Greetings to all wildlife enthusiasts on Global Tiger Day. The people of India are proud of the fact that we are home to almost 70% of the global tiger population. India’s tiger conservation efforts are inspired by our centuries-old culture of living in harmony with nature and powered by the collective will of our people. We also reaffirm our commitment to science-based conservation, community participation and sustainable development that strengthens tiger conservation.
ఏలేరు ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల నీరు
* ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సాగు నీటి విడుదలకు ఏర్పాట్లు
* ఆయకట్టు చివరి భూములకు నీరందేలా కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు
* పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో నిరంతరాయంగా నీటి విడుదల
* పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో 53 వేల ఎకరాల ఆయకట్టుకు జీవం
* అవకాశం ఉన్న చోట ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
* రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండేలా జిల్లా స్థాయి హెల్ప్లైన్ నంబర్
* ఏలేరు ఆయకట్టు ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని తెలిపిన శ్రీ @PawanKalyan గారు
ఏలేరు కాలువ కింద ఉన్న పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలోని 53 వేల ఎకరాల ఆయకట్టు ప్రయోజనాల పరిరక్షణ కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో 1000 క్యూసెక్కుల సాగు నీటి విడుదల చేసే దిశగా ప్రత్యేక సాగునీటి సలహా సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏలేరులో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకొని నీటి విడుదలకు సిద్ధమవుతారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, జగ్గంపేట ఎమ్మెల్యే శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, ఇరిగేషన్ ఈఎన్సీ శ్రీ కె. నరసింహమూర్తి గారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీమతి ప్రియ గారు, డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి గారు, ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీ ఎన్.సునీల్ గారు, గోదావరి ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీ వీరబాబు గారు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు గారు, ఇరిగేషన్ అడ్వైజర్ శ్రీ వెంకటేశ్వరరావు గారు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు హాజరై ఖరీఫ్ సాగునీటి విడుదలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏలేరు ఆయకట్టు కింద ఉన్న రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా 1000 క్యూసెక్కుల సాగునీటి విడుదలకు క్యాలెండర్ సిద్ధం చేశారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 13 వేలకుపైగా ఎకరాలకు పూర్తి స్థాయిలో, నిరంతరాయంగా సాగునీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆయకట్టు చివరి పంట భూములకు సైతం నీరందేలా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో రూ. 2 కోట్లకు పైగా వెచ్చించి యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. రైతుల సహాయార్థం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ (9849903879)ను అందుబాటులో ఉంచేలా ఏర్పాటు చేశారు. ఖరీఫ్ సీజన్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు కృషి చేయాలని సమావేశం సూచించింది.
• ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలి
సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు కూడా అవకాశం ఉన్న చోట ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. నీటిపారుదల శాఖ, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు స్థానిక నాయకత్వంతో కలిసి నీటి వినియోగదారుల సంఘాలు, రైతులకు ఎల్నినో పరిస్థితులు, నీటి లభ్యత, సాగు చేయాల్సిన పంటలపై నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఏలేరు ఆయకట్టు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. రైతులంతా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకొనేలా చూడాలని, క్రాప్ ఇన్సూరెన్స్ ఆవశ్యకతపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు.
The Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026 was introduced in the Lok Sabha today.
The Opposition disrupted the proceedings, leading to the House being adjourned till 2:00 PM. The House later resumed its sitting and is scheduled to continue till 10:00 PM.
The Bill proposes fast-track courts for speedy justice in paper leak cases and stricter punishment, including up to 10 years’ imprisonment and a fine of up to ₹10 crore for those involved.
Those opposing this Bill must explain why they are against stronger action to curb paper leaks, protect the future of our youth, and ensure fair examinations for honest students.
@BJP4India@AmitShah@INCIndia@AITCofficial@BJP4Telangana@arivalayam
మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ కార్యాలయాన్ని సందర్శించిన ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షిబ్లీ గారు, ప్రభుత్వ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కచ్చితంగా ఉండాల్సిందేనని అధికారులకు సూచించారు. @PawanKalyan
ఇంటర్వ్యూలో ప్రశ్న:-
పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవిని ఆకాంక్షిస్తున్నారా?
నా సమాధానం:-
పవన్ కళ్యాణ్ గారు అనుకోవడం కాదు..
"జనసేన ప్రయాణాన్ని, @PawanKalyan గారు ఇప్పుడు నిర్వహిస్తున్న శాఖల పనితీరును చూసి ప్రజలు ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు.."
మతాధారంగా ప్రత్యేక దేశాన్ని ఎందుకు కోరుకున్నారు?
కాశ్మీరీ పండిట్లను ఎందుకు వెళ్లగొట్టారు?
మలప్పురంలో ప్రత్యేక జిల్లా కావాలని డిమాండ్ చేయడం, హిందూ కలెక్టర్ను వద్దనడం ఎందుకు?
ఉమ్మడి సివిల్ కోడ్ (UCC) ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
కృష్ణా జిల్లా విద్యా రంగానికి కేంద్రం నుంచి రూ.35 కోట్ల నిధులు!
పార్లమెంట్లో ప్రస్తావించిన అంశాలకు కేంద్రం సానుకూల స్పందన
✅ కృష్ణా విశ్వవిద్యాలయానికి – ₹20 కోట్లు
✅ బంటుమిల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు – ₹5 కోట్లు
✅ Gender Inclusion & Equity Initiative కింద – ₹10 కోట్లు
✅ మౌలిక వసతులు, భవనాల మరమ్మతులు, ఆధునిక పరికరాలు, విద్యాభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధుల వినియోగం.
#KrishnaDistrict #KrishnaUniversity #EducationForAll #EducationInfrastructure #VallabhaneniBalashowry
విజ్జేశ్వరం ఆర్మ్ వద్ద కొలువుదీరిన సప్తరుషుల్లో అగ్రగణ్యుడు వశిష్ఠ మహర్షి విగ్రహం ఒక వైపునకు ఒరిగినట్లు తెలిసిన వెంటనే స్వయంగా అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించాను.
మన సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ మహర్షి విగ్రహాన్ని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి, యథాస్థానంలో భద్రంగా ప్రతిష్ఠించేందుకు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశాను. విగ్రహం పునరుద్ధరణ పనులను అత్యవసరంగా పూర్తి చేసి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశాను.
వశిష్ఠ మహర్షి పేరు గల గోదావరి పాయ మన ఆధ్యాత్మిక వైభవానికి, సనాతన సంప్రదాయానికి చిరస్మరణీయ చిహ్నం. ఇలాంటి వారసత్వ సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలియజేస్తాను.
A major relief for Kakinada district farmers!
With the efforts of Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan , 1,000 cusecs of irrigation water has been released from the Yeleru Reservoir in time for the Kharif season, bringing renewed hope to farming families.
#PawanKalyanAneNenu
ఆ మాజీ సైనికుడు CJP మద్దతుదారులను తీవ్రంగా ప్రశ్నించారు.
ఆయన ఇలా అన్నారు: "మీరు జంతర్ మంతర్ వద్ద దేశాన్ని దూషిస్తున్నారు. మీరు సైన్యాన్ని దూషిస్తున్నారు, అలాగే ప్రధానమంత్రిని కూడా దూషిస్తున్నారు.
నేను ఒక మాజీ సైనికుడిని. నా శరీరంలోకి 12 బుల్లెట్లు దూసుకెళ్లాయి, అలాంటి నన్ను మీరు తిడతారా!
𝐆𝐞𝐧 𝐙, 𝐭𝐡𝐢𝐬 𝐨𝐧𝐞'𝐬 𝐟𝐨𝐫 𝐲𝐨𝐮. 🫵🏻
The list was so long... it nearly exhausted the entire Parliament. You know the craziest part?
𝐓𝐡𝐚𝐭 𝐰𝐚𝐬𝐧'𝐭 𝐞𝐯𝐞𝐧 𝐚𝐥𝐥 𝐨𝐟 𝐢𝐭. 𝐓𝐡𝐞𝐫𝐞 𝐰𝐞𝐫𝐞 𝐦𝐨𝐫𝐞 ▶️