When farmers looked for hope, action came first.
Understanding the concerns of the farming community, Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan garu has ensured the release of 1,000 cusecs of irrigation water to the Yeleru Reservoir, providing timely support for the Kharif season in Kakinada district.
A decision that safeguards crops, strengthens rural livelihoods, and reaffirms that farmers’ welfare remains at the heart of governance.
#Kakinada #Kharif #FarmersFirst #AndhraPradesh #PawanKalyanTransformsAP
GEN-Z నాయకులకు రేవంత్ మంత్రి పదవి ఇవ్వాలి!
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే Gen Z కి విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ రెడ్డి గారు ముందు తెలంగాణలో తన మంత్రివర్గంలో Gen Z కి అవకాశం ఇవ్వాలి.
తన దగ్గరే ఉన్న విద్యాశాఖనో, హోంశాఖనో Gen Z యువ నాయకులకు అప్పగించి, యువతపై తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
#GenZ #Telangana
A major relief for Kakinada district farmers!
With the efforts of Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan , 1,000 cusecs of irrigation water has been released from the Yeleru Reservoir in time for the Kharif season, bringing renewed hope to farming families.
#PawanKalyanAneNenu
ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది!
సత్యం గెలిచింది! ధర్మం గెలిచింది! శ్రీ రాముడు గెలిచాడు!!
జై శ్రీ రామ్! 🙏🙏🙏
ఏలేరు ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల నీరు
* ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సాగు నీటి విడుదలకు ఏర్పాట్లు
* ఆయకట్టు చివరి భూములకు నీరందేలా కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు
* పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో నిరంతరాయంగా నీటి విడుదల
* పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో 53 వేల ఎకరాల ఆయకట్టుకు జీవం
* అవకాశం ఉన్న చోట ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
* రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండేలా జిల్లా స్థాయి హెల్ప్లైన్ నంబర్
* ఏలేరు ఆయకట్టు ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని తెలిపిన శ్రీ @PawanKalyan గారు
ఏలేరు కాలువ కింద ఉన్న పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలోని 53 వేల ఎకరాల ఆయకట్టు ప్రయోజనాల పరిరక్షణ కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో 1000 క్యూసెక్కుల సాగు నీటి విడుదల చేసే దిశగా ప్రత్యేక సాగునీటి సలహా సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏలేరులో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకొని నీటి విడుదలకు సిద్ధమవుతారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, జగ్గంపేట ఎమ్మెల్యే శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, ఇరిగేషన్ ఈఎన్సీ శ్రీ కె. నరసింహమూర్తి గారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీమతి ప్రియ గారు, డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి గారు, ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీ ఎన్.సునీల్ గారు, గోదావరి ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీ వీరబాబు గారు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారు, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు గారు, ఇరిగేషన్ అడ్వైజర్ శ్రీ వెంకటేశ్వరరావు గారు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు హాజరై ఖరీఫ్ సాగునీటి విడుదలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏలేరు ఆయకట్టు కింద ఉన్న రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా 1000 క్యూసెక్కుల సాగునీటి విడుదలకు క్యాలెండర్ సిద్ధం చేశారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 13 వేలకుపైగా ఎకరాలకు పూర్తి స్థాయిలో, నిరంతరాయంగా సాగునీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆయకట్టు చివరి పంట భూములకు సైతం నీరందేలా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో రూ. 2 కోట్లకు పైగా వెచ్చించి యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. రైతుల సహాయార్థం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ (9849903879)ను అందుబాటులో ఉంచేలా ఏర్పాటు చేశారు. ఖరీఫ్ సీజన్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు కృషి చేయాలని సమావేశం సూచించింది.
• ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించాలి
సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు కూడా అవకాశం ఉన్న చోట ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. నీటిపారుదల శాఖ, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు స్థానిక నాయకత్వంతో కలిసి నీటి వినియోగదారుల సంఘాలు, రైతులకు ఎల్నినో పరిస్థితులు, నీటి లభ్యత, సాగు చేయాల్సిన పంటలపై నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఏలేరు ఆయకట్టు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. రైతులంతా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకొనేలా చూడాలని, క్రాప్ ఇన్సూరెన్స్ ఆవశ్యకతపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు.
When humanity calls, Shri Pawan Kalyan Garu stands beside those in need.
Responding with compassion to the critical medical condition of Gabbar Singh fame Mr. Y. Ramesh, who is currently undergoing treatment after suffering a massive stroke and undergoing life-saving surgeries, Shri Pawan Kalyan Garu immediately extended financial assistance of ₹5 lakh. He has also assured that all the remaining medical expenses for Mr. Ramesh’s treatment and recovery will be borne by him, easing the burden on the family during this difficult time.
The heartfelt words of gratitude shared by Mr. Ramesh’s family and friends in this video reflect the hope that compassionate leadership brings in life’s toughest moments.
Wishing Mr. Y. Ramesh strength, courage, and a speedy recovery.
Ahead of the Parliament Monsoon Session, JanaSena Party President, Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan advised the party MPs to ensure that the spirit of “Nation First” is strongly reflected in parliamentary discussions.
He also urged them to make use of every opportunity to raise key issues and work towards securing the best possible outcomes for the state.
Today, Bharat didn’t just celebrate a successful launch. It celebrated the dawn of a new era of innovation, enterprise, and limitless possibilities.
Heartiest congratulations to Skyroot Aerospace, ISRO, and IN-SPACe on the successful launch of Vikram-1, India’s first privately developed orbital rocket. This landmark achievement reflects the transformative vision of Hon’ble Prime Minister Shri @narendramodi Ji to open India’s space sector to private participation, laying the foundation for a vibrant ecosystem of innovation and entrepreneurship.
The success of Mission Aagaman is not only a milestone in space exploration but also a catalyst for new opportunities in science, technology, research, manufacturing, startups, and high-skilled employment. It strengthens India’s position as a global innovation powerhouse and inspires millions of young minds to turn their aspirations into achievements.
May this historic success propel Bharat towards even greater heights in the journey towards a Viksit Bharat.
Congratulations, Team Vikram-1!
- @PawanKalyan@PMOIndia@SkyrootA@isro@PIB_India@IPR_AP@pibvijayawada
#Vikram1 #IndiaInSpace
Joseph తిడుతుంది,target 🎯 చేస్తుంది
.@PawanKalyan నే కదా
మనం safe ఏ,మనకెందుకులే అనుకునే,
సంబరపడి వాడికి support చేసే హిందువులు నిజంగా గొర్రెలు కంటే హీనం💯
Joseph నిజమైన Target 🎯
#PawanKalyan నో @JanaSenaParty నో కాదు
వాళ్ళ అసలైన target హిందువులు,
#SanathanaDharmam 💯 అంతే.
నా దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. 🙏
ఎన్నో సంవత్సరాలుగా వేధించిన నొప్పి పూర్తిగా తొలగిపోయి, సంపూర్ణ ఆరోగ్యంతో మరింత శక్తివంతంగా ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
భగవంతుడు మీకు నిండు ఆయురారోగ్యాలు ప్రసాదించి, మీరు త్వరగా కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు రావాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ❤️🙏
TN following AP School Model.
Panchyat Raj ‘No corruption campaign”
Smart Kitchens
Swachh Ratham
Magic Drains
YSR/YS Jagan chesina Land scams anni return to public chesadu.
Red Sandal Smuggling down by 70%
HANUMAN Project - Forest department
Amara Jeevi Jaladhara for 100% Tap connectivity
2.5 Cr seed balls drive - Green Cover Project
Today, @YSRCParty leader @AmbatiRambabu stated that "this generation Ravana will win the battle" and that YSRCP would support Ravana.
History, our epics, and Dharma say otherwise.
In every Dharma Yuddham, Rama wins. Ravana falls. Every single time.
This Ravana doesn’t have just ten heads, it wears many faces. Jagan Mohan Reddy, Ambati Rambabu, Perni Nani, Kodali Nani, Roja, Prakash Raj, Shyamala, Kada Sravan, Posani Krishna Murali, Ponnavolu, Prudhvi and everyone who defended arrogance, corruption, abuse, and anti-people politics.
But they have forgotten one thing…
Ravana may have ten heads, but Rama has the strength of truth and the support of the people.
Our Rama is @PawanKalyan . He didn’t rise through fear, money, or propaganda. He rose through conviction, sacrifice, and the faith of the people.
The people of Andhra Pradesh have already delivered their verdict. They rejected the politics of intimidation and division. If YCP is ever allowed to return to power, Andhra Pradesh risks going backwards. The people will not let that happen.
The countdown has begun. Arrogance will crumble. Lies will be exposed. The politics of fear will be defeated.
Dharma doesn’t negotiate with Adharma. Dharma defeats it.
Jai Shri Ram. Jai Pawan Kalyan. Jai Janasena.
#YSRCriminalPolitics
@JanaSenaParty@narendramodi@PMOIndia@AmitShah@HMOIndia@myogiadityanath@DrMohanBhagwat@RSSorg@JSaideepak@ARanganathan72@republic@Republic_Bharat
దళిత క్రైస్తవుల పేరుతో నిర్వహించిన సభలో వారి సంక్షేమం, అభివృద్ధిపై చర్చించకుండా, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారినే వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం వారి అసలు ఉద్దేశాన్ని బయటపెట్టింది. దేశ సమగ్రత, సనాతన ధర్మ పరిరక్షణ కోసం బలంగా నిలబడిన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న స్క్రిప్ట్తో ఈ ముఠా అభ్యంతరకర భాషతో దూషిస్తోంది.
రాష్ట్రంలో మత ఘర్షణలకు దారితీసేలా రావణ్, శ్రవణ్ మరియు ప్రకాష్ రాజ్ లు రాజకీయ ప్రేరేపిత అజెండాతో వ్యవహరిస్తున్నారు. వారి వెనుక వైసీపీ కుట్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఉపా (UAPA) కేసులో అరెస్ట్ అయిన రావణ్ వెనుక పూర్తి స్థాయిలో వైఎస్సార్సీపీ ఉంది, విజయవాడ ఎయిర్పోర్ట్లో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రావణ్ సన్నిహితురాలు గగన కలిసి మద్దతు కోరడం, ఆ బాధ్యతలను దేవినేని అవినాష్కు అప్పగించడంతో వీరి ముసుగు తొలగిపోయింది.
సనాతన ధర్మాన్ని కించపరచడం, ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, రాష్ట్ర శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదు. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, రాష్ట్రంలో శాంతి, సామరస్యం, చట్టపరిపాలనను కాపాడేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్రలను ఖచ్చితంగా తిప్పికొడతాం అని తెలియజేస్తున్నాను.
@PawanKalyan@JanaSenaParty