In implementing our leader’s orders to protest the injustice to #AndhraPradesh by the Centre, we are wearing black badges & working an hour extra for our state along with all employees. This is how we believe we can contribute to AP’s development. While we protest, we also work.
The YCP calls for no-trust motion on one side, and Vijay Sai Reddy makes the rounds to the PMO on another side. Leaders were skeptical about the hypocrisy of it all. (1/2)
#HeroMotorsInAP is just one more succes story.
In CHITTOOR dist
6,633 MSMEs,
133 large & mega industries
17,414 cr investment
1.25 lakh people employed.
That's @ncbn
That's why #ApwithCBN
As soon as @ncbn called for a no-trust motion against BJP-led NDA government today, all major parties have come forward to offer unflinching support. That exemplifies the unwavering faith that leaders of national repute have on @ncbn. (2/2)
My dear flowers where is all these things...
-Where is Naval Air Station ?
- where is Missile Manufacturing unit ?
- where is DRDO Facility?
- where is BEL Manufacturing unit
- where is Airports
- how much funds allocated to 7 Institutes
@narendramodi#TDPPullsOut
ఈ 40 ఏళ్లలో ఎన్నో అనుభవాలు. ఎన్నెన్నో అవకాశాలు. మరెన్నో సంక్షోభాలు. నా జీవితంలో చాలా సువర్ణ అధ్యాయాలూ చూశాను. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్నాను. నాకు భయం తెలీదు. ఏనాడూ వెనుదిరిగి చూసుకోలేదు.
Our intensified protest enters the 12th day for the Centre to hear the voice of 5 Cr people. The Railway Zone in Vizag shall be announced as per APR Act 2014. The house is adjourned amongst protests.
#APDemandsJustice.
@narendramodi@arunjaitley
The Primary Needs of our State that you have to Fulfill by the act are
1. Special Status fo Andhra Pradesh
2. Railway Zone for Vizag
3.Implement AP Re-Organization Act
4.Kadapa Steel Plant
#RailwayZone4Vizag#APDemandsJustice
విభజనచట్టం ప్రకారం అన్నీ కేంద్రం సమకూరుస్తుందని చెప్తున్న ఏపీ బీజేపీ నేతలు...చట్టంలోని రైల్వేజోన్ ఇప్పటివరకూ ఎందుకు ప్రకటించలేదో చెప్పగలరా? #RailwayZone4Vizag
2014 ఏ���ీ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. నేటికి అంటే నాలుగేళ్లయినా ఆ కమిటీ ఏం చెప్పింది? ఇస్తారా? ఇవ్వరా అన్న క్లారిటీ లేదు. #RailwayZone4Vizag
రాష్ట్ర విభజనకు ఏపీ ఒప్పుకోలేదు. కానీ కాంగ్రెస్ బీజేపీ కలిసి అడ్డగోలుగా విడగొట్టేశారు. ఏపీకి చట్టప్రకారం రైల్వేజోన్ ఇచ్చేందుకు ఒడిశా ఒప్పుకోవడంలేదట. ఇదీ కేంద్రం చెబుతున్న కధలు. #RailwayZone4Vizag
తన 29 సార్లు ఢిల్లీ పర్యటనలో విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇవ్వాల్సిన అవసరాన్ని సీఎం చంద్రబాబు కేంద్రానికి గుర్తు చేస్తూనే ఉన్నారు. 17.5.2016న అధికారికంగా ఒక లేఖ కూడా కేంద్రానికి రాశా���ు. కేంద్రం నిర్లక్ష్య ధోరణికి ఇదే నిదర్శనం. #RailwayZone4Vizag