నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
@manachittooru Today travelled in this route nice and smooth drive,time saved.but few emergency gates are still opened in new opened strech till baireddypalli and few cars comming on opposite direction it's better to maintain minimul speed to avoid collisions.
Well done, Arjun. ❤️
Proud of the way you’ve carried yourself through this season, always believing in your ability, staying patient, working hard quietly, and remaining positive despite having to wait for your opportunity till the very last match.
Cricket tests patience as much as skill, and you handled both beautifully today.
Keep your feet on the ground, and continue being in love with the game like you always have.
Love you always.👏
A defining milestone in Andhra Pradesh’s journey towards becoming a powerhouse in Defence, Aerospace & Deep Technology.
The establishment of the Aircraft Integration & Flight Test Centre, along with major Defence and Drone ecosystem projects across 650 acres with an investment of ₹15,800 crore, marks a historic step towards innovation-driven growth and tactical self-reliance. This transformative initiative is expected to create over 7,500 employment opportunities while accelerating industrial and technological advancement in the state.
This visionary initiative will strengthen India’s indigenous defence capabilities, attract global investments, empower our youth with high-value opportunities, and position Andhra Pradesh at the forefront of next-generation manufacturing and innovation.
I extend my heartfelt gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji for his unwavering commitment towards building an Aatmanirbhar Bharat and empowering states through transformative national initiatives. My sincere thanks to Hon’ble Defence Minister Shri @rajnathsingh Ji for his continued support towards strengthening Andhra Pradesh’s role in India’s tactical defence ecosystem.
Under the leadership of Hon’ble Chief Minister Shri @ncbn Garu, Andhra Pradesh continues to strengthen its vision for industrial growth, innovation and future-ready investments.
This initiative will accelerate economic growth, create meaningful opportunities for our youth, and strengthen Andhra Pradesh’s position in India’s tactical and technological ecosystem.
@PMOIndia@SpokespersonMoD@AndhraPradeshCM
#ChooseSpeedChooseAP
#AndhraPradesh
Chapter 6 of #PawanKalyanTransformsAP was launched by Thiru @annamalai_k Avargal, who shared his admiration for the leadership and people-first governance of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan garu.
“From Tirupathi to Palani… a long-pending wish of devotees became a reality under the leadership of Shri Pawan Kalyan Garu, with APSRTC introducing two daily bus services for devotees,” remarked Thiru Annamalai Avargal while appreciating the initiative undertaken for devotees.
He highlighted that Shri Pawan Kalyan Garu never sees people merely as “citizens”, he treats them as his own family and remains committed to resolving their concerns with sincerity, compassion, and responsibility.
Thiru Annamalai Avargal also noted that Shri Pawan Kalyan Garu always comes prepared to serve the people with discipline, dedication, and service above politics.
Also wished Shri Pawan Kalyan Garu continued good health, strength, and greater success in his journey of public service.
@pibchennai
'కవి కోకిల' శ్రీ గుర్రం జాషువా గారు విరచితమైన ‘ఫిరదౌసి’లోని కవితలు ఇవి. గజినీ మహమ్మద్ పద్దెనిమిదిసార్లు మనదేశంపై దండయాత్ర చేసి మన సోమనాథుణ్ణి పెకలించడం గురించి, సంపదను ఏ విధంగా దోచుకొనిపోయాడో చెప్పిన కవితా పంక్తులు...
గజనీమహమ్మదుఁడభూత పరాక్రమశాలి,
వీరవాహినుల బలంబుతో
బదియునెన్మిది మాఱులు కత్తిదూసి
చిక్కని రుధిరంబులో
భరతఖండము నార్ద్ర మొనర్చి
సోమనాధుని పెకలించి
కైకొని యెతొమ్మిది వన్నెల రత్నరాసులన్
బంగారు నాణెముల్ బస్తాల కెత్తించి
మదపుటేన్గుల మీద బదిలపరచి
లేతపచ్చల నేరి గోతాల కుట్టించి
లొట్టి పిట్టలమీద దిట్టపఱచి
కురువిందమణులను కుంచాల కొలిపించి
పరువు డెద్దులబండ్లపై నమర్చి
మొలక వజ్రముల జాలెల పోసి కూర్పించి
గుఱ్రాల మూపుల గుస్తరించి
పదియు నెనిమిది విజయరంభల వరించి
గాంగలజలమున నెత్తుటికత్తి గడగి
సర్వము హరించి హిందూదేశంబు విడచి
గజనీమామూదు గజనీకి కదలిపోయె…
They came. They destroyed. They thought they erased us. They were wrong.
Somnath was razed 17 times. 17 times, Bharat rebuilt it — not just in stone, but in soul. This land does not forget. This civilization does not kneel.
Post-Independence, when the dust of partition still hadn't settled, it was Sardar Vallabhbhai Patel who chose to rebuild Somnath first because he knew a nation that honours its civilizational memory can never be truly conquered.
The Modern-day Cultural Renaissance of India began with the reconstruction of Somnath Temple 75 years ago. Today's Somnath Amrut Mahotsav isn't just a celebration. It is a declaration — that we know who we are, where we come from, and where we are going. Jay Somnath. 🔱
Jai Hind
#SomnathAmrutMahotsav
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాలు తెలుసుకుని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించాను.
@PawanKalyan
I am truly grateful to you Hon PM Shri @narendramodi ji for your concern and warmth. The memories you have given us will be cherished for the rest of our life.
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
Today, I had the great honour of welcoming Hon’ble Prime Minister Shri @narendramodi ji to my residence in Jubilee Hills along with my wife Smt. Anna Konidala, and our children Sri Konidala Akira Nandan, Ms. Konidala Aadya, Ms. Konidala Polina Anjani, and Master Konidala Mark Shankar. His gracious visit to personally enquire about my health reflects his warmth, affection, and humane leadership. Despite his hectic schedule and immense responsibilities, he took time to visit and extend his support, a gesture that I deeply value and cherish.
On April 19, immediately after my surgery, Hon’ble Prime Minister Shri Narendra Modi ji personally called to enquire about my health and extended his heartfelt reassurance and support during a difficult time. Now, during my recovery, his visit to my residence today is a gesture of immense kindness and care that I will always cherish.
Hon’ble Prime Minister Shri Narendra Modi ji treats every individual like family, always placing the well-being of people at the heart of his thoughts and actions, and this is what makes him truly exceptional. Even while carrying the enormous responsibility of leading the nation, his compassion, personal concern, and emotional connection with people remain truly inspiring.
I am deeply touched by the Prime Minister’s concern, his kind words, and the valuable time he spent with us. Beyond his exceptional leadership and unwavering commitment to the nation’s progress, it is his humility, compassion, and personal connect with people that continue to inspire millions across Bharat.
His blessings, guidance, and affectionate support will always remain special to me. I convey my sincere gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi ji for this memorable visit and for his constant guidance and encouragement.
@PMOIndia
Heartfelt congratulations to @TVKVijayHQ Chief Thiru @actorvijay AVL, on taking oath as the Chief Minister of Tamil Nadu, and to all those who took oath as Ministers.
I wish the new government will fullfill the aspirations of the people, ensure transparent and progressive governance, and lead Tamil Nadu towards greater growth and prosperity.
A mother is the purest form of love in creation. She silently sacrifices her life for her children, stands as their strength in every struggle, and finds happiness in their smile and success. No matter how far one travels in life, the safest place always remains a mother’s heart.
#MothersDay
Telangana welcomes Hon’ble Prime Minister Sri @narendramodi Ji on his visit for the foundation laying of development projects worth ₹9,400 crore.
My heartfelt gratitude to the NDA Central Government for its commitment towards strengthening infrastructure, connectivity, and economic growth in the State, creating new opportunities for youth and accelerating Telangana’s progress.
On behalf of @JanaSenaParty, I thank PM Modi Ji, for his continued focus on the development of Telangana.
#Modi4ViksitTelangana
People’s Verdict for Change and Development
The results of the elections across four states and one Union Territory clearly reflect the people’s preference for development and decisive change in governance. While Assam and Puducherry have reaffirmed support for development-oriented leadership, the people of West Bengal, Tamil Nadu, and Kerala have expressed a clear desire for political change.
Under the leadership of Hon’ble Prime Minister Sri @narendramodi Ji, with the strategic direction of @BJP4India President Sri @NitinNabin, and the political acumen of Union Home Minister Sri @AmitShah, the Bharatiya Janata Party has achieved a historic victory in West Bengal.
I extend heartfelt congratulations to the @SuvenduWB and the BJP leadership for this significant milestone. It is reassuring that in West Bengal, land that inspired India’s freedom movement and has faced challenges like illegal infiltration and law-and-order concerns, the NDA is set to form the government, bringing hope for stability and progress.
I congratulate Assam CM Sri @himantabiswa on the @BJP4Assam securing a third consecutive term in Assam, and on earning a second term as Chief Minister, reflecting continued public trust. I also congratulate the UDF leadership in Kerala and NDA allies in Puducherry on their victories.
Special congratulations to @TVKVijayHQ President Thiru @actorvijay and his party on a resounding victory. Emerging as a credible alternative in his first electoral contest reflects the people’s clear aspiration for change. I wish that he will work with commitment and responsibility to fulfill the expectations of the people of Tamil Nadu.
#ElectionResults2026
ఫలించిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి కృషి
•అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్
•రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు
•మారనున్న పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు
రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుంది. పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని ఆయన చేసిన ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. రూ. 37.25 కోట్లతో స్టేషన్ లో మౌలిక వసతులు అభివృద్ధి చేయనుంది. గత పిఠాపురం పర్యటనలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లిన సందర్భంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు అశుభ్రత, దుర్గంధం వెదజల్లుతుండడాన్ని చూశారు. రైల్వే స్టేషన్ పరిసరాలను తక్షణం శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి నెలలో జరిగిన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారితో సమావేశం సందర్భంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించారు. ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణమైన పిఠాపురంలోని రైల్వే స్టేషన్ కి దూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తారని, వారి సౌకర్యార్ధం అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ గా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. స్టేషన్ భవనం, ముఖద్వారంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతిగది నిర్మాణం, అత్యాధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్, ప్లాట్ ఫారం అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టనుంది. ఈ సందర్భంగా అడిగిన వెంటనే పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు సహాయ సహకారాలు అందించిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారికి, తక్షణం స్పందించిన రైల్వేమంత్రి శ్రీ @AshwiniVaishnaw గారికి, పిఠాపురం అభివృద్ధికి నిరంతర మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలిపారు.
Amaravati - The Capital of Andhra Pradesh
Andhra Pradesh, no longer a state left without a capital… no longer a future held in uncertainty.
April 6th will be etched in history as the day Amaravati was officially recognized as the capital of Andhra Pradesh.
On this historic occasion, following the passage of the Bill in Parliament and the issuance of the Gazette Notification by the Government of India, and with the assent of the Hon’ble President of Bharat, this long-awaited aspiration of the people of Andhra Pradesh has finally been fulfilled.
My sincere gratitude to the Hon’ble President of India Smt. Droupadi Murmu Ji ( @rashtrapatibhvn), Hon’ble PM Sri @narendramodi Ji, and Hon’ble CM Sri @ncbn garu, for making this historic moment possible.
This moment belongs to the farmers who sacrificed and to the people who stood unwavering in their resolve. After 12 long years of state separation, Andhra Pradesh finally has its capital officially recognized by the Government of India.
Let us now move beyond the uncertainty and disruptions of the past, and come together to build Amaravati, the people’s capital, laying a strong foundation for future generations and steering our state towards the vision of Swarna Andhra 2047.
Jai Andhra, Jai Bharat, Jai Hind 🇮🇳 - @PawanKalyan
#Amaravati
#APThanksModiJi
#APThanksModiJi
#HistoricAmaravatiResolution
ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది...!
ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చూసుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నాము.
ఈ విధానం ఖచ్చితంగా మారాలి.
కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు, మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత.
అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలి.
హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు.
కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే
#NoGheeInTTDLaddu
#SanatanaDharmaRakshaBoard
ఇప్పటం గ్రామానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు.
జనసేనానిగా ఇచ్చిన మాట ఉప ముఖ్యమంత్రిగా నిలబెట్టుకుంటూ, @YSRCParty దాష్టికాలకు ఎదిరించిన ఇప్పటం గ్రామంలో పర్యటించి, జనసేనకు అండగా నిలబడిన శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ గారి నివాసానికి వెళ్లిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#Ippatam
#JSPForNewAgePolitics