నాడు వైఎస్.. నేడు @ysjagan .. ఫేక్ ప్రచారం పైనే రాజకీయం చేశారు… చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి పింక్ డైమండ్ పై ఇలాగే ఫేక్ ప్రచారాలు చేశారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అన్నారనే ప్రచారం కూడా అంతే ఫేక్ వార్త. ఈ అబ్బా కొడుకుల బతుకే ఫేక్ బతుకు. వ్యవసాయం దండగ అన్ని అని తాను అన్నట్లు నిరూపించాలని చంద్రబాబు గారు నిండు అసెంబ్లీలో జగన్ తండ్రికి అప్పటిలో ఛాలెంజ్ విసిరారు. దానికి సమాధానం చెప్పలేక అప్పటిలోనే వై ఎస్ తోక ముడిచాడు. ఇప్పుడు వైఎస్ కొడుకు మళ్లీ అదే ప్రచారం మొదలు పెట్టాడు….
చంద్రబాబు గారు ‘‘మనసులో మాట’’ పుస్తకంలో ఏమి రాసారో చూడండి.. రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి, గోడౌన్లు కట్టాలి, రవాణా సౌకర్యాలు కల్పించాలి, వ్యవసాయంలో రిస్క్ తగ్గేవరకూ వారిని కాపాడాలి… ఇలా అనేక విషయాలు రైతుకు ఉపయోగపడేవి, ప్రభుత్వాలు చేయాల్సినవి చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందనేది చంద్రబాబుగారు ఎప్పుడూ చెప్పే మాట.
దేశ ఆదాయానికి, రాష్ట్ర ఆదాయానికి మూల స్తంభం అయిన వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు గారు చూపే విజన్, వేసే ప్రణాళికల కారణంగానే చాలా సార్లు వ్యవసాయం లాభసాటిగా మారిన మాట వాస్తవం. సాగు నీటి అవసరాలు తీర్చేందుకు చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
నదుల అనుసంధానం నుంచి ప్రాజెక్టుల నిర్మాణం వరకు చంద్రబాబు గారి దార్శనికత పాలకులందరికి ఆదర్శం.
‘‘గ్రామాలు వదలద్దు… వ్యవసాయం ముద్దు’’ అనే సంకల్పంతో పని చేసే చంద్రబాబు గారిపై వ్యవసాయం దండగ అన్నారని ప్రచారం చేస్తారా ఫేక్ ఫెలోస్?
జగన్ పాలనలో పశ్చిమగోదావరి జిల్లాలో వరి రైతులు తమంతట తామే ‘‘క్రాప్ హాలిడే’’ ప్రకటించుకుని పంటలు వేయలేదు… అలాంటి పార్టీ చంద్రబాబుగారిపై తప్పుడు ప్రచారం చేస్తున్నది.
దేశంలో మొట్టమొదటి సారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘‘ధరల స్థిరీకరణ నిధి’’ ఏర్పాటు చేసి రైతులను మార్కెట్ లో ధరల హెచ్చుతగ్గుల నుంచి ఉపశమనం కల్పించిన దార్శనికుడు చంద్రబాబు గారు…. ఈ ఫేక్ ఫెలోస్ కు తెలియని విషయాలు ఇవన్నీ….
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తైన సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్స్ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించాను. అనంతరం నా నివాసంలో వారితో సమావేశమై పథకం లబ్దిని... వారికి కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకున్నాను. స్త్రీ శక్తి కేవలం ఉచిత ప్రయాణ పథకం కాదు.. మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని అందించే ఓ మహత్తర కార్యక్రమం అని ఆడబిడ్డలు చెప్పడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
#SthreeShakti
#FreeBusForWomenInAP
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ.. మీ కుటుంబ సభ్యులకు ఈ దేశం ఎప్పుడూ అండగా ఉంటుంది అని కోరుకుంటూ.. ఇంతటి గొప్ప వైభవం కలిగిన భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ.... అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
భారతమాతాకి జై
జై భారతమాత
#HappyIndependenceDay
కొడుకును కోల్పోయిన తండ్రిని జగన్ పరామర్శించడం వరకు పర్వాలేదు. కానీ అదే పరామర్శలో చెన్నారెడ్డి హత్యలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పాత్ర కానీ, టీడీపీ నేతల ప్రమేయం కానీ ఉందా... అని అడగడం జగన్ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. అయితే చంపింది మన గొడ్డలి పార్టీ వాళ్ళే అని అంటూ గొడ్డలి పార్టీ హత్యారాజకీయాలను భాస్కర్ రెడ్డి బయట పెట్టడంతో జగన్ ఖంగుతిన్నాడు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
#IntintikiTeluguDesam
ఇంతతక్కువ సమయంలో అరకోటి కుటుంబాలకు పార్టీని చేర్చగలగడం... ప్రభుత్వ పాలన గురించి ప్రజలకు అవగాహన కలిగించడం మామూలు విషయం కాదు. కేవలం కార్యకర్తల సంకల్పంతోనే ఇది సాధ్యం. అందుకు కార్యకర్తలకు అభినందనలు. ఇదే ఉత్సాహంతో “ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం” కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా కొనసాగించండి.
#2YrsOfTrustDevelopmentWelfare
#AndhraPradesh
.@ysjagan అడ్డంగా పడుకున్నా అమరావతి నిర్మిస్తాం ..
గొడ్డలి పార్టీ ₹5 PayTM's కింద పడి ఏడ్చినా నిర్మిస్తాం ..
అన్నదాత సుఖీభవ .. ₹4000 పెన్షన్ .. తల్లికి వందనం .. భోగాపురం .. అమరావతి .. పోలవరం .. పెట్టుబడులు .. ఉద్యోగాలు .. రోడ్లు .. స్టీల్ సిటీ .. డేటా సెంటర్స్ .. IT .. Ai .. గ్రీన్ & రెన్యూ ఎనర్జీ .. సీమకు ఇండస్ట్రీస్ .. రేర్ ఎర్త్ కారిడార్ .. ప్రజలకు స్వేచ్ఛ .. ఉచిత బస్సు .. నేతన్న కి ప్రోత్సాహం .. నిన్న అక్వా రైతులు .. రేపు సెమీ కండక్టర్స్ ..
ఇలా ఇంకో 1000 ఉంటాయి .. ఏది ఆపలేరు ..
గొడ్డలి పార్టీ సిద్దాంతం రప్పా రప్పా నరకడం ..
తెలుగుదేశం & కూటమి ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి + డబుల్ సంక్షేమం 🔥🔥
#AmaravatiUnstoppable
#SeedAccessRoad #E3Road
#SteelBridge
#Amaravati
#Chandrababunaidu
#Andhrapradesh
రాష్ట్ర అగ్నిమాపక శాఖ కోసం రూ.40 కోట్లతో కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాల ప్రత్యేకతలను అధికారులు సీఎం గారికి వివరించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకట రమణ, అధికారులు
ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
స్వాతంత్ర్య స్ఫూర్తితో పాయకరావుపేటను మరింత ప్రగతిపథంలో నడిపిద్దాం. నియోజకవర్గ అభివృద్ధికి మీ సూచనలు, సలహాలు ఎంతో విలువైనవి.
#AneNenu ద్వారా మీ ఆలోచనలను పంచుకుని, పాయకరావుపేట అభివృద్ధిలో మీరూ భాగస్వాములు కండి.
#AneNenu
పోలవరం గురించి నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది @ysjagan ! ఎందుకంటే పోలవరం ప్రాజెక్టును బ్యారేజిగా మార్చింది నువ్వు. దాన్ని రిజర్వాయర్ గా మార్చింది కూటమి ప్రభుత్వం. నువ్వు అవన్నీ మర్చిపోయి బెంగుళూరు ప్యాలెస్ లో ఊహా ప్రపంచంలో బ్రతుకుతున్నట్టు ఉన్నావు. కానీ పోలవరం ప్రాజెక్టుకు నువ్వు చేసిన అన్యాయం గురించి గూగుల్ లో ఇలా కొడితే, అలా వచ్చేస్తుంది.
పోలవరం ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తామంటూ ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పలుమార్లు ప్రతిపాదనలు పంపించింది మీ ప్రభుత్వంలోనే కదా, జగన్ మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? 2022 జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్-I&II అంటూ 41.15 మీటర్ల ఎత్తున ప్రతిపాదిస్తూ అప్పటి స్పెషల్ సి.ఎస్. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సి.ఇ.ఓ.కు లేఖ రాసి, డబ్బులు అడగలేదా? మీరు, గతంలో మీ సారథ్యంలో ఉన్న మీ అధికారులు 41.15 మీటర్ల కోసం రాసిన లేఖలు మర్చిపోయారా ? మీ అబద్ధపు సాక్షిలో, గతంలో మీరు చేసిన పనులు మీరే రాసుకుని, చంద్రబాబు గారి పై దుష్ప్రచారం చేస్తున్నారా?
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో మా కూటమి ప్రభుత్వం మీ లాగా ఎక్కడా రాజీపడే ప్రసక్తే ఉండదు. గతంలో, 2014-19 మద్య చంద్రబాబు గారు ప్రతిపాదించినట్లుగా 150 అడుగుల మేర నీటి నిల్వ ఉండే విధంగా 45.72 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మించి తీరుతాం. పోలవరం ప్రాజెక్ట్ 45.72 మీటర్ల ఎత్తులోనే ఉంటుంది. 150 అడుగుల నీటి మట్టాన్ని నిర్వహించేది చంద్రబాబు గారి ప్రభుత్వమే. 45.72 మీటర్ల ఎత్తులో నీళ్ళు నిలబెడితేనే, చంద్రబాబు గారి కల అయిన నదుల అనుసంధానం జరిగి, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించడం కుదురుతుంది. కాబట్టి ఈ విషయంలో మా ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తేలేదు. ఇకనైనా మీరు ఫేక్ రాతలు, ఫేక్ ప్రచారాలు మాని, ప్రజలకు ఉపయోగపడే రాతలు రాసి, ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చే ప్రయత్నం చేయండి.
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh