గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని కలసి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ, మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనపై చర్చించాము. ఆంధ్రప్రదేశ్ యువతకు మరిన్ని అవకాశాలు అందించడమే మా లక్ష్యం.
#NaraLokesh#SkillDevelopment#AndhraPradesh#BurugupalliSesharao
ఈరోజు నిడదవోలు నియోజకవర్గం వేలివెన్ను గ్రామం లో కార్యాలయం నందు నిడదవోలు నియోజకవర్గంలో ఇటీవల వివిధ వైద్య ఖర్చులు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిది కి దరఖాస్తు చేసుకున్న మొత్తం 38 మంది లబ్ధిదారులకు 23లక్షల 80వేల 400రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
#CMRF#nidadavoleconstituency
🚨Fake Alert🚨
ట్విట్టర్ లో వైరల్ అవుతున్న ఈ ట్వీట్ దగ్గుపాటి ప్రసాద్ గారి అధికార ట్విట్టర్ ఖాతా కాదు.
Daggupati Prasad Official Handle - @PrasadDOfficial
జనసైనికులు వాళ్ల సినిమా హైప్ కోసం (లేదు) అని తెలుగుదేశం పార్టీ ఎమెల్యే పేర్లు ఇలా వాడుకుంటున్నారు.
దయచేసి గమనించగలరు 🙏
ఈరోజు నిడదవోలు నియోజకవర్గం వేలివెన్ను శశి విద్యాసంస్థలు నందు జరిగిన తల్లిదండ్రులు ,ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (PTM 2.0) "పిల్లల బంగారు భవిష్యత్ కోసం...బడి వైపు ఒక అడుగు" కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గోవటం జరిగింది.
#MegaParentTeacherMeeting#IdhiManchiPrabhutvam#Naralokesh
రోజు నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి గత ఏడాది కాలంలో మన కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది.
#సుపరిపాలనలోతొలిఅడుగు
ఈరోజు తాడేపల్లి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాధి సంస్థ కార్యాలయం లో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గణేష్ కుమార్ IAS గారు,APSSDC ADVISOR మిస్ సీతా శర్మ గారు మరియు అధికారులు,సిబ్బంది తో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం సమీక్ష నిర్వహించడం జరిగింది.
#skilldevelopment#APSSDC
రండి !! కదలిరండి !! జై తెలుగుదేశం !! జై ఎన్టీఆర్ !! జై చంద్రబాబు !! జై లోకేష్ !!
నిడదవోలు నియోజకవర్గ స్థాయి "మహానాడు" ను విజయవంతం చేయండి.
తేదీ:- (20/05/2025) మంగళవారం
స్థలం:- రైతు సంఘం భవనం,వేలివెన్ను
సమయం:- మధ్యాహ్నం 3:00 గంటలకు
#MiniMahanadu#nidadavoleconstituency
ఈరోజు ఉండవల్లి నివాసం లో ఆంధ్రపదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) చైర్మన్గా నన్ను నియమించిన సందర్భంగా, రాష్ట్ర మంత్రివర్యులు యువనేత శ్రీ నారా లోకేష్ గారిని కలసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
#BurugupalliSeshaRao#APSSDC
ఈ రోజు అమరావతి సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కార్యాలయం నందు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి పనులు గురించి చర్చించడం జరిగింది.
#ChandrababuNaidu#nidadavole
యువగళం తో జన హృదయాలు గెలిచి,తెలుగుదేశం పార్టీ ఆశాకిరణమై ఎదిగి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న రాష్ట్ర ఐటీ , విద్య శాఖల మంత్రివర్యులు మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
@naralokesh#TeluguDesamParty#HBDNaraLokesh
దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా ప్రపంచం ముందు ఏపీ బ్రాండ్ ఇమేజ్ను సీఎం చంద్రబాబు గారు ఆవిష్కరించారు. నాలుగు రోజుల టూర్లో క్షణం తీరిక లేకుండా ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు గారు భేటీ అయ్యారు.
#AndhraIsBack#InvestInAP
కోటి సభ్యత్వాలు అంటే కోటి మంది సైనికులను కలిగి ఉన్నట్టే. ఇది తెలుగుదేశం పార్టీ సాధించిన రికార్డు. ఇందులో నమోదైన ప్రతి సభ్యత్వం వెనుక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పట్టుదల ఉంది. ప్రోత్సాహం ఉంది. కార్యకర్తల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఉన్నాయి
ఈరోజు వేలివెన్ను గ్రామం లో జరిగిన శశిధర్ మెమోరియల్ సంక్రాంతి సంబరాలలో పాల్గోవటం జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారి తనయులు డా"కందుల కృష్ణతేజ గారు మరియు వారి సతీమణి ,గ్రామ సర్పంచ్ శ్రీ అత్తిలి సత్యనారయణ గారు.