जय भवानी! जय शिवाजी! जय महाराष्ट्र!
छत्रपति शिवाजी महाराज की भूमि महाराष्ट्र, मराठा वीरता और सनातन धर्म के रक्षक के रूप में प्रतिष्ठित है। शिवाजी महाराज के अदम्य साहस और नेतृत्व की विरासत से पीढ़ियों को प्रेरित करती हुई इस पवित्र भूमि पर आना मेरे लिए सम्मान की बात है।
मैं पिठापुरम अवस्थित श्री श्रीपाद श्री वल्लभ स्वामी जी के आशीर्वाद से, औद्योगिक और आर्थिक विकास में तेजी से उन्नति करते हुए अपनी वीरता की भावना को यथावत संजोये रखनेवाले महाराष्ट्र की समृद्धि और प्रगति के लिए प्रार्थना करता हूँ।
मैं महान नेता बालासाहेब ठाकरे जी को भी याद करता हूँ, जिनके निर्भीक नेतृत्व ने प्रत्येक भारतीय की भावना को गर्वोन्नत किया तथा उनमें झिझक के स्थान पर आत्मविश्वास और सगर्व का संचार किया।
महाराष्ट्र में अपने चुनाव अभियान के दौरान, मुझे पता चला कि महाराष्ट्र से पिठापुरम अवस्थित श्री श्रीपाद श्री वल्लभ स्वामी जी के मंदिर तक जाने वाले श्रद्धालुओं को 'रेल स्टॉप' की कमी के कारण बहुतेरे परेशानियों का सामना करना पड़ता है। मैं सभी श्रद्धालुओं से प्रतिज्ञा करता हूँ कि मैं इस विषय को रेलवे विभाग के समक्ष उठाऊंगा और यह सुनिश्चित करने का हरसंभव प्रयास करूंगा कि पिठापुरम में ट्रेनें रुकें ताकि उनकी यात्रा आसान हो सके। इसके अलावा, लातूर की अपनी चुनावी यात्रा के दौरान, मुझे तिरुमाला में भगवान बालाजी के दर्शन करने वाले श्रद्धालुओं के लिए लातूर से तिरुपति तक सीधी रेल और उड़ान सेवा के लिए अनुरोध प्राप्त हुए। मैं इन सेवाओं को जल्द से जल्द उपलब्ध कराने के लिए चर्चा करने और आवश्यक कार्रवाई सुनिश्चित करने का आश्वासन देता हूँ।
जैसा कि महाराष्ट्र में इस महीने की 20 तारीख को मतदान की तैयारी है, मैं सभी लोगों से माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के दूरदर्शी नेतृत्व, केंद्रीय गृह-मंत्री श्री @AmitShah जी, भाजपा के राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda जी और @MORTHIndia श्री @nitin_gadkari जी के मार्गदर्शन में "एनडीए महायुति" गठबंधन का समर्थन करने की अपील करता हूँ। साथ ही, श्री @Dev_Fadnavis जी, श्री @mieknathshinde जी और श्री @AjitPawarSpeaks जी को उनके शासन में महाराष्ट्र को 1 ट्रिलियन डॉलर की अर्थव्यवस्था के रूप में उभरने की शुभकामनाएं देते हुए तहे-दिल से चुनावों में उनकी जबरदस्त जीत की कामना करता हूँ।
जय भारत! जय हिंद!
హన్మకొండ లోని R&B క్యాంపు కార్యాలయంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ లను రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా JPS లతో కలిసి సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
#CMKCR directed the officials to appoint new Junior Panchayat Secretaries after completing the regularisation of those in service.
#Telangana
https://t.co/MsJDZjW6Zm
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ @BRSHarish, శ్రీ @YadavTalasani, ఎమ్మెల్సీలు శ్రీ @PRR_BRS, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ @KaushikReddyBRS, ఎమ్మెల్యేలు శ్రీ @JeevanReddyBRS, శ్రీ @BalkaSumanTRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
JPS/OPS Regularisation అంశం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాలని.. భద్రాద్రి కొత్తగూడెం గౌరవ శాసనసభ్యులకు JPS/OPS లు విన్నవించుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతోనే తాము సమ్మెను విరమించామని తెలియజేశారు. #jpsopsregularisation@eenadulivenews@TelanganaCMO
ఉద్యోగ భద్రతపై ఆవేదన, ఆరాటంతో ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించి JPS,OPS లు విధుల్లో చేరుతున్నరు. ప్రభుత్వం తొందరగా #JPSRegularisation కబురుతో
మానసిక ఆందోళనలో ఉన్న వారి పేద కుటుంబాలకు స్వాంతన చేకూర్చాలని విజ్ఞప్తి 🙏
#JPS#సోనీ అమ్మ ఆత్మహత్య బాధాకరం. ఆమె 8నెలల పసిబిడ్డ తల్లి లేని అనాథ అయ్యింది. దిక్కులేని ఆమె కుటుంబానికి, అలాగే చనిపోయిన 40 పేద J/OPS కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోండి. సానుభూతితో 10 వేల JPS, OPS కుటుంబాలకు #bharosa ఇవ్వండి.