#TallikiVandanam
పిల్లలు ఎందరున్నా.. వారి భవిష్యత్తుపై బ���ంగ లేదు యిక..
దండోరా వేసి చెప్పినట్టే.. అందరు పిల్లలకూ ‘తల్లికి వందనం’ కానుక..!
మొత్తం విద్యావ్యవస్థనే బాగుచేసే పనికి పూనుకున్న నారా లోకేష్..
రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకూ భరోసా ఇస్తూ చరిత్ర సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#DSCFakesByYCP#YCPFakeBrathuku#PsychoFekuJagan
మె���ా డీఎస్సీ నియామకాలపై ఒక్క తప్పు జరిగినట్లు నిరూపించినా బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ సవాలు చేస్తే, బెంగళూరు పారిపోయి, రికార్డెడ్ ప్రెస్ మీట్ లు పెట్టే నీకు ఈ అంశం మీద మాట్లాడే హక్కు ఎక్కడిది జగన్ ?
మెగా డీఎస్సీ పై ఆధారాలు లేని తప్పుడు పిటిషన్ చూసి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది వాస్తవం కాదా ? మీ ఫేక్ ప్రచారాలకి కోర్టు సమయం వృధా చేస్తున్నందుకు న్యాయస్థానం హెచ్చరి��్తే, క్షమాపణలు చెప్పి పిటిషన్ను వెనక్కి తీసుకున్నావ్. మీరు చెప్పిన ప్రతి విషయం ఒక ఫేక్ అని మీరే ఒప్పుకుని, కోర్టుకి క్షమాపణ చెప్పారు కదా. ఇది చాలదా?
మెగా డీఎస్సీ ప్రక్రియలో ప్రతి దశలో, కోర్టుల్లో లిటిగేషన్లు పెట్టి 250కి పైగా పిటీషన్లతో అడ్డుకోవాలని చూసావ్. అయినా ప్రక్రియను ఆపలేకపోయావు. దానర్థం ఏంటి? అంత పారదర్శకంగా, నియమబద్ధంగా నియామకాలు జరిగాయన్నమాట. నియామకాలు పూర్తయి 16,000 మంది కొత్త టీచర్లు పాఠశాలల్లో చేరి విధుల్లో నిమగ్నమై ఉంటే, వారిలో భయాందోళనలు కలిగించడానికి గత మూడు నెలలుగా నువ్వు ఆడుతున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు.
నీకు అసలు స్పోర్ట్స్ కోటా అంటే ఏంటో, ఎలా భర్తీ చేస్తారో తెలుసా జగన్ ? లేదా తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున��నావా ? జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్య, ఆ సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయకపోతే ఉద్యోగం ఎలా ఇస్తారు ? ఈ మాత్రం కూడా తెలీదా నీకు? నువ్వు మెగా డీఎస్సీ ఇచ్చావా ? నీది మెగా డ్రామా జగన్, అందుకే ఆంధ్రప్రదేశ్ యువత నీకు ఎన్నికల���లో బుద్ధి చెప్పారు.
అధికారులు మూడు ప్రెస్ మీట్లు పెట్టి, నువ్వు చేసిన ఫేక్ ఆరోపణలకు ప్రతి దానికీ ఆధారాలతో కౌంటర్ ఇచ్చినా, నీకు ఆంధ్రప్రదేశ్ యువత పై పగ చల్లార లేదా? ఏపీ యువత నీ కుట్రలు గమనిస్తుంది జగన్.. గుర్తు పెట్టుకో..!
ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా విశాఖలో ఓపీఎస్ ఉద్యోగుల సభ ఘనంగా జరిగింది. సీఎం చం��్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ "థ్యాంక్ యూ సీఎం సార్" అంటూ ఉద్యోగులు నినదించారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
నాయకత్వం అంటే కేవలం అధికారం కాదు... ప్రజల నమ్మకాన్ని గుండెల్లో మోస్తూ, వారితో కలిసి నడిచే అడుగు. మన కోసం, మన భవిష్యత్ తరాల కోసం నేను మీ వెన్నంటే ఉంటాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంతా ఒక కుటుంబం. ఇక్కడ వర్గాలుండవు. కార్యకర్తలంతా ఒక్కటే గుర్తు పెట్టుకోండి. పార్టీ కోసం కష్టపడండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది.
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
బ్రెయిన్ స్ట్రోక్కు గురై మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బ్రహ్మం చౌదరి గారు @b_nadendla త్���రగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
వారు త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొంటూ సమాజానికి మరింత సేవ చేయాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరుకుంటున్నాను.
– కే. ఈ. శ్యామ్ కుమార్
పత్తికొండ శాసనసభ్యులు
Warmest congratulations to Team #SkyRootAeroSpace on the successful launch of Vikram-1, India’s first privately developed launch vehicle.This landmark achievement beautifully demonstrates what becomes possible when the innovative and entrepreneurial spirit of India’s youth is backed by the government’s visionary support.Wishing the entire team even greater success as they propel India’s space ambitions to new heights.
#IndiaWithVikram1
#MissionAagaman
#JourneyToOrbit
I am deeply disturbed by the incident reported from Guntur. The humiliation of any woman is completely unacceptable and has no place in our society.
I have ordered immediate and stringent action. A criminal case has been registered, the accused has been arrested, and the party functionary involved is being suspended.
My government’s commitment is unequivocal: the law will be enforced fairly and firmly, without fear or favour. No individual will receive protection on account of political affiliation. Every woman in Andhra Pradesh must have the confidence that her dignity and safety will always be protected.
రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన జగన్నాథ స్వామి ��థ యాత్రలో పాల్గొన్నాను. జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవి ఆశీనులైన రథాన్ని లాగే పవిత్ర క్రతువులో భ��గస్వామిని అయ్యాను. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మధు పండిట్ దాసా గారికి, హరే కృష్ణ గోకుల క్షేత్రం అధ్యక్షులు శ్రీ వంశీధర దాస గారికి నా ధన్యవాదాలు.
గోదారమ్మ పట్టిసీమ ద్వారా తరలి వచ్చి కృష్ణమ్మను కలిసే పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జల హారతి కార్యక్రమంలో పాల్గొన్నాను. నదుల అనుసంధానంలో భాగంగా దశాబ్దం క్రితం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 450 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేశాం. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేటి రోజుల్లో కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు ��పిరి పోశాయి. భారత సాగునీటి రంగానికి దిక్సూచిగా నిలిచిన ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కే.ఎల్. రావు గారి 124వ జయంతి సందర్భంగా సాగునీటి రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నాం. ఆయన స్ఫూర్తితో రానున్న మూడేళ్లలో పూర్తి చేసే 36 ఇరిగేషన్ ప్రాజెక్టులపై క్యాలెండర్ను ప్రకటించాము. దేవుడి దయ, ప్రజల మద్దతుతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్త��ం.
#TallikiVandanam
జులై 22వ తేదీన 64,76,590 మంది విద్యార్థులకు రూ.15,000 చొప్పున తల్లికి వందనం నిధులను జమ చేయడానికి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇందులో ఒక్కొక్కరి నుంచి రూ.2000లను మినహాయించుకుని ఆ సొమ్మును రాష్ట్రంలో విద్యా సౌకర్యాలను మెరుగు పరచడానికి ఉపయోగిస్తారు.
ఒకటో తరగతిలో చేరే ��ారు 59,500 మంది, జూనియర్ ఇంటర్ లో చేరేవారు 56,100 మంది ఉండొచ్చని అంచనా. అలాగే వివిధ కారణాల వల్ల అర్హతను నిర్ధారించలేక పోయిన వారు మరో 1,55,000 మంది ఉంటారని అంచనా. వీరందరికీ వెరిఫికేషన్ పూర్తి చేసి ఆగస్టు 30వ తేదీన తల్లికి వందనం నిధులు జమ చేస్తారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
విధ్వంసాన్ని, అరాచకాన్ని ఎవరైనా గుర్తు చేసుకుంటారా జగన్ రెడ్డి గారు!. మీ ఐదేళ్ల పాలన మత్స్యకారుల పాలిట పీడకల లాంటిది. పీడకలను ఎవరైనా గుర్తుకు తెచ్చుకుంటారా?
#PsychoFekuJagan#AndhraPradesh
#YSRaavanCP#AntiNationalJagan
వైఎస్సార్సీపీ అంటే వైఎస్ 'రావణ్' కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ప్రజలు. అంబటి నుంచి జగన్ వరకు మా రావణ్ కు మేము అండగా నిలబడతాం అనడం... న్యాయసహాయం అందించమని జగన్ ఆదేశించినట్టుగా అంబటి చెప్పడం... గొడ్డలి పార్టీ నేత ఫ్లాట్ నుంచే రావణ్ నడిపించే 'ప్రశ్న' ఛానెల్ నడుస్తుండటం చూస్తే ప్రజలు అనుకునేది నిజ���ే అనిపిస్తోంది.
#PsychoFekuJagan
#AndhraPradesh
అమరావతిప�� జగన్ ఆడిన విషనాటకానికి పద్మనాభరెడ్డి మరణం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవరాజకీయాలు చేయడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన అనుకూల మీడియాకు కొత్తేమీ కాదు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకుని, జగన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం మరోసారి వారి నైజానికి అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న భూసమీకరణ వల్లే పద్మనాభరెడ్డి ఒత్తిడికి గురై చనిపోయారంటూ జగన్ చేయిస్తున్న ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం, ఫేక్.
అసలు నిజం ఏమిటంటే
• పద్మనాభరెడ్డి అనే వ్యక్తి పేరిట ప్రస్తుతం అక్కడ ఎటువంటి భూమీ లేదు.
• ఆయన కుమారుడు ఉజ్వల్ కుమార్ రెడ్డి పేరిట కేవలం 1 ఎకరం 19 సెంట్ల భూమి మాత్రమే ల్యాండ్ పూలింగ్ స్కీం కింద నోటిఫై చేయబడింది.
• సదరు భూమి సీడ్ యాక��సిస్ రోడ్, కొండవీటి వాగు లేదా మరే ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల పరిధిలోకి రాదు. అలాంటప్పుడు భూమి కోల్పోతున్నారనే ఒత్తిడి ఆయనపై ఎలా ఉంటుంది? ఈ ప్రాజెక్టుల కోసం ఆయన భూమిని కోల్పోవాల్సి వచ్చిందని జగన్ మీడియా చెబుతున్నది పచ్చి అబద్ధం.
సగటు రైతు ప్రశ్న
👉అమరావతి కోసం భూములిచ్చిన రైతులపై ఐదేళ్ల పాటు కక్ష సాధించి, వందలాది మంది మరణానికి కారణమైన జగన్, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతున్నారు?
👉 ఐదేళ్ల జగన్ పాలన, అమరావతిపై సాగిన అణచివేత
నిజంగా రైతుల మరణాల గురించి మాట్లాడాల్సి వస్తే, వేలెత్తి చూపించాల్సింది జగన్ మోహన్ రెడ్డి వైపే. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన అమరావతి రైతులపై పగబట్టి, వారిని మానసిక క్షోభకు గురిచేసి దాదాపు 253 మంది రైతుల ప్రాణాలు బలితీసుకున్న చరిత్ర జగన్ది కాదా?
👉రాజధాని ఉద్యమ సమయంలో జరిగిన కొన్ని దారుణాలు ఈనాటికీ ప్రజల గు���డెల్లో అలానే ఉన్నాయి.
1. మహిళలపై అరాచకాలు:గర్భిణీ స్త్రీల కడుపులపై బూటు కాళ్లతో తన్నించి, జుట్టు పట్టి రోడ్లపై ఈడ్చుకెళ్లిన దుర్మార్గం జగన్ పాలనలో జరగలేదా? దుర్గగుడికి వెళ్తున్న అమరావతి మహిళలపై లాఠీచార్జ్ చేయించిన శాడిజం ఎవరిది?
2. అక్రమ కేసులు: హక్కుల కోసం పోరాడిన ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన విడ్డూరం ఈ రాష్ట్రంలో చూశాం.
3. బారికేడ్ల వెనుక పాలన: రైతులు శాంతియుతంగా ఉద్యమ��� చేస్తుంటే వారి శిబిరాలపై రౌడీలతో దాడులు చేయించి, ప్రజలను చూడలేక ఇళ్ల తలుపులకు అడ్డుగా బారికేడ్లు, రోడ్లపై పరదాలు కట్టుకుని తిరిగిన పిరికితనం జగన్ ది కాదా?
4. కుల ముద్ర వేసి. అభివృద్ధిని తొక్కిపెట్టి: రాజధానికి భూములిచ్చిన వారిలో 32 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, 23 శాతం మంది రెడ్లు, 14 శాతం బీసీలు, 9 శాతం కాపులు, 3 శాతం మైనారిటీలు ఉన్నారు. అంటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అమరావతికి మద్దతు పలికారు. కానీ, కేవలం 18 శాతం ఉన్న ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అమరావతిని 'కమ్మరావతి' అని విష ప్రచారం చేయించింది జగన్ కాదా?
5. దళితులు అధికంగా ఉన్న ప్రాంతంలో రాజధాని వస్తే ఆ వర్గాలు ఆర్థికంగా ఎదుగుతాయనే కుట్రతో, రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడి, ఏ ఒక్క రాజధాని లేకుండా చేసిన నయా తుగ్లక్ జగన్ మోహన్ రెడ్డి కాదా ?
ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిపై విషం కక్కిన జగన్, నాటి రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది రైతులను బలవంతంగా ఆపి, వారి జీవితాలు బాగుపడకుండా అడ్డుకున్నాడు. ఆనాడు జగన్ సృష్టించిన అభద్రతాభావం, దిగులుతోనే పద్మనాభరెడ్డి వంటి ఎందరో రైతులు మానసిక వేదనతో చనిపోయారు. కాబట్టి జగన్ మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారమే చూసినా... పద్మనాభరెడ్డి లాంటి రైతుల అకాల మరణాలకు ముమ్మాటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే కారణం!
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
#ChooseSpeedChooseAP#RayalaseemaRising
Cement is usually grey. But can it be green?
Tomorrow, I’m excited that we will be breaking ground on a new way to make cement - sustainably, for our planet.
What could it be?
Kadapa. Stay tuned.
ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి పూటకో మాట, రోజుకో బాటగా జగన్ మాట తప్పుడు మడమ తిప్పుడు కొనసాగుతోంది. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో చంద్రబాబు గారి పాలన సాగుతోంది.
#Amaravati#PsychoFekuJagan#ChandrababuNaidu#AndhraPradesh
నాడు రాయలసీమకు చేపలు, రొయ్యలు దుకాణాలు తెస్తేనే అభివృద్ధి అని జగన్ చెప్పుకునే వైకాపా పాలన రోజులు..
నేడు రాయల్ ఎన్ఫీల్డ్, కియా, SGF రాకతో రాయలసీమను రతనాల సీమగా మార్చారు సీఎం చంద్రబాబు గారు.
#RayalaseemaRising#2YrsOfTrustDevelopmentWelfare#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
"గతం మాకు గాయాలను మిగిల్చితే, చంద్రబాబు గారి నాయకత్వం మాకు గెలుపునిచ్చింది. ఇప్పటివరకు కరవులో బతికిన మేము, ఇప్పుడు విజన్ ఉన్న నాయకుడు చూపిన దారిలో ముందుకెళ్తున్నాం..." రెండేళ్ల కూటమి పాలన తర్వాత రాయలసీమ ప్రజల మనోగతం ఇది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.
#RayalaseemaRising
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh