Warm birthday greetings to the Hon'ble Chief Minister of Maharashtra, Sri @Dev_Fadnavis Ji.
Under your dynamic leadership, Maharashtra continues to scale new heights of growth, development, and progress across diverse sectors. I also thank you for your valuable cooperation and constructive approach in addressing inter-state issues, reflecting the true spirit of cooperative federalism.
I pray to Lord Ganesha to bless you with good health, strength, wisdom, and a long life to continue serving the people of Maharashtra.
@CMOMaharashtra
Finally, someone raised their voice for the GC 🚨
- This is Indian actress Trisha Chaudhary
- She posted against reservation
- She said "It's funny to talk about fair competition when there is 50% reservation"
- It really takes guts to take a stand for the general category these days
- But after receiving too many hateful messages in her DMs, she removed the story
- CJP and its bots have really taken over Instagram. They aren't even sparing celebrities
Anyways, she is the real queen. I hope more people speak up for the general category 🙏
కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది, కలలకు కొత్త రెక్కలొచ్చాయి!
'నీట్' పరీక్షలో విజయం సాధించిన సందర్భంగా రోడ్లపైకి వచ్చిన ఈ విద్యార్థుల సమూహం కేవలం వేడుకలు మాత్రమే చేసుకోవడం లేదు—ఇది వారి అంకితభావానికి మరియు పట్టుదలకు దక్కిన ఘన విజయం!
#NEETSuccess
దొరల బూట్లు నాకుతూ,
వాళ్లు మిగిల్చిన బొక్కలు ఏరుకుని బతికే @TeluguScribe కుక్క...
ఇంకెన్నాళ్లు ఇలా వాస్తవాలను వక్రీకరించి రాస్తావు?
వాస్తవాలు తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇలా రాస్తున్నావంటే,
నీ నీచమైన బతుకు ఏంటో అందరికీ అర్థమవుతోంది.
Student concerns must be addressed, and the government should resolve them responsibly. But student issues should never become a platform to destabilize the nation.
I believe India's national security is safest under the leadership of Prime Minister @narendramodi ji. We have not forgotten the pain of the Kashmiri Pandits, the violence against Hindus in Bengal, the era of fake currency, gangsterism that once dominated parts of Uttar Pradesh, and the corruption and scams that damaged public trust.
For me, Nation First is not a slogan—it's a commitment. That is why I stand firmly with the NDA.
Jai Hind 🇮🇳
@JanaSenaParty@PawanKalyan@JSPShatagniTeam@tangella_uday@itsRamTalluri@BJP4India
#NDA
ఇకనైనా కోడి చెరువు భూములపై కారు కూతలు మానేస్తారా?
• యూట్యూబ్ ఛానెల్ ఉంది కదా అని నిజాయితీకి పర్యాయపదంగా నిలిచే @JanaSenaParty అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై నిందలు వేస్తామంటే కుదరదు @Mana_tolivelugu
• లిక్కర్ స్కాం లో తీహార్ జైలుకు వెళ్లిన @RaoKavitha గారికి మా నాయకుడిపై మాట్లాడే కనీస అర్హత లేదు
• మా నాయకుడు ఫాం హౌస్ భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరగలేదు అని హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ IPS గారు స్వయంగా ఆధారాలతో చెప్పారు
• ఇప్పుడు క్షమాపణలు చెప్తారా? లేదా?
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో నిజంగా ఎంతమంది నాయకుల కబ్జాలో ఎన్ని స్థలాలు ఉన్నాయో బయటపెట్టాలి.... జాగృతి పేరుతో మొదలుపెట్టి నేటి రక్షణ సేన వరకు ఎన్ని వందల కోట్లు వసూలు చేశారో కవిత గారు చెప్పాలి.
#JanasenaTelangana
జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన కొంత మంది చేసిన తప్పుడు ప్రచారాన్ని ఖండించిన జనసేన పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం నాయకుడు మూల హరీష్ గౌడ్
మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు
•ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో గుచ్చిమి క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు
•పలమనేరు శిబిరంలో అటవీ శాఖ సన్నాహాలు పూర్తి
•ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలకు అడవి ఏనుగుల బెదడ నుంచి ఉపశమనం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో రెండు కుంకీ ఏనుగులను పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకి తరలించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముసలమడుగు క్యాంపు నుంచి వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపుకి తరలించనున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో అడవి ఏనుగుల బెడదతో దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఉపశమనం కలగనుంది. ఉపముఖ్యమంత్రివర్యుల సూచనతో రాష్ట్రంలోని నానియాల్ ఏనుగుల శిబిరంలో ప్రత్యేక శిక్షణ పొందిన జయంత్ అనే కుంకీతో పాటు కర్ణాటక నుంచి తీసుకువచ్చిన అభిమన్యుని పార్వతీపురం మన్యం జిల్లాకి తరలించేందుకు అటవీ అధికారులు సిద్ధం చేశారు. ఈ రెండూ… మానవ–ఏనుగు సంఘర్షణ నియంత్రణ కార్యక్రమాల్లో అత్యంత అనుభవం కలిగిన కుంకీ ఏనుగులు. ఇటీవల కాలంలో అభిమన్యు, జయంత్ లు ఆరు మేజర్ ఆపరేషన్లలో భాగస్వామ్యమై విజయవంతంగా పూర్తి చేశాయి. ఇటీవల పలమనేరు సమీపంలో ఒంటరి మగ అడవి ఏనుగుని బంధించిన ఆపరేషన్ లో ఈ రెండు కుంకీలు అత్యంత కీలకంగా వ్యవహరించాయి. రెండింటి మధ్య సమన్వయం, ఆపరేషన్లలో పనితీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దులకు ఒడిశా రాష్ట్రం నుంచి అడవి ఏనుగుల గుంపులు పదే పదే తరలివస్తున్నాయి. వ్యవసాయ భూముల్లో చొరబడి పంటలను నాశనం చేయడంతో పాటు గ్రామాల మీద పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. అడవుల విభజన, అటవీ ఆవరణ తగ్గడం, ఆహారం, నీటి కొరత తదితర సమస్యల కారణంగా తరచూ అడవి ఏనుగులు ఒడిశా సరిహద్దుల నుంచి మన్యం జిల్లాకి చెందిన గ్రామాల్లో చొరబడుతున్నాయి. మన్యం జిల్లాలో ఏనుగుల బెడద నివారణకు ఒడిశా ప్రభుత్వంతో చర్చించి, తిరిగి మళ్లింపు చర్యలు చేపట్టడంతోపాటు ఆ రాష్ట్రం నుంచి కుంకీ ఏనుగులను కూడా తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. అంతకంటే ముందు తక్షణ ఉపశమన చర్యల్లో భాగంగా మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రెండు కుంకీలను పలమనేరు నుంచి గుచ్చిమి క్యాంపుకి తరలించాలని ఆదేశించారు. గుచ్చిమి క్యాంపు నుంచి ఈ రెండు ఏనుగుల సహాయంతో సమస్యాత్మక ప్రాంతాల్లో సంఘర్షణల నియంత్రణ చర్యలు చేపడతారు. వీటితోపాటు సౌర కంచెల నిర్మాణం, ఏనుగులను నిరోధించేందుకు వీలుగా కందకాలు తవ్వడం, నీటి వనరుల అభివృద్ధి, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, డ్రోన్ నిఘా, హనుమాన్ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను అందుబాటులో ఉంచి, సమస్య తీవ్రత ఉన్న గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లాంటి చర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అమలు చేయనున్నారు.