ్రావెల్ రోడ్లు
➤ 1,500 కి.మీ. సిమెంట్ బీటీ రోడ్లు
➤ 500 కి.మీ. మ్యాజిక్ డ్రైన్లు
➤ లక్షల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి ప్రోత్సాహం
@JanaSenaParty@PawanKalyan
Congratulations to the entire @ndtv team on the launch of its new look and renewed journey.
The true purpose of journalism is to bring truth closer to the people, amplify the voices of the unheard, and serve the larger public interest. As NDTV embraces its new identity, may it continue to uphold these values through credible, responsible, and people-centric journalism, always remaining committed to the public interest.
My best wishes to the entire NDTV team for continued success and excellence in the years ahead.
@rahulkanwal, @ShivAroor, @VishnuNDTV, @PadmajaJoshi, @Vasudha156, @vedikas, @Ankit_Tyagi01, @nazir_masoodi, @deepduttajourno
విభజన సమయంలో రాజ్యసభలో AP కోసం చిరంజీవి గారు
అడిగిన డిమాండ్లు చట్టంలో చేరిస్తేనే సమన్యాయం ఉంటుంది లేదంటే Bill వ్యతిరేకిస్తాం అన్నారు
తర్వాత అవి చట్టంలో చేర్చారు
1. హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాలి
2. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాలి
3. AP రెవెన్యూ డెఫిషిట్ కి కేంద్రం నిధులు ఇవ్వాలి
4. ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదిక విభజించాలి
5. ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి
నాడు ఆయన పోరాట ఫలితం ఈరోజుకి AP కి హక్కుగా నెరవేరుతున్నాయి 👍
#Chiranjeevi
(Source : Rajyasabha debate copy 👇)
విధ్వంసం కాదు… నిర్మాణమే యువత లక్ష్యం కావాలి
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రపై బలమైన సందేశాన్ని ఇచ్చారు.
“యువత కేవలం భారతదేశ భవిష్యత్తు కాదు… భారతదేశ ప్రస్తుత బలం కూడా. ప్రశ్నించండి… కానీ నిజానిజాలు తెలుసుకుని ప్రశ్నించండి. మార్పు కోసం పోరాడండి… కానీ ఆ పోరాటం విధ్వంసం వైపు కాకుండా నిర్మాణం వైపు నడవాలి. డబ్బుకు మీ ఓటును అమ్ముకోకండి… తప్పుడు సమాచారానికి మీ ఆలోచనను అమ్ముకోకండి… ద్వేషానికి మీ భవిష్యత్తును అప్పగించకండి” అని యువతకు పిలుపునిచ్చారు.
సోషల్ మీడియాలో వేగంగా వచ్చే ప్రతి సమాచారం నిజం కాదని, ఏ విషయాన్నైనా నమ్మే ముందు ఆలోచించాలని, అనుసరించే ముందు ప్రశ్నించాలని, నిర్ణయం తీసుకునే ముందు నిజానిజాలను పరిశీలించాలని సూచించారు. బలమైన ప్రజాస్వామ్యానికి గుడ్డిగా అనుసరించేవారు కాదు… ఆలోచించే, ప్రశ్నించే, పరిష్కారాలు చూపే బాధ్యతాయుతమైన యువత అవసరమని స్పష్టం చేశారు.
భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల త్యాగాల స్ఫూర్తితో యువత తమ శక్తిని దేశ నిర్మాణానికి ఉపయోగించాలని కోరారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత మాత్రమే కాదు… అవకాశాలను సృష్టించే యువత కావాలి. దేశాన్ని విమర్శించడమే కాదు… దేశాన్ని ముందుకు నడిపించే యువత కావాలి అని పేర్కొన్నారు.
అదే సమయంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. అడవితల్లి బాట కింద ₹2,078 కోట్లతో 2,310 కి.మీ. గిరిజన రహదారులు, ₹8 వేల కోట్లతో మెగా వాటర్ గ్రిడ్, ₹9,355 కోట్లతో 6,500 గ్రామాలకు తాగునీరు, రైతు సంక్షేమం, అటవీ పరిరక్షణ, అమరావతి అభివృద్ధి, పోలవరం పూర్తి వంటి కార్యక్రమాలను మన NDA ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్తోందని వివరించారు. పిఠాపురం నియోజకవర్గంలోనూ దాదాపు ₹1,000 కోట్లతో కీలక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
“సంక్షేమం ద్వారా ప్రజలకు ఈ రోజు భరోసా కల్పిస్తున్నాం… అభివృద్ధి ద్వారా రేపటి అవకాశాలను నిర్మిస్తున్నాం. ఈ తరం చేతిలో ఉన్నది కేవలం ఒక జ్యోతి కాదు… భారతదేశ భవిష్యత్తు. ఆ జ్యోతిని మీ ఆలోచనలతో, ప్రతిభతో, కష్టంతో, నిజాయితీతో మరింత ప్రకాశవంతం చేయండి” అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు.
#IndependenceDayIndia
#VenkyAtluri what writing man…!! Beautiful characters and stunning performances!! A wholesome film that keeps you smiling throughout and fills your heart with love!! Would love to watch it again….Many Congratulations @vamsi84 for #VishwanathAndSons!!
@Suriya_offl your Class Apart pa just wow!!💥 @_mamithabaiju you were so full of life.. superb @realradikaa what an endearing performance❤️
Wishing Honourable Deputy Chief Minister @PawanKalyan Garu a swift and complete recovery. May he regain his full strength, health, and energy very soon to continue serving the people with his passion and dedication.
పక్క హీరోలకి హిట్ వస్తే మన హీరోలు ఎందుకు ట్రై చెయ్యరు అని సలహాలు ఇవ్వదం మన తెలుగు ఆడియన్స్ కి అలవాటే. ఈరోజు VAS సూర్య చేస్తే నాతో సహా రవితేజ తీస్తే బాగండేది, పవన్ తీస్తే ఇంకా బాగుండేది ఇలాంటి కధలు అసలు ఎందుకు ఒప్పుకోరు మన హీరోలు అంటున్నారు.
పెద్ది లాంటి కధ కోసం రాం చరణ్ ప్రాణం పెట్టి తీస్తే ఎం చేశారు. హీరోయిన్ నడుము చూపించారు మనోభావాలు దెబ్బతిన్నాయి అని హడావిడి చేసి పెట్టిన కష్టం మొత్తం పక్కన పెట్టేశారు. అదే కధ బుచ్చిబాబు ధనుష్ లేదా విక్రం తో తీసినట్లు అయితే తమిళ్ హీరోలు మాత్రమే ఇలాంటి కధలు చెయ్యగలరు మన వాళ్లకి రొట్ట మాస్ కావాలి అని వీళ్లే విమర్శించే వాళ్ళు.
నరం లేని నాలుక. ఎన్ని కబుర్లు అయినా చెప్పిద్ది మన గుల తీరేలా ఉంటే చాలు.
స్వతంత్ర భారతావనికి 80 ఏళ్ళు 🇮🇳
Our freedom is the priceless legacy of the sacrifices, struggles and courage of countless great souls who fought for India.
Let us honour their legacy by cherishing our heritage, safeguarding our freedom and making future generations proud.
Wishing every Indian across the globe a very Happy Independence Day!
Jai Hind 🙏 Vande Mataram
#IndependenceDay
పురుహూతిక అమ్మవారిని దర్శించుకున్న శ్రీమతి అన్నా కొణిదల గారు
• శక్తి పీఠంలో ప్రత్యేక పూజలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి సతీమణి శ్రీమతి అన్నా కొణిదల గారు పిఠాపురంలోని శ్రీ పాదగయ క్షేత్రాన్ని శుక్రవారం సందర్శించారు. అష్టాదశ శక్తి పీఠాల్లో భాగమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
On India’s 80th Independence Day, I pay my heartfelt tributes to the countless freedom fighters whose courage, sacrifice and patriotism secured the freedom we cherish today. Their lives stand as an eternal reminder that the freedom we enjoy is not a gift to be taken lightly, but a sacred responsibility - to safeguard our national unity, territorial integrity and sovereignty.
In the decades since Independence, India has risen with quiet determination and remarkable ambition. From emerging as a global space power and achieving a historic landing near the Moon’s south polar region, to building world-class infrastructure, creating transformative digital public infrastructure through UPI, strengthening our defence capabilities, and establishing ourselves as a major economic force on the world stage - these achievements are living proof of the talent, resilience and indomitable spirit of the Indian people.
I bow in profound respect to the great statesmen and nation-builders who inherited a nation scarred by Partition, yet chose the higher path of unity, reconstruction and progress. Through their vision and fortitude, they laid the foundations of the Bharat we proudly inhabit today.
Let us draw enduring inspiration from our freedom fighters and visionary leaders, and carry their spirit forward into the work of nation-building. Let our youth lead with clarity of purpose and moral courage. Let us rise above political divisions and social fault lines. And let every citizen - in every village, town and city - contribute with sincerity towards building a strong, prosperous, self-reliant and truly Viksit Bharat for generations yet to come.
This is our collective dharma.
This is our shared destiny.
#IndependenceDay #80thIndependenceDay
Celebrating 40 glorious years of Victory @VenkyMama Garu in Indian Cinema!
His versatile acting, memorable characters, timeless performances, and remarkable milestones have earned him a special place in the hearts of audiences across generations.
PKCW wishes him many more years of excellence in the film industry and looks forward to his upcoming projects.
#40YearsOfVictoryVenkatesh
జనసేన పార్టీ నాయకులకు, శ్రేణులకు విజ్ఞప్తి:
సోషల్ మీడియా వేదికగా విభిన్నమైన విషయాల పట్ల మాట్లాడే సమయంలో, పోస్టులు చేసేటప్పుడు జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వాడే భాష, భావ వ్యక్తీకరణ విషయంలో పరిధి దాటవద్దని పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు దిశానిర్దేశం చేశారు. అనవసర విషయాలపై ఇష్టానుసారం భాషను ఉపయోగించి మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో మాట్లాడే సమయంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు కచ్చితంగా పార్టీ నిర్దేశించిన మార్గ దర్శకాలు పాటించాలి.
1. వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లవద్దు.
2. పార్టీల సిద్ధాంతాలు , మార్గ దర్శకాలకి అనుగుణంగా స్పందించాలి.
3. ఏదైనా విషయం మీద మాట్లాడే సమయంలో ఆవేశాలకు లోను కావద్దు. అసభ్య పదజాలాన్ని వాడవద్దు.
4. మహిళలను గౌరవించి మాట్లాడాలి.
5. పార్టీ అంతర్గత అంశాల పట్ల సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం మాట్లాడరాదు. పార్టీ భావజాలాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని పార్టీ ఉపేక్షించదు.
6. పార్టీ క్రమశిక్షణకి విఘాతం కలిగించేలా, జనసైనికుల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే వారిపై జాగ్రత్తగా ఉండండి. వారి ప్రభావానికి లోను కావొద్దు.
7. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా మాట్లాడాలి.
8. రాజకీయ శత్రువుల సోషల్ మీడియా ప్రచార వలలో పడొద్దు. పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలి.
9. పార్టీ అభ్యున్నతి, పార్టీ కోసం కష్టించి పనిచేసే జన సైనికులు, వీర మహిళల సంక్షేమం ఎల్లప్పుడూ అధ్యక్షుల వారి దృష్టిలో ఉంటుంది. సోషల్ మీడియాలో రకరకాల విష ప్రచారాలను తిప్పి కొట్టండి.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం,
మంగళగిరి