NTR భరోసాతో పేదల జీవితాల్లో భరోసా నింపే మరో ముందడుగు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా, పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రజలకు ఇబ్బంది లేకుండా eKYC నుంచి ధృవీకరణ వరకు ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తున్నాం.
ప్రజా సంక్షేమమే లక్ష్యం, ప్రతి అర్హుడికి అండగా నిలవడమే మా కూటమి ప్రభుత్వ బాధ్యత.
#NTRBharosa #Pensions #Welfare #AndhraPradesh #VanagalapudiAnitha #HomeMinister #TDP #KutamiGovernment
పద్మశాలి - చేనేత కులం వారికి రాజకీయ పార్టీలు త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీ పార్టీ లో క్రియాశీలకంగా ఉన్న మీ పార్టీ నాయకులుకు BC రిజర్వేషన్ రోస్టర్ పద్ధతిలో పద్మశాలి - చేనేత కులం వారికి టికెట్ల ఇవ్వాలని, జిల్లా, నియోజకవర్గం, పద్మశాలి యువజన విభాగం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు *శ్రీ పిళ్ళా విజయకుమార్, వినాయకమ్మ* గారు దంపతులు *42వ వివాహ వార్షికోత్సవం* సందర్భంగా *కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం* లో జరుగు *నిత్య అన్నదాన* కార్యక్రమనకు *1,00,016/-ఒక లక్ష పదహారు రూపాయలు** విరాళంగా ఇచ్చారు.
This week has been truly special, with two landmark irrigation projects reaching fruition in Andhra Pradesh. The #PolavaramLeftMainCanal and the #VeligondaProject have been decades in the making, and will transform lives and livelihoods across Uttarandhra and Rayalaseema.
It also feels like a new phase in my long journey in public life. I have been called the “CEO Chief Minister” over the years. Yet, bringing water to parched lands, giving hope to our farmers, transforming agriculture and securing drinking water for generations to come will always remain my most cherished legacy.
In the end, I would like my legacy to flow through water. Thank you, @EconomicTimes, for this thoughtful profile of that journey.
https://t.co/2KZqR7918l
భారతరత్న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తున్నాను. మహా మహోపాధ్యాయుడి జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం (గురుపూజోత్సవం) ప్రతి ఏటా జరుపుతున్నాం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులు అందరికీ శుభాకాంక్షలు. తల్లి, తండ్రి తర్వాతి స్థానం టీచర్దే. ప్రతి ఒక్కరి విజయంలో టీచర్ పాత్ర కీలకం. ఉపాధ్యాయులను గౌరవిద్దాం. విలువలతో కూడిన విద్యా, విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం.
#TeachersDay
పాఠ్యాంశాలతో పాటు విలువలు బోధిస్తూ, క్రమశిక్షణ నేర్పుతూ విద్యార్ధులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికి ‘‘ఉపాధ్యాయ దినోత్సవం’’ శుభాకాంక్షలు. భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం మనందరిలో స్ఫూర్తి నింపాలి. ఆదర్శ జీవితం గడిపి అత్యున్నత స్థానానికి వెళ్లిన ఆయనను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి. భావి భారత పౌరులను సమాజానికి అందించి బలమైన దేశ నిర్మాణం కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
#TeachersDay
విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు వందనం.
ఉపాధ్యాయ వృత్తి నుండి భారత రాష్ట్రపతిగా ఎదిగి దేశానికి ఎంతో సేవ చేసిన భారత రత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఆ మహానియుడిని స్మరించుకుంటూ, ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
#Teachersday
భవిష్యత్తు తరాలకు జ్ఞానాన్ని పంచే మహోన్నత వృత్తి ఉపాధ్యాయులది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా, మన భవిష్యత్తును తీర్చిదిద్దే మహత్తరమైన పాత్రను పోషించే ఉపాధ్యాయులందరికీ మనఃపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీ మార్గదర్శనం, జ్ఞానం, విలువలు సమాజానికి మరింత ప్రేరణ.
చీకటి నుంచి వెలుగువైపు నడిపించే బాట.
అజ్ఞానం నుంచి జ్ఞానంవైపు నడిపించే మాట.
కలలకు దిశనిచ్చే ఆలోచన..
భవిష్యత్తుకు బలమిచ్చే ప్రేరణ.
గురువుగా జ్ఞానాన్ని పంచి.
మార్గదర్శిగా మార్గాన్ని చూపి.
రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మహోన్నత జీవితం
మనందరికీ స్ఫూర్తిదాయకం.
వారి జయంతి సందర్భంగా మహనీయునికి ఘన నివాళులు.
#SarvepalliRadhakrishnan #DrSarvepalliRadhakrishnan #Education #Teachers #Knowledge #GreatLeader #IndianPhilosopher
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులను ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరడం జరిగింది.
#PartyMeeting#PublicIssues#PeopleFirst#PartyCadre
#LeadershipInAction
#IntintikiTeluguDesam#2YrsOfTrustDevelopmentWelfare
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మైలురాయి సాధించింది. “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం విజయవంతంగా కోటికి పైగా ఇళ్లకు తీసుకెళ్లిన కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుంది. కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తెలుగుదేశం కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.