జనాలు వాగులు వంకలు దాటకుండా వరదల్లో చిక్కుకోకుండా వాగులు వంకలకు ట్రాక్ట్రర్లను అడ్డు పెట్టింది మా గ్రామ పంచాయతీలు
రాత్రుళ్ళు కూడా కావలి కాసింది మా సర్పంచులు మా కార్యదర్శులు మా గ్రామ పంచాయతీ సిబ్బంది..
ఊర్లల్లో శిథిలం అయినా ఇళ్లల్లో నివాసం ఉండే వారిని అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది మా పంచాయతీలు...
వరదలు ఊళ్లోకి వస్తే డ్రైనేజిలను కాలువలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వరద ఉధృతి పెరగకుండా చేసింది మా పంచాయతీల...
వరదల్లో చిక్కుకోకుండా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసింది మా పంచాయతీలు...
వరదల వల్ల వ్యాధులు ప్రాబలకుండా విలువ కట్టలేని పెద్ద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేది మా పంచాయతీలు..
పనులు మాకు పేర్లు మాత్రం ఎవరికో... NDRF, FIRE తప్పించి మిగతా ఏ డిపార్ట్మెంట్ బాధ్యతలను అయినా వాళ్లకు బాధ్యతలు ఉన్నా లేకపోయినా ప్రత్యక్షంగా మోయాల్సింది పంచాయతీలే
ఏ రోజు ఏ ఊర్లో ఎంత వర్షం పడిందో ప్రతి రోజు పొద్దున్నే రిపోర్ట్ పంపించేది మా పంచాయతీలే
చివరికి తీవ్రంగా ప్రభావితం అయినా వరద ప్రాంతాల్లో బాధితుల కోసం నిత్యావసర వస్తువులను పంపిణి చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యాదర్శులు చందాలు వేసుకుని సాయం చేస్తున్నది మేమే
NDRF, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్స్ తప్ప కొన్ని డిపార్ట్మెంట్స్ మనుగడలో లేకున్నా వాళ్లకు సంబంధమే లేకున్నా న్యూస్ లలో కవర్ చేసుకుంటూ క్రెడిట్ తీసుకోవడం విచారకరం
ఎక్కడ మా పంచాయతీలను తలవకపోవడం మరింత బాధకారం
@KTRBRS@EDRBRS@BRSHarish@TelanganaCMO@TelanganaCS@JpsDharmapuri@GangulaBRS@KBAsfJpsOps@Krishank_BRS@BRSparty@jpsmahabubabad@TelanganaToday@SrinivasSarla2@K_Nageshwar@RaoKavitha
ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్న దొర గారు.. తేనె పూసిన కత్తితో ఉద్యోగుల కడుపులు కోస్తున్నాడు. పంచాయతీ కార్యదర్శులను మూడేండ్లకే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, నాలుగేండ్లు దాటినా ఉలుకూపలుకు లేదు. నిబంధనల పేరుతో కార్యదర్శులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక చేతితో అవార్డులు పెడుతూ.. మరో చేతితో మట్టి కొడుతున్నాడు. రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేస్తున్నా.. దొరగారు మత్తు వీడటంలేదు. నీ కుటుంబానికి పదవులు ఇచ్చేందుకు ఎలాంటి రూల్స్ అక్కర్లేదు కానీ.. కష్టపడి పని చేస్తున్న కార్యదర్శులకు నిబంధనలా? మరోవైపు సీపీఎస్ ను రద్దు చేస్తామని చెప్పిన సారు.. తొమ్మిదేండ్లుగా నిద్రలోనే ఉన్నాడు. ఉద్యోగులను అన్ని రకాలుగా వాడుకొని, ఇప్పటికే జీతాలు ఎగ్గొడుతున్న ముఖ్యమంత్రి.. పెన్షన్ విధానాన్ని అయినా పునరుద్ధరించడం లేదు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పేది ఉద్యోగులే. కేసీఆర్ ను గద్దె దింపేది ఉద్యోగులే. ఇకనైనా కేసీఆర్ గారు.. కార్యదర్శులకు, ఉద్యోగులకు క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాసి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.
హన్మకొండ లోని R&B క్యాంపు కార్యాలయంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ లను రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా JPS లతో కలిసి సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి KCR గారు JPSలను రెగ్యులరైజ్ చేయాలని నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల 9355 మంది JPSల జీవితాల్లో ఆనందం నింపినందుకు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ CMగారికి పాలాభిషేకం చేసి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.@TelanganaCMO@KTRBRS@BRSHarish@EDRBRS
#jpsopsRegularisation
ఉద్యోగ భద్రతపై ఆవేదన, ఆరాటంతో ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించి JPS,OPS లు విధుల్లో చేరుతున్నరు. ప్రభుత్వం తొందరగా #JPSRegularisation కబురుతో
మానసిక ఆందోళనలో ఉన్న వారి పేద కుటుంబాలకు స్వాంతన చేకూర్చాలని విజ్ఞప్తి 🙏
#KCR 10,000 మంది పంచాయతి సెక్రటరీల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, వాళ్ల బలవన్మరణాలకు కారకులై, మళ్లీ ఈ రోజు 12 గం. లోగా విధుల్లో చేరక పోతే ఉద్యోగం నుండి తొలగించి వేరే వాళ్లను నియమించుకుంటామనడం రాజ్యాంగ విరుద్దం-నిరంకుశత్వం. Absolutely Unconstitutional and Dictatorial.
తెలంగాణను విచ్చలవిడిగా దోచుకుంటూ మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నేటి నుండి సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించవలసిందిగా తెలంగాణ ప్రజలను కోరుతున్నాం.
నేడు సాయంత్రం 7 గం. కు ప్రజలందరం కలిసి ఈ దోపిడి #KCR ప్రభుత్వం పై పోరాటంలో అసువులు బాసిన ఉద్యోగ యోధులకు (భైరి సోని,JPS గారితో సహా) ప్రతి గ్రామ పంచాయతి కార్యాలయం నుండి మహనీయుల విగ్రహాల వరకు కొవ్వొత్తుల ర్యాలీలను నిర్వహిద్దాం. పార్టీలకతీతంగా అందరూ ఇందులో స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా మనవి🙏
అందరు ఉద్యోగ మిత్రులు సోమవారం నాడు లంచ్ టైం లో కీ.శే సోని గారికి మీ మీ ఆఫీసుల్లో నివాళులు అర్పించి సమ్మె చేస్తున్న ఉద్యోగ మిత్రులకు బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి. 🙏
ఒక్కరి కోసం అందరం- అందరి కోసం ఒక్కరం- ఇదే మన నినాదం.
#RegulariseJPS/OPS #LiberateTelangana
#TelanganaStandsWithJPS
వరంగల్-ఖానాపూర్ లో ఆత్మహత్య చేసుకున్న పంచాయతి సెక్రటరీ Ms. Sony గారి మృతి అత్యంత బాధాకరం.దీనికి కారణం #KCR ప్రభుత్వ మొండి వైఖరి,మోసపూరిత విధానాలే.
మీకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా బుక్కుతున్న మీ పార్టీ నాయకుల మీదున్నంత ప్రేమ,ఈ JPSల మీద ఎలాగూ లేదు. వాళ్ల ప్రాణాలు ఎందుకు తీస్తున్నరు?
Nalgonda MP and former TPCC president N.Uttam Kumar Reddy demands State Govt. regularise Junior Panchayat Secretaries(JPS) jobs and address their other concerns. #Hyderabad | DC