ఏపీలో మూడేళ్ల పాపను వదిలి గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ బ్రిడ్జి వద్ద విషాద ఘటన
తణుకు మండలం వేల్పూరుకు చెందిన తమ మూడేళ్ల పాపతో కలిసి బ్రిడ్జి వద్దకు వచ్చిన దొడ్డా సాయి(29), శిరీష(28) అనే దంపతులు
పాపను స్కూటీ మీదే వదిలేసి.. దంపతులు ఇద్దరు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య
చీకట్లో చలికి వణుకుతూ ఆ చిన్నారి అమ్మా.. నాన్న అంటూ ఏడుస్తూ ఎదురుచూస్తున్న దృశ్యం చూసి కన్నీటి పర్యంతమైన స్థానికులు
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగి.. నదిలో దూకిన దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
YSR జలయజ్ఞం లో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ అనుమతులు లేకపోయినా అనుమతులు కి సంబంధం లేని కాలువలు పనులు స్టార్ట్ చేసి కాలువలు తవ్వితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సర్వ నాశనం అని అన్న అప్పటి ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు. .
అంటే YSR పోలవరం ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ ని సర్వ నాశనం చేసినట్టు అని వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి పోలవరం అంటే ఎలా?
చెప్పులతో కొట్టినా తప్పు లేదు .
#YSRPolavaram #AndhraPradesh
Many many happy returns of the day to our one and only Megastar @KChiruTweets garu . He is our greatest pillar of support . He inspired and uplifted each and every one of us. #KKAVCF (Iykyk)
@Rolexbabuog One of the darkest whispered Tollywood conspiracies claims Nandamuri Balakrishna performed narabali on a bodyguard to reverse career flops, with political cover-up. Tied to older NTR family black magic rumors. Pure unverified industry gossip.