The Dept. of Agriculture, Andhra Pradesh issued a poster announcing that ఏపీ రైతులకు జూన్ 20వ తేదీన 'అన్నదాత సుఖీభవ' మరియు 'పీఎం కిసాన్' (PM KISAN) పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి ₹7,000 నిధులు జమ చేయబడతాయి. రైతు సంక్షేమం, ఆర్థిక సాయం, వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సాధికారతే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఇందులో స్పష్టంగా తెలియజేశారు.
#APAgriculture #APFarmer
#44YearsOfTDP
తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అని నినదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచింది. టీడీపీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో అణగారిన, బడుగు, బలహీనవర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చింది. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రపంచంలో తెలుగువారిని నెం.1గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
#TDPFoundationDay
#44YearsOfTeluguDesam
@APDeputyCMO అయ్యా ఇందుకు సంబంధించి డిసెంబర్ 1 వ తారీకు మడకశిర CI Rajkumar సార్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.రాజకీయ నాయకులు గుండుమల రాధాకృష్ణ మాటవిని ASI Sreeramulu sir Agali మరియు CI Rajkumar sir మాకు న్యాయం చెయ్యకుండా అక్రమంగా వస్తున్న వారికి సపోర్ట్ ఇస్తున్నారు కాపాడండి 🙏
@naralokesh అయ్యా ఇందుకు సంబంధించి డిసెంబర్ 1 వ తారీకు మడకశిర CI Rajkumar సార్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.రాజకీయ నాయకులు అయిన గుండుమల రాధాకృష్ణ మాట విని ASI Sreeramulu sir Agali మరియు CI Rajkumar sir మాకు న్యాయం చెయ్యకుండా అక్రమంగా వస్తున్న వారికి సపోర్ట్ ఇస్తున్నారు 🙏🙏
సార్ 41 సంవత్సరాల కాలం క్రితం మేము కొనుగోలు చేసి మౌనమే సాగులో ఉన్నాం మాకే అన్ని పత్రాలు 1బి, అడంగల్, పాస్ బుక్, సేల్ డీడ్ ఉన్నాయి.ఏమీ దాఖలాలు లేని వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి గొడవకు దింపారు.ఇప్పుడు మా పొలంలోకి పోకుండా అడ్డుకొంటూ ప్రాణాలు తీస్తామని గొడవకు వస్తున్నారు దయచేసి రక్షించండి🙏
@AndhraPradeshCM@naralokesh అయ్యా రాజకీయ నాయకుల అండదండలతో నా పొలంలోకి ఆక్రమ ప్రవేశం చేయించి మా ప్రాణాలు తీస్తామని బెదిరించి మా పొలంలోనుంచి మమ్మల్ని గెంటేస్తున్న వైసీపీ కార్యకర్తలకు మనటిడిపి నేత గుండుమల రాధాకృష్ణ గారు పొలీసులు సపోర్ట్ చేస్తున్నారు దయచేసి మమ్మల్ని కాపాడండి సార్ 🙏
ఒక నెల రోజుల నుండి మనం భూమి లోకి పోలేక పోతున్నాము. నరికేస్తామని సుమారు 15 మంది వస్తారు సార్ అందరి పేర్లు అగలి స్టేషన్ లో ఇవ్వడం అయినది. దయచేసి ఈ దుర్మార్గులనుండి మాకు ప్రాణభయం కూడా ఉంది ఊరిలో మా అమ్మ ఒక్కటే ఉంటుంది.మేము బ్రతుకు తెరువు కోసం శిరా నగరం లో నివసిస్తున్నాము.
@Collector_SSSD@SSSPOLICE12 అయ్యా ఇందుకు సంబంధించి డిసెంబర్ 1 వ తారీకు మడకశిర CI Rajkumar సార్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.రాజకీయ నాయకులు అయిన గుండుమల రాధాకృష్ణ మాట విని ASI Sreeramulu sir Agali మరియు CI Rajkumar sir మాకు న్యాయం చెయ్యకుండా అక్రమంగా వస్తున్న వారికి సపోర్ట్
ఒక నెల రోజుల నుండి మనం భూమి లోకి పోలేక పోతున్నాము. నరికేస్తామని సుమారు 15 మంది వస్తారు సార్ అందరి పేర్లు అగలి స్టేషన్ లో ఇవ్వడం అయినది. దయచేసి ఈ దుర్మార్గులనుండి మాకు ప్రాణభయం కూడా ఉంది ఊరిలో మా అమ్మ ఒక్కటే ఉంటుంది.మేము బ్రతుకు తెరువు కోసం శిరా నగరం లో నివసిస్తున్నాము.
@SSSPOLICE12 అయ్యా ఇందుకు సంబంధించి డిసెంబర్ 1 వ తారీకు మడకశిర CI Rajkumar సార్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.రాజకీయ నాయకులు అయిన గుండుమల రాధాకృష్ణ మాట విని ASI Sreeramulu sir Agali మరియు CI Rajkumar sir మాకు న్యాయం చెయ్యకుండా అక్రమంగా వస్తున్న వారికి సపోర్ట్ చేస్తున్నారు.
@APDeputyCMO@PawanKalyan ఎక్కడ చేస్తారన్న న్యాయం పోలీసులకు ముడుపులు ఇస్తేనే కదలరు.రెవిన్యూ వాళ్ళు అసలే కదిలి ముందుకు రారు.నేను కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులు అయినా ఉలుకు పలుకు లేదు.గ్రామంలో నుంచి పొలం పోయే దారికి అడ్డంగా ఇల్లు నిర్మించి అందరికీ దారి లేకుండా చేశాడు వైసీపీ నాయకుడు
@PawanKalyan పి.బ్యాడిగెర వడగుంటనపల్లి గ్రామంలోపొలానికి పోవు దారిలో అక్రమంగా ఇల్లునిర్మించిఅందరినీ బెదిరిస్తూఉన్న గూండాపై కంప్లైంట్ ఇచ్చిన స్పందించని పోలీసులు మరియు తహసీల్దార్ కార్యాలయం సత్యసాయి జిల్లా మడకశిర తాలూకా అగళి మండలం దయచేసి న్యాయం చేయాలని 9740430900
ఊరపిచ్చుక ఒకటి ఎగురుతూ ఎగురుతూ క్రింద పడిపోయింది ... దాని శ్వాస కూడా ఆగిపోయింది.. తన సహా పక్షి సిపిర్ (cardio pulmonary resuscitation)చదువలేదు. కానీ తన తోటి పక్షి జీవితాన్ని కాపాడగలిగింది.. అద్భుతమైన సృష్టి.. ఆలోచించదగ్గ వీడియో.. 👌