@LGIndia 10 days without our fridge under active compressor warranty. Escalation VCA260724036150. Service center gives daily false promises, goes silent after 6PM. Technician sent WRONG compressor part on 25th July. Need resolution now.
NEET ప్రొటెస్టు పేరుతో దేశానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ పక్కదేశాలను సపోర్ట్ చేయడం..
ఒక మ* తాన్ని టార్గెట్ చేసి వెటకారంగా మాట్లాడటం ఇలాంటివి ఎవరూ చేసిన ఖండించడమే.. అవి బొద్దింకలైనా , దోమలైనా , ఈగలు అయినా..
#CJP#NEET#PawanKalyan
Karna undoubtedly committed many wrongs, but he was a character unlike any other in the entire Mahabharata—a man true to his word immensely charitable, and a loyal friend who stood by his companion until his very last breath, even knowing that victory was impossible.
Andhra people are cursed to have YSR & Jagan alive, in the era of Naidu!
Nobody else can move heaven & earth for Telugu people like Naidu does! Especially with center in control!
The entire YS family's political existance should be wiped out, for this state to have any future!
ఏ.ఎస్.పేట మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రెహమతాబాద్ దర్గా హజ్రత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబ్-ఎ-రసూల్ నిర్వహణ వ్యవహారాలకు సంబంధించి- ఇస్లాం ధర్మాన్ని విశ్వసించే పలువురి నుంచి, సంబంధిత మత పెద్దలు కొందరి నుంచి అందిన ఫిర్యాదులు, వినతులను గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పరిశీలించారు.
దర్గా నిర్వహణ బాధ్యతలను స్వీకరించనున్నట్లు ప్రచారం జరుగుతున్న వ్యక్తిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు పెండింగ్లో ఉన్నట్లు తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఈ మేరకు రాష్ట్రవక్ఫ్ బోర్డుకు ఉప ముఖ్యమంత్రివర్యులవారి కార్యాలయం లేఖను పంపించడం జరిగింది.
పిల్లలపై నేరాలకు పాల్పడినట్లుగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు మతపరమైన సంస్థల పరిపాలన బాధ్యతలు అప్పగించడం సముచితం కాదని పేర్కొంటూ, చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి, దర్గా పవిత్రత, ప్రతిష్ఠ, భక్తుల విశ్వాసం పరిరక్షించేలా తగిన చర్యలు చేపట్టాలని వక్ఫ్ బోర్డుకు తెలియచేశారు. పరిశీలించి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
- ఉప ముఖ్యమంత్రివర్యుల కార్యాలయం
@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
#AndhraPradesh Govt. has approved Plans to build 9 new Airports with an investment of $1 billion
🔹Amaravati Airport plan in 5000 Acres with 5-Phase capacity of 105M
🔹Kuppam
🔹Dagadarthi,Nellore
🔹Srikakulam
🔹Tadepalligudem
🔹Nagarjuna Sagar
🔹Tuni-Annvaram
🔹Ongole
🔹Palasa
In BR's review, the lighting is good and there's no lens glare on glasses. Background ni clean ga remove chesaaru. Nee video lo adhi ledhu @BarbellPitchMee
Nenu BR review ni chudataniki, 150mb spend chesa. Nee review chudataniki 200mb spend chesa.
Same quality endhuku ledu??
As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously.
I have always had immense respect for women, both on and off screen, and it was never our intention to objectify or disrespect any female character. If any part of the film has been perceived that way, we respect those sentiments, understand the concerns being raised, and sincerely apologize.
After reviewing the feedback, we have decided to make changes to the concerned portions. Cinema grows through its connection with audiences, and as storytellers, we have a responsibility to be mindful of evolving perspectives and sensitivities.
Every woman deserves to be respected, valued, and represented with dignity. We remain committed to telling stories that celebrate strong characters and uphold those values.
Thank you to everyone who shared their views honestly and sincerely."
Tumakuru Metro: Aarvee Engineering Consultants prepared both DPR (Rs 1.26 crore) & feasibility study (Rs 1.25 crore).
The proposed 60-km fully elevated corridor will have 16 stations, an estimated travel time of 59 minutes & a projected cost of around Rs 19,700 crore under PPP model.
https://t.co/Rp1qISs3zQ
Big Breaking News 🚨🚨🚨
మహానాడు 2026 - online లో నిర్వహణ
పొదుపు చర్యల్లో భాగం గా ఈ నిర్ణయం.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు కార్యక్రమం ఈసారి వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు
రాష్ట్ర కమిటీ సభ్యులు మొత్తం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
@ncbn
Imagine struggling to become CM even after winning 100+ seats out of 234 😂
This is the reality of post-election alliances which inevitably goes against the people’s mandate irrespective of who does it.
I hope, at least now, people realise why Pawan Kalyan struggled to bring together three parties in AP. Alliances were made clear beforehand, people’s mandate was respected and just 21 seats were enough to become the Deputy CM. Political strategy and execution at its best! 🔥
Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻
Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️