2018 - Pawan Kalyan talks about the income generation and the need for entrepreneurs in SC/STs!!
2026 - Pawan Kalyan meets 800 SC/ST entrepreneurs who are on strike and assured them to resolve their issues ASAP✅
The torchbearer of AP @PawanKalyan 🦁
#PawanKalyan
మన సంప్రదాయ కళలను పరిరక్షించడం అంటే వాటిని ప్రోత్సహించడమే కాదు… వాటిని జీవనాధారంగా మలుచుకున్న కళాకారుల ఆరోగ్యం, సంక్షేమాన్ని పరిరక్షించడం కూడా.
మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం సందర్భంగా మన హస్తకళాకారులు, చేనేత కార్మికులతో ఆత్మీయంగా మమేకమయ్యే అవకాశం లభించింది. వారి అసాధారణ నైపుణ్యం, అపారమైన ఓర్పు, వృత్తిపట్ల ఉన్న అంకితభావం నన్నెంతో ఆకట్టుకున్నాయి. అదే సమయంలో, వారితో జరిగిన సంభాషణల్లో వారు ఎదుర్కొంటున్న వృత్తి సంబంధిత ఆరోగ్య సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం శ్రమిస్తూ వెన్ను, మెడ, కీళ్ల నొప్పులు, కంటి సమస్యలు, శ్వాస సంబంధిత ఇబ్బందులు వంటి అనేక ఆరోగ్య సమస్యలతో చాలామంది కళాకారులు బాధపడుతున్నారని వారు వివరించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను తమ చేతుల మీద మోస్తున్న ఈ కళాకారుల ఆరోగ్యాన్ని కాపాడటం కూడా కూటమి ప్రభుత్వ బాధ్యత అని నేను బలంగా విశ్వసిస్తున్నాను.
అందుకే వారి సమస్యలను విన్న వెంటనే ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులను ఆదేశించి, రాష్ట్రంలోని వివిధ హస్తకళా, చేనేత కళాకారుల క్లస్టర్లలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించేలా చర్యలు చేపట్టాము. నిన్న (08.07.2026) తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి కలంకారీ కళాకారులు, పశ్చిమ గోదావరి జిల్లాలోని సీతారాంపురం క్రోషే లేస్ కళాకారుల కోసం వైద్య శిబిరాలు విజయవంతంగా నిర్వహించాం. ఈరోజు (09.07.2026) ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి బొమ్మల కళాకారులు, కాకినాడ జిల్లాలోని ఉప్పాడ చేనేత కార్మికులు, కడప జిల్లాలోని మాధవరం చేనేత కార్మికులు, అనంతపురం జిల్లాలోని యడికి చేనేత కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. రేపు (10.07.2026) విజయనగరం జిల్లాలోని బొబ్బిలి వీణ కళాకారులు, అనకాపల్లి జిల్లాలోని ఎటికొప్పాక కళాకారులు, ఏలూరు జిల్లాలోని హ్యాండ్ నాటెడ్ వూలెన్ పైల్ కార్పెట్ కళాకారులు, మదనపల్లె చేనేత కార్మికుల కోసం వైద్య శిబిరాలు నిర్వహించబడతాయి. 11.07.2026న సత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులు, శ్రీకాకుళం జిల్లాలోని బుడితి ఇత్తడి కళాకారులు, కృష్ణా జిల్లాలోని పెడన బ్లాక్ కలంకారీ కళాకారులు, తిరుపతి జిల్లాలోని చెక్క శిల్ప కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించబడతాయి. తదుపరి వారంలో కూడా రాష్ట్రంలోని మరిన్ని హస్తకళా, చేనేత కళాకారుల క్లస్టర్లలో ఇదే తరహా ప్రత్యేక వైద్య శిబిరాలను దశలవారీగా నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరాల ద్వారా సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరమైన చోట నిపుణుల వైద్య సేవలు, నిర్ధారణ పరీక్షలు, తదుపరి చికిత్సకు అవసరమైన మార్గదర్శకత్వం అందించబడుతుంది.
ఈ కార్యక్రమాన్ని ప్రతి హస్తకళాకారుడు, ప్రతి చేనేత కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను.
కళను గౌరవించడం అంటే కళాకారుడి శ్రమను గౌరవించడం. కళాకారుడి శ్రమను గౌరవించడం అంటే ఆయన ఆరోగ్యాన్ని కాపాడడం. మన కళాకారులు ఆరోగ్యంగా ఉంటేనే మన సంప్రదాయాలు, మన వారసత్వం భావితరాలకు సజీవంగా నిలుస్తాయి.
కళను కాపాడాలంటే… ముందు కళాకారుడిని కాపాడాలి.
- @PawanKalyan@AndhraPradeshCM@MinOfCultureGoI@TexMinIndia@handicraftsdc@PIB_India@IPR_AP@pibvijayawada
#AndhraPradeshHastakalaMahotsavam #ArtisanWelfare
పవన్ కళ్యాణ్ గారు చెప్పు ఎందుకు చూపించారు?
@ysjagan ఇలాంటి వీడియోలు చూసినప్పుడు నీకు minimum respect కూడా ఇవ్వాలి అనిపించదు 🙏 కానీ ఏం చేస్తాం... జనసేన పార్టీ క్రమశిక్షణ, సోషల్ మీడియా నిబంధనలు 🙃
ఇష్టం లేకపోయినా నీకు గౌరవం ఇవ్వాలి జగన్ 🙏 తప్పదు
Follow @ZoomedVinay ✅
#AndhraPradesh
#YSRCPAbusers
హస్త కళాకారులకు ఆరోగ్య భరోసా
•ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు
•హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు
•ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా, 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అవసరం అయిన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
@PawanKalyan@APDeputyCMO
Gen Z Will Build the Next India!
You are more than the next generation. You are the generation of change.
Your generation has the power to redefine politics, governance, and public service.
Your ideas. Your creativity. Your leadership. Your commitment to society.
Can shape the Future of Telangana.
Be part of a movement that believes in leadership, innovation, and nation-building.
Register your details through the link below and contribute to JanaSena in a role that matches your interests, skills, and experience.
https://t.co/OUTJ3XP5TE
#JanaSenaTelangana #JanaSenaMissionTelangana #JSPForNewAgePolitics
#GenZ #GenZWithJanaSena
హస్త కళాకారులకు ఆరోగ్య భరోసా
•ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు
•హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు
•ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న శ్రీ @PawanKalyan గారు
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాటను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరుసటి రోజే ఆచరణలో పెట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనతో హస్త కళాకారుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే విధంగా క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ప్రారంభం అయ్యాయి. బుధవారం నరసాపురం లేస్ కళాకారులు, శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా, 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అవసరం అయిన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి దోష సమస్యలు ఉన్న 21 మందికి కళ్ల జోళ్లు వేయించే ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పరీక్షలతో పాటు అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
•శ్రీమతి మహాలక్ష్మికి శంకర నేత్రాలయలో పరీక్షలు
హస్తకళా మహోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గం, పసలదీవికి చెందిన లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తమకు నేత్ర సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయన్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం శ్రీమతి మహాలక్ష్మితోపాటు శ్రీమతి అందే లక్ష్మి అనే మరో లేస్ కళాకారిణిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పిలిపించి పరీక్షలు చేయించారు. ఇరువురికీ దృష్టి దోష సమస్యలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. కళ్లజోళ్లు, ఐ డ్రాప్స్, మందులు ఇప్పించి పంపారు.
(1/2)
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
Step into the newly developed 18 Nagar Vans dedicated to the people of Andhra Pradesh by Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan garu.
Developed at a cost of ₹36 crore, these urban forests are the Green Lungs of our cities—promoting biodiversity, improving urban ecology, and providing vibrant spaces for recreation, wellness, and environmental education.
#NagarVan #GreenLungs #APForest #GreenerAndhraPradesh #EcoTourism #SustainableDevelopment #PawanKalyan
Sugali Preethi's Case... 👇🏻
They didn't file a case against the officers who allegedly tampered with evidence.
They didn't file a case against the hospital over the post-mortem report.
They didn't file a case against the then government, the then Chief Minister, or the police officials.
They didn't file a case against the former @YSRCParty ministers who, according to the family, humiliated them, questioned them, and failed to respond to their repeated pleas for justice.
They didn't file a case over the alleged assault on them or the house arrest they faced.
They didn't file a case against the Home Minister or the present Chief Minister.
But they filed a case against Shri @PawanKalyan Garu.
The one who stood with them when everyone else ignored their pain.
The person who was moved by their suffering.
The person who mobilized lakhs of people demanding justice.
The person who ensured Sugali Preethi's case remained in the public consciousness instead of disappearing like countless other cases.
The person whose relentless fight compelled the previous government to announce financial assistance, land, a job, and issue a G.O. claiming that the case would be handed over to the CBI. But the promised CBI investigation never materialized, and the G.O. became nothing more than an empty promise in the eyes of the family and the public.
Even after the NDA government came to power, he met the family again and discussed the case with the Home Minister, seeking further action.
What more could he have done?
Was he the Judge?
Was he the Investigating Officer?
Was he the Home Minister then?
No.
Yet he chose to stand with a victim when many remained silent.
Today, the person who stood beside the victim is the one facing a case from the victim's own family.
If this is the consequence of standing for justice, who will come forward for the next victim?
Reality of Kaliyuga 🙏🏻
#SugaliPreethi