గూడెం సత్యనారాయణ స్వామి జాతర మంచిర్యాల జిల్లా లో ఘనంగా జరుగుతున్న జాతరలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వెంకట్ గారు ఉచిత అంబులెన్స్ సౌకర్యం మరియు వాలంటరీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి అంబులెన్స్ సౌకర్యం పెట్టడం జరిగింది మరియు గత పది సంవత్సరాలుగా పైగా గూడెంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సౌకర్యము వాలంటరీ మెడికల్ క్యాంప్ ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూనే వచ్చామని తెలియజేశారు ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చిట్యాల నరేష్ గారు , స్వరూప్ గారు, శ్రీకాంత్ గారు, బబ్లు గారు, ,బాకీ నాగరాజు గారు, సాయి గారు, తదితరులు పాల్గొన్నారు @RaoKavitha@TJagruthi
జాగృతి జనంబాట పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్క గారు
అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు నాలుగు నెలల పాటు 33 జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్న కవిత అక్క గారు
ఈ సందర్భంగా జెబిసిసిఐ మెంబర్ HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్న గారితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
జై కవితక్క జై జాగృతి
@RaoKavitha@TJagruthi
హెచ్ఎంఎస్ 26వ ద్వైపాక్షిక మహాసభ మరియు జనరల్ బాడీ మీటింగ్ లో..
గౌరవనీయులు నిజామాబాద్ MLC శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్క గారిని హెచ్ఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికైన సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు
ఇట్లు మీ వెంకట్
సింగరేణి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు
HMS డిప్యూటీ జనరల్ సెక్రెటరీ
@RaoKavitha
తెలంగాణ జాగృతి విజయం
కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం తెలంగాణ జాగృతి, వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి విజయమని తెలియజేస్తూ సింగరేణి జాగృతి నాయకుడు వెంకట్ ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటలకి పటాసులు పేల్చి స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు పెంట రాజేష్ గారు సింగరేణి ఆర్జీవన్ అధ్యక్షులు బొగ్గుల సాయి కృష్ణ గారు రాష్ట్ర నాయకులు హరీష్ గౌడ్ గారు జిల్లా నాయకులు ప్రతాప్ గారు బాకీ నాగరాజు గారు జాగృతి నాయకులు బిక్షపతి గారు శంకర్ గారు సమ్మయ్య సదానందం సాయికృష్ణ రామ్మూర్తి సతీష్ రామాంజనం శ్రీనివాస్ రాజు రాజకుమార్ రహీం సురేష్ శ్రావణ్ అజయ్ రాజేందర్ చంద్రమౌళి హరికృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది @RaoKavitha
*తెలంగాణ జాగృతి మరో విజయం*
*ఎమ్మెల్సీ కవిత డిమాండ్ కు తలొగ్గిన రేవంత్ రెడ్డి సర్కార్*
*బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో సాగించిన ఉద్యమాలకు దిగివచ్చిన రేవంత్ సర్కారు*
42% స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే ఊరుకునేది లేదని ఇప్పటికే ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత. ఇదే డిమాండ్ తో జూలై 17న రైలు రోకో ప్రకటంచిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
ఏడాదిన్నార కాలంగా బీసీల కోసం కదం తొక్కుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి బీసీలకు జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్
తెలంగాణ జాగృతి తో కలిసి గళమెత్తిన బీసీ సంఘాల నేతలు, మేధావులు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లకూడదని ఢిల్లీలో సైతం నినదించిన కవిత
42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా రేవంత్ రెడ్డి సర్కారుకు ఆదేశాలు ఇవ్వాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కవిత
ఇందిరా పార్కు వేదికగా నిర్వహించిన ధర్నాలో, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ఇప్పటికే ఢిల్లీలో జాతీయ మీడియాను ఉద్దేశించి రైల్ రోకో ప్రకటించిన కల్వకుంట్ల కవిత
18 నెలలుగా బీసీల హక్కుల కోసం కదం తొక్కుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
కౌన్సిల్ ప్రత్యేక సమావేశాల్లో సైతం తన బాణీని బలంగా వినిపించి కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టిన కవిత
ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, బీసీ సమాజం సాధించిన విజయం
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ కు తెలంగాణ జాగృతి తరఫున నివేదిక అందజేసిన ఎమ్మెల్సీ కవిత, బీసీ సంఘాల నాయకులు.. ప్రభుత్వం చేపట్టిన కులగణలో పాల్గొని తన వివరాలు అందజేసిన కవిత
*బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత ఉద్యమాల క్రమం*
26 జనవరి 2024 - రౌండ్ టేబుల్ సమావేశం, హైదరాబాద్
06 ఫిబ్రవరి 2024 - రౌండ్ టేబుల్ సమావేశం, వరంగల్
06 ఫిబ్రవరి 2024 - రౌండ్ టేబుల్ సమావేశం, కరీంనగర్
07 ఫిబ్రవరి 2024 - రౌండ్ టేబుల్ సమావేశం, వికారాబాద్
11 మార్చ్ 2024 - రౌండ్ టేబుల్ సమావేశం, నల్గొండ
25 నవంబర్ 2024 - డెడికేటెడ్ బీసీ కమీషన్ కు సమగ్ర నివేదిక
2 డిసెంబర్ 2024 - పద్మశాలి సంఘంతో సమావేశం
6 డిసెంబర్ 2024 - జోగి కుల సంఘంతో సమావేశం
7 డిసెంబర్ 2024 - మ్యాదరి సంఘంతో సమావేశం
11 డిసెంబర్ 2024 - వడ్డెర సంఘంతో సమావేశం
12 డిసెంబర్ 2024 - వంశరాజ్, సగర ఉప్పర & రజక సంఘాలతో సమావేశం
12 డిసెంబర్ 2024 - బీసీ సంఘాలతో విస్తృత స్థాయి సమావేశం
24 డిసెంబర్ 2024 - ముదిరాజ్ సంఘం & విశ్వకర్మ సంఘాలతో సమావేశం
26 డిసెంబర్ 2024 - శాలివాహన కుమ్మర సంఘం & అరె కటిక సంఘాలతో సమావేశం
26 డిసెంబర్ 2024బీసీ సంఘాలతో ఉద్యమ కార్యాచణపై సమావేశం
27 డిసెంబర్ 2024 - నిజామాబాద్ BC సంఘాల ఆధ్వర్యంలో - పూసల, ముదిరాజ్, పద్మశాలి, మొండి బండ, రజక, నాయి బ్రాహ్మణ, కురమ, యాదవ, గౌడ్, దాసరి, జంగమ, నకాశి, రెడ్డిక, వీర శైవ, మున్నూరుకాపు, పెరిక, మేరు సంఘ నాయకులు.
03 జనవరి 2025 ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
23 జనవరి 2025 ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ కవిత లేఖ
15 ఫిబ్రవరి 2025 రౌండ్ టేబుల్ సమావేశం, ఖమ్మం
28 ఫిబ్రవరి 2025 రౌండ్ టేబుల్ సమావేశం, నాగర్ కర్నూలు
29 మార్చ్ 2025 - రౌండ్ టేబుల్ సమావేశం, కామారెడ్డి
17 జూన్ 2025 - రౌండ్ టేబుల్ సమావేశం, మెదక్
బీసీ బిల్ కోసం జూలై 17న రైల్ రోఖో ప్రకటన.
22 జూన్ 2025న రైల్ రోకో కు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరుతూ సమావేశం
11 ఏప్రిల్ & 24 జూన్ తేదీలలో సీపీఎం రాష్ట్ర కార్యాలయంకు కవిత - మద్దతు కోరుతూ వినతి
24 జూన్ 2025 - న్యూడెమోక్రసీ కార్యాలయంకు ఎమ్మెల్సీ కవిత
ప్రకటించిన నాటి నుండి నేటి వరకు రైలు రోకో కు పెరుగుతున్న మద్దతు. ఇప్పటికే మద్దతు ప్రకటించిన 32 బిసి కుల సంఘాల రాష్ట్ర కార్యవర్గాలు
27 జూన్ 2025 - కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తో ఎమ్మెల్సీ కవిత నివాసంలో సమావేశం - బీసీ రిజర్వేషన్లు కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది
08 జూలై 2025 - న్యూఢిల్లీ కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో జాతీయ మీడియాతో పత్రికా సమావేశం - జూలై 17న రైల్ రోఖో చేస్తున్నామని పునరుద్ఘాటన
@RaoKavitha ✊