புதுச்சேரி அரசு செய்தி மற்றும் விளம்பரத்துறை சார்பில், கார்கில் வெற்றி தினம் கடற்கரை சாலையில் உள்ள கார்கில் நினைவு சின்னத்தில் அனுசரிக்கப்பட்டது. இந்நிகழ்வில் மாண்புமிகு அமைச்சர் திரு.ஆ.நமச்சிவாயம் அவர்கள், பாரதிய ஜனதா கட்சியின் மாநில தலைவர் திரு.V.P.ராமலிங்கம் அவர்கள்,முன்னாள் சட்டப்பேரவை தலைவர் திரு.ஏம்பலம் .R. செல்வம் அவர்கள் மற்றும் பாஜக நிர்வாகிகள் பலர் கலந்து கொண்டு, கார்கில் போரில் உயிர்நீத்த வீரர்களின் நினைவாக மலர் தூவி மற்றும் மலர் வளையம் வைத்து மரியாதை செலுத்தினர்.
@BJP4India@BJP4Puducherry@JPNadda@blsanthosh@BlrNirmal@NitinNabin
Nationalists.,
"Do not forget" and "Do not forgive"
👍This Nation is ours👍So, come together ✊
Rahul the biggest loser: Arnab unravels the political agenda behind CJP's violent protest.
జాతీయవాదులారా... "మర్చిపోవద్దు" "క్షమించవద్దు"🤝ఈ దేశం మనది. దాన్ని కాపాడటం మన బాధ్యత.🤝
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में सरकार पेपर लीक जैसे अपराधों पर और सख्त कार्रवाई सुनिश्चित करने के लिए फास्ट-ट्रैक कोर्ट तथा कठोर दंड का प्रावधान लाने की दिशा में तेजी से आगे बढ़ रही है। प्रधानमंत्री जी ने आश्वस्त किया है कि इस संबंध में विधेयक को कैबिनेट की मंजूरी के साथ जल्द ही संसद में लाकर पारित कराने का प्रयास किया जाएगा।
As the Monsoon Session of Parliament begins today, our Hon'ble Prime Minister Shri @narendramodi ji addressed the media today.
Highlighting India’s recent achievements across national, international, and space sectors, our Hon'ble Prime Minister specifically remarked on the commendable Vikram-1 launch, a mission led by our youth, reflecting the nation’s immense potential.
Let's all align with our Hon'ble Prime Minister's hope for a productive and meaningful session ahead.
It is a matter of immense happiness that in the 37th International Biology Olympiad held in Vilnius, Lithuania, all four Indian team members secured medals, including one Gold.
Proud of Bhavyaa Gunwal, Soumil Maity, Nishit Kalani and Anmol Kumar for their success at the Olympiad. They have shown immense knowledge of subjects like Molecular Biology and Biochemistry, Animal Physiology, Animal Morphology and Systematics as well as Plant Computational Biology.
I am certain that this success will encourage several more youngsters.
Speaking at the start of the Monsoon Session of Parliament. May this session witness productive discussions that strengthen India's development journey. https://t.co/v25Vg62apy
Your ideas have the power to inspire the nation!
Share your unique stories and suggestions for the next episode #MannKiBaat with PM @narendramodi.
Call 1800-11-7800 to leave a voice note (Hindi/English) or click the link to submit online: https://t.co/B5qR5iKOCJ
88 Years of Unwavering Courage, Service, and Loyalty!
Join the celebration of the glorious legacy of the Central Reserve Police Force. Show your gratitude to the guardians of our internal security by participating in a series of creative activities and contests!
📜 Take the Pledge for Service & Loyalty
🧠 Test your knowledge with the Know Your CRPF Quiz
📹🎨 Express your creativity through Painting & short video contests.
🙏 Pay your Homage and Support to India’s bravehearts.
👉 https://t.co/B9os10x1aA
#MyCRPFMyPride #CRPF88
@crpfindia
Spoke to the team of Skyroot Aerospace and congratulated them on the successful launch of Vikram-1.
This is a defining moment in India’s space journey. The growing participation of our private sector is opening new frontiers and accelerating innovation.
This achievement will encourage countless youngsters to dream bigger and innovate fearlessly.
@SkyrootA
மண்ணாடிப்பட்டு தொகுதிக்குட்பட்ட வாதானூர் பகுதியில் அமைந்துள்ள அருள்மிகு மீனாட்சி சுந்தரேஸ்வரர் ஆலய திருப்பணி முன்ஆயத்த பொதுக்கூட்டம் நடைபெற்றது.இக்கூட்டத்தில், ஆலய திருப்பணிகளை சிறப்பாக முன்னெடுத்து செல்லும் வகையில், கோவில் கமிட்டி தலைவராக திரு. மொவ்லிஸ்வரன் அவர்கள் ஊர் பொதுமக்கள் அனைவராலும் ஒருமனதாக தேர்வு செய்யப்பட்டார். இந்நிகழ்வில், மாண்புமிகு அமைச்சர் திரு. ஆ. நமச்சிவாயம் அவர்கள் சிறப்பு விருந்தினராக கலந்து கொண்டு, புதிதாக தேர்வு செய்யப்பட்ட கோவில் கமிட்டி தலைவர் திரு. மொவ்லிஸ்வரன் அவர்களுக்கு தனது வாழ்த்துகளைத் தெரிவித்ததுடன், ஆலய திருப்பணிகள் சிறப்பாக நடைபெற அனைவரும் ஒற்றுமையுடன் செயல்பட வேண்டுமென கேட்டுக்கொண்டார்.
@BJP4India@BJP4Puducherry@JPNadda@blsanthosh@BlrNirmal@NitinNabin
రామచంద్రపురం పట్టణ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా, నేడు రూ.14.14 కోట్ల అంచనా వ్యయంతో పట్టణ పరిధిలో చేపట్టనున్న ఆరు అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా అమృత్ 2.0 పథకం కింద రూ.13.40 కోట్లతో నిర్మించనున్న రెండు లక్షల యాభై వేల లీటర్ల సామర్థ్యం గల భారీ తాగునీటి పథకంతో పాటు వివిధ వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కులను నిర్మించనున్నాము. గత రెండేళ్ల కాలంలో సుమారు రూ.50 కోట్ల భారీ నిధులతో పట్టణంలో రికార్డు స్థాయిలో రోడ్లు, తాగునీరు, డ్రెయిన్లు మరియు విద్యుత్ వసతుల అభివృద్ధి పనులను అత్యంత విజయవంతంగా పూర్తి చేశాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn.official గారి సమర్థవంతమైన నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ @pawankalyan గారి సహకారంతో రాబోయే రోజుల్లో రామచంద్రపురాన్ని అన్ని రంగాలలో ఒక ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే మా కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఆశయం.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్. రాజు గారు , జనసేన ఇన్చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు , ఈఈ హుస్సేన్ గారు , డీఈ శ్రీకాంత్ గారు , పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఉండవెల్లి శివ, కూటమి పార్టీల నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
#Ramachandrapuram #DevelopmentWorks #VasamsettiSubash
#Infrastructure #Amrut2
#TDP #NDA
#AndhraPradesh
#APGovt #Progress
#APLabourMinister
From heritage to high-quality passenger experience, Indian Railways is undergoing a remarkable transformation.
Today, Prime Minister Narendra Modi inaugurates 75 redeveloped Amrit Bharat Railway Stations across 20 States under the Amrit Bharat Station Scheme, one of the world’s largest station redevelopment programmes. Built at a cost of about ₹1,570 crore, these stations seamlessly blend modern amenities with local culture and architectural heritage, truly embodying the spirit of “Virasat Bhi, Vikas Bhi.”
With better accessibility, improved passenger facilities, multimodal integration and future-ready infrastructure, these stations are not just transit points, they are gateways to growth, tourism and regional development.
A new India is being built, one station at a time. 🇮🇳
కె.గంగవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి శ్రీనివాస్ కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి వెంటనే స్పందించాను. తక్షణ సాయంగా రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశాను. అలాగే కాకినాడలోని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేలా తగిన ఏర్పాట్లు చేయాలని నా వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించాను. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నా బాధ్యత. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి గారు, జిల్లా టిడిపి కార్యదర్శి గంధం పల్లంరాజు గారు ,ఏఏంసి చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ పాల్గొన్నారు.
#VasamsettiSubash
#Konaseema
#Ramachandrapuram
#PublicWelfare
#HealthcareSupport
#TDP #AndhraPradesh
#HelpingHands
#MedicalAid
#PeopleFirst
#APGovt
#ApLabourminister