1986-87లో 10th క్లాస్ పేపర్లు చోరీ ..
2020లో APPSC పేపర్ల చోరీ ..
నేరస్థులు రాజకీయాల్లో ఉండటం సమాజానికే ప్రమాదం ..
APPSC తో లక్షల మంది యువత గొంతు కోశాడు @ysjagan ..
#YSRCPNeverAgain#AndhraPradesh
ప్రజల కోసం నిలబడితే... ప్రజలు మన వెంట నిలబడతారు. నిజం కోసం నిలబడితే... నిజమే మనల్ని నిలబెడుతుంది. ఇదీ నా నమ్మకం. మూడేళ్ల క్రితం కుట్ర పూరితంగా జరిగిన ఓ పరిణామం నాలో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచింది. గత ప్రభుత్వ హయాంలో ఇదే రోజున ఏ తప్పూ చేయని నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో నిర్బంధించారు. నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ నా స్థైర్యాన్ని దెబ్బకొట్టలేకపోయారు. వారి రాక్షస చర్యకు నేను కుంగిపోలేదు..లొంగిపోలేదు. దీనికి కారణం నాకు లభించిన ప్రజా మద్దతు. ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం తెలుగు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు నిలబడ్డారు. నాటి నిర్భంధ పరిస్థితుల్లో ప్రజలు చూపిన సంఘీభావం, తెగువ నా జీవితంలో ఎన్నటికీ చెరగని జ్ఞాపకం. నన్ను నిర్బంధించగలిగారు... కానీ దేశ విదేశాల్లో నా కోసం మీరెత్తిన గొంతును నొక్కలేకపోయారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని గెలిపించేందుకు మీరు పోరాడారు. 2024 ఎన్నికల్లో ఓటు ద్వారా మరింత బలంగా ప్రజలు మద్దతును చాటారు. కక్షసాధింపు రాజకీయాలను ఓడించి....నిజాన్ని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతను అప్పగించారు. నాటి ఘటనలను, పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రజల కోసం మరింత కష్టపడాలనే సంకల్పాన్ని ఇంకా బలపరిచింది. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతిని నెంబర్ 1 చేయాలనే నా కలను మీ అందరి సహకారంతో నిజం చేస్తానని మాట ఇస్తున్నాను.
#NijamGelichindi
#NijamGelichindi
గొడ్డలి పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం మూడేళ్ల క్రితం @ncbn గారిని అక్రమ కేసులో నిర్బంధించింది సరిగ్గా ఈ రోజే. నాటి నుండి 53 రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం "నిజం గెలవాలి" అంటూ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచింది. నిజం గెలిచింది, చంద్రబాబు గారు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. అక్రమ కేసులన్నీ న్యాయస్థానాలు కొట్టేశాయి. నిజం గెలిచింది. నాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ.. తెలుగుజాతి మద్దతుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
భార్యాభర్తలు అన్న కారణంతో ఇద్దరినీ ఉద్యోగాల్లోకి తీసుకోకూడదా జగన్ రెడ్డి. ఇద్దరూ ఒకే టోర్నమెంట్ లో మెడల్ గెలిచి ఉద్యోగాలు సాధించడం తప్పా..? స్పోర్ట్స్ సర్టిఫికెట్ లు పొంది.. 1/2
Civilisations rose beside rivers. Human progress followed water.
Veligonda isn’t just water it’s hope for drought-hit Prakasam, reaching fields and quenching thirst.
And that water rattled the Tadepalli feudal fort.
మనకులపోడు కాదు - వాడోక మూర్ఖుడు 🔥🔥
Magunta Garu’s message was simple: don’t vote by caste. Judge by competence.
“Don’t vote for Jagan just because he is a self-proclaimed Reddy. If he is a fool, call him a fool.”
When water touched the soil, caste walls shook, feudal egos cracked and the people had the last laugh.
#CBNfulfillsVeligondaDream #NaraLokesh
#VeligondaProject #TelugudesamParty
మన సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టుకోవడం మన నైతిక బాధ్యత. పాశ్చ్యాత్యుడిలాకన్నా, ఒక భారతీయుడిలా ఉండాలన్నది నాలక్ష్యం.
- ఎన్టీఆర్
#NTRLivesOn#GoldenMemories
Maybe he remembered those sleepless nights at airports missing his son, yet carrying the dreams of Lakhs of sons and daughters waiting for a job.
Political sabotage is nothing new for TDP.
Kia. Pattiseema. Amaravati. Bhogapuram. DSC.TDP stood for what is right, even when it was harder.
Those tired eyes still promised: 3 Mega DSCs in 3 years.
Then the final frame:
“Yes.” from @ncbn garu ..
He could have sat home for 5 years like @ysjagan . Instead: 16,000 jobs in 150 days. 20 lakh jobs in 5 years.
For the man who made the world fly to AP with Google…
@naralokesh ,Thank you for changing lives.!
#NaraLokesh #AndhraPradesh
When the questions get uncomfortable, manufacture hate.
When the APPSC scam questions get louder, create political noise.
The youth want JOBS.
.@ysjagan wants DISTRACTION & DESTRUCTION ..!
#YSRCPNeverAgain#AndhraPradesh
#TeachersDay
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న గురువులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప విద్యావేత్త, మన ప్రాంత వాసి. విశాఖలో వైస్ ఛాన్సలర్ గా పనిచేసి.. రేణిగుంటలో ఉద్యోగం చేసి ఒక్కో మెట్టు ఎదుగుతూ రాష్ట్రపతి స్థాయికి వెళ్లారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
ఉద్యోగుల ప్రయోజనాలు, న్యాయపరమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.
#ChandrababuNaidu#AndhraPradesh
నా లైఫ్టైమ్ టీచర్.. నా మార్గదర్శి.. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు!
జీవితంలో ఎన్నో పాఠాలు పుస్తకాలు నేర్పుతాయి..
కానీ జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పే గురువు ఒక్కరే — చంద్రబాబు గారు!
ఆయన మాటే పాఠం..
ఆయన ఆలోచనే మార్గం..
ఆయన విజనే భవిష్యత్తు!
#NaraLokesh#ChandrababuNaidu
ఉద్యోగుల సమస్యలపై పరిష్కారంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
ఉద్యోగ సంఘాలనేతలతో చర్చించి నిర్ణయాలు వెలువరించిన ముఖ్యమంత్రి
సీఎం ప్రకటన పై సంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు
• ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం...వారికి సాధ్యమైనంత సాయంగా నిలుస్తామన్న ముఖ్యమంత్రి
• ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు:
• 12వ PRC నియామకానికి అంగీకారం.
• 2 రెండు డిఎలు 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లింపు.
• 1-7-2024, 1-1-2025 డీఏలు విడుదల
• 2022 సంవత్సరానికి సంబంధించి సరెండర్ లీవ్స్ వచ్చే సంక్రాంతికి అకౌంట్ లో వేయడానికి అంగీకారం.
• పోలీసులకు 1 అడిషనల్ సరెండర్ లీవ్ ఈ దసరాకి చెల్లింపు
• అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ జనవరి- 2027 నుంచి ఇచ్చేందుకు నిర్ణయం
• 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిని వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తింపు.
• ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను స్ట్రీమ్ లైన్. వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు చెల్లింపునకు అంగీకారం.
• ఈ నిర్ణయాల కారణంగా ప్రతి ఏడాది రూ.2880 కోట్లు ఖర్చు.
#ChandrababuNaidu
#AndhraPradesh
Move over Superman and Spiderman - Andhra Pradesh has its very own Water Man! Thrilled to see our CM @ncbn garu’s decades-long vision for water security come to fruition. With two landmark irrigation projects reaching completion this week, a legacy built over decades is taking on a powerful new meaning.
From CEO CM to Water Man - his legacy is transforming farms, livelihoods and generations to come.
@economictimes
#VeligondaProject
#PolavaramLeftMainCanal
https://t.co/Xk1BtWmceV
విజయవాడ ఏ-కన్వెన్షన్ లో జరిగిన రాష్ట్రస్థాయి గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారితో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 175 మందికి సీఎం గారితో కలిసి అవార్డులు ప్రదానం చేశాను. ఈ సందర్భంగా మాట్లాడాను. 2లక్షలమంది ఉపాధ్యాయులను రిక్రూట్ చేసిన ఘనత సిబిఎన్ గారిదేనని చెప్పాను. మరో మూడు డీఎస్సీలను కూడా విజయవంతంగా నిర్వహిస్తామని, ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తో దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తామని తెలిపాను. యూనివర్సిటీల్లో విద్యాసంస్కరణలపై దృష్టి సారించామని వెల్లడించాను.
#TeachersDay