రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహానాడు 2025 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం కడప సమీపంలోని మహానాడు ప్రాంగణంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలారా!
#Mahanadu2025@JaiTDP
బెంగళూరులో దాక్కుని ఫేక్ చేయటం కాదు, మా ఆంధ్రప్రదేశ్ వచ్చి నిజం చెప్పు @ysjagan
ఒక పక్క డిస్టిలరీస్ అన్నీ చంద్రబాబువే అంటున్నావ్. మరో పక్క డిస్టిలరీస్ ని పోలీసులు బెదిరించారు అని అంటున్నావ్. మైండ్ నీ ఆధీనంలోనే ఉందా జగన్ ? లేదా ఏదైనా భయం పట్టుకుందా ?
#LiquorScamByJagan
బెంగుళూరులో దాక్కుని ఫేక్ చేయటం కాదు, మా ఆంధ్రప్రదేశ్ వచ్చి నిజం చెప్పు @ysjagan
2019 సెప్టెంబరు 16న ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్ పై రాష్ట్రానికి తీసుకొచ్చింది నువ్వు కాదా ? ఏపీఎస్బీసీఎల్ ఎండీగా నియమించింది నువ్వు కాదా ? చంద్రబాబు
తన ఐదేళ్ల పాలనలో జే టాక్స్ కోసం కంపెనీలను తరిమేసిన జగన్, కూటమి ప్రభుత్వం కృషితో ఏపీకి వెల్లువలా పెట్టుబడులు వస్తుంటే ఓర్వలేక గుక్క పట్టి ఏడుస్తున్నాడు.
#PsychoFekuJagan#ScamsterJagan#AndhraPradesh
ఏకంగా మూడు పంట కాలాలకు బీమా ప్రీమియం చెల్లించకుండా రైతుకు ద్రోహం చేసాడు జగన్. మద్యం స్కాములో రూ.3200 కోట్ల తన ఆదాయం చూసుకున్నాడే కానీ రైతు పంట బీమా పరిహారం రూ.2,559 కోట్ల గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు పత్తిత్తు కబుర్లు చెబుతున్నాడు.
#LiquorScamByJagan#ScamsterJagan
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముగ్గురు కేంద్రమంత్రులను కలిశారు. 20 లక్షల ఎస్సీ/ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్టాప్ సోలార్, బీసీ వినియోగదారులకు సబ్సిడీ యాక్సెస్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 రూఫ్టాప్ యూనిట్లను
కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారిని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలోని పరిస్థితుల గురించి చర్చించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు.
#CBNInDelhi#ChandrababuNaidu
మినిస్ట్రీ ఆఫ్ స్టాటస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారం, 8.2% గ్రోత్ రేటుతో ఏపీ రెండో స్థానంలో ఉందని కేంద్రం చెబుతుంటే జగన్కు ఇది కనిపించడం లేదా ? ఎందుకు ఫేక్ చేస్తున్నావ్ బెంగళూరులో దాక్కుని ఫేక్ చేయటం కాదు,మా ఆంధ్రప్రదేశ్ వచ్చి నిజం చెప్పు @ysjagan#PsychoFekuJagan
జూన్ 21న యోగా డే సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 5 లక్షల మందితో యోగా కార్యక్రమం చేపడతామని సీఎం చంద్రబాబుగారు ప్రకటించారు.
#Yogandhra#ChandrababuNaidu#AndhraPradesh
Amaravati is restarting. The construction for our Praja Rajadhani will resume soon, renewing hope and marking a historic milestone in our state's journey to a prosperous future. Today, on behalf of the people of Andhra Pradesh, I extended a warm invitation to Hon’ble PM Shri @narendramodi Ji to join us in Amaravati to commemorate this special moment and inaugurate a fresh chapter of development. The Hon'ble PM also shared his visionary suggestions for our capital city, and we will implement them to build a world-class capital. During the meeting, I also apprised him of the key development projects in Andhra Pradesh and thanked him for the Union Government's continued support.
అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామంలో మంచినీటి ట్యాంకును ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ అయితాబత్తుల ఆనందరావు గారు ఈ కార్యక్రమంలో దెంతుకూరి సత్తిబాబు రాజు గారు, కడలి వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి రొక్కాల విజయలక్ష్మి నాగేశ్వరరావు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు.
#HOPE0137
నువ్వు విజిల్ బ్లోవర్ వి కాదు, క్రైమ్ బ్లోవర్ వి @VSReddy_MP .. విశాఖ సర్క్యూట్ హౌస్ లో కూర్చొని నువ్వు చేసిన డిస్టలరీల దందా,తయారు చేయించిన నకిలీ మద్యం గురించి నాకు తెలుసు..త్వరలోనే ఆ బాధితులు సీఐడీ కి కంప్లైంట్ ఇచ్చి నీ బట్టలు విప్పడానికి సిద్ధంగా ఉన్నారు.. తస్మాత్ జాగ్రత్త !!