పొగాకు రైతులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు!
రాష్ట్రంలోని పొగాకు రైతులను ఆదుకోవడమే మా కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత. మొన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో అమరావతికి వచ్చిన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల బృందంతో ఉన్నత స్థాయి సమీక్షా సమా
మన రాష్ట్రంలోని చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. చేనేత రంగానికి పునర్వైభవం తీసుకువచ్చేలా
#NethannaSeva#ChandrababuNaidu#HandloomWeavers
Delighted to welcome Australia’s Assistant Minister for International Education, International Development and Multicultural Affairs, Hon. Julian Hill, to Andhra Pradesh.
Following the productive discussions during my Australia visit last year, we have translated intent into action by signing four strategic MoUs in clean energy, advanced manufacturing, inclusive education, student wellbeing and skilling.
This marks the beginning of a stronger Andhra Pradesh - Australia partnership built on innovation, talent and shared prosperity.(1/5)
@AusCGChennai@JulianHillMP@UNSW
ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యాశాఖ సహాయ మంత్రి, పౌరసత్వ, సుంకాలు, బహుళ సంస్కృతుల వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసింది. ఆంధ్రప్రదేశ్లో వేగంగా జరుగుతున్న ఆర్థిక మార్పులు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అలాగే పెట్టుబడులు, ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. అనంతరం జూలియన్ హిల్ను సీఎం సాంప్రదాయ శాలువాతో సత్కరించి, అరకు కాఫీతో పాటు జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ నారా లోకేష్, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
#AndhraPradesh
భారత జాతీయ పతాక రూపకర్తగా భారతీయులల్లో దేశభక్తినిజాతీయోద్యమ స్ఫూర్తిగా రగిలించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులువిద్యవ్యవసాయం పరిశోధనా రంగాలలో విశేష సేవలు అందించి నవభారతనిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహోన్నత నాయకులుమన తెలుగు జాతి గర్వించదగిన మహనీయులు శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి
ఆపద వచ్చినప్పుడు నేనున్నానుఅని కొండంత ధైర్యాన్నిచ్చేదికష్టంలో ఉన్నప్పుడు "నీకేం కాదుఅని ఆత్మీయంగా భుజం తట్టేది, ఎవరూ లేని ఒంటరి వేళ నీ నీడలా అండగా నిలిచేది ఒక్క స్నేహితులు మాత్రమే! నా జీవితంలో అడుగడుగునా తోడుగా నిలిచిన ఆత్మబంధువులైన మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!
భోగాపురం లోని శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ టెర్మినల్ భవనాన్ని, అందులోని ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను కూడా పరిశీలించారు. ప్రధాని వెంట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.
@narendramodi@governorap@ncbn@PawanKalyan@RamMNK
#NewGatewayToAP
#AlluriSitaramaRajuAirport
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
#GatewayToUttarandhra
#AndhraPradesh
Our daughters made Andhra Pradesh proud with Dhimsa at the inauguration of the Alluri Sitarama Raju International Airport.
A world record-setting performance by over 13,000 daughters from tribal regions beautifully showcased our rich traditions, our aspirations for the future, and extended a warm welcome to Hon’ble PM Modi Ji. This is the true spirit of “Vikas bhi, Virasat bhi”where our heritage moves forward alongside our journey of development.
I thank these daughters, their parents, and their mentors for their dedication, hard work, and outstanding performance in making this moment truly special.
@narendramodi
#NewGatewayToAP
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
జాతీయోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించి, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ గారి వర్ధంతి సందర్భంగా వారికి మా శతకోటి వందనాలు. - *మొవ్వ శరత్ చంద్ర* #BalgangadharTilakVardanthi#TeamTDPAP#TDP#NCBN#NaraLokesh
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు,అదేవిధంగా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒకటో తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో 238 బూత్ ఇంచార్జి AND పొదిలి పోలేరమ్మ దేవస్థాన చైర్మన్ ముని శ్రీనివాసులు...
'ఇంటింటికీ తెలుగుదేశం' పేరిట టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్ళి రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి... అమలుచేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం మొదలైన ఐదు రోజుల్లోనే 12 లక్షల ఇళ్లకు చేరడం మా పార్టీ అధినేతలైన
ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు..!
ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కలను సాకారం చేస్తూ, భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేసేందుకు విచ్చేస్తున్న..గౌరవ ప్రధానమంత్రివర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారికి స్వాగతం - సుస్వాగతం...
#NarendraModiji#UttarandhraKalalakuRekkalu