@Vakiti_srihari@Ponnam_INC
జనవరి 10వ తేదీన శంషాబాద్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ మంత్రి వాకిటి శ్రీహరి గారు ఇచ్చిన హామీల వీడియోలు. అధికారులతో ఆయన నేరుగా మాట్లాడిన విషయాలు స్పష్టంగా. ఇప్పుడు వెళ్లి అధికారులను అడిగితే కేసులు నమోదు చేశారు. కార్మికుల పట్ల ఎందుకంత ద్వేషం.
ఆర్టిఓ అధికారుల తీర్పుకు నిరసనగా ఖైతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు. అడ్డగోలుగా చల్లని విధిస్తున్నారని నినాదాలు చేసిన వైనం. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని కమిషనర్ హామీ ఇవ్వడంతో శాంతించిన కార్మికులు. @revanth_anumula@Ponnam_INC@Vakiti_srihari
నిజమైన ప్రజాసేవ చేయాలనుకుంటే ముందు వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు ప్రజలకు పంచే ధైర్యం వీళ్లకు ఉందా?
- ఇంత ఆస్తి ఉన్న వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పైన మాట్లాడగలరా.?
- ఈ పదవులు ప్రజాసేవ కోసమా..?
వ్యాపారాలను కాపాడుకోవడానికా..? @INCIndia@CJP_for_India@CJP_2026_@BJP4India
@RVKRao2@hydcitypolice@CPHydCity@HYDTP@AddlCPTrHyd@HiHyderabad @swachhhyd @AmitLeliSlayer@TeluguScribe ఇంటర్నేషనల్ క్రైమ్ ను వెలికి తీశారు..ఉపాధి లేక పొట్టకూటికోసం పాట్లు పడే పెదాల పై ఎందుకంత ద్వేషం.
ప్రభుత్వాలు స్వయం ఉపాధి పథకాల పేరుతో ఇలాంటి వాటిని తయారు చేసి ఉచితంగా పేదలకు పంచి ఉపాధి కల్పించాలి. కానీ సొంత తెలివితో తయారు చేయించుకున్న వాటికి ట్యాక్ లు, ఫైన్లు వేయాలని కోరడం ఎంతో
ఇలాంటి పరిస్థితి మీడియాకు రావడం బాధాకరం.. రాజకీయ నాయకులు, అధికార పార్టీలు చేసే అన్యాయాలకు అండగా ఉంటే ప్రజల నుంచి ఇలాంటి వ్యతిరేకత తప్పదు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వరాదని కఠినమైన నిబంధన ఉండాలి. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది.
ABP దళారిని
" గో బ్యాక్ గోడి మీడియా "
అని తరిమేశారు బొద్దింకలు
దేశం మొత్తం ఇదే పద్దతి అవలంబించాలి
పాత్రకారుడు అని వస్తే...
తన్ని తరిమేయాలి 👊
https://t.co/ZzlQy7hBfD
యువత మార్పు కోరుకుంటున్నానడానికి నిదర్శనం...
- ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోజ్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న యువత
- వీరు ఎవరికీ భక్తులు కాదు, ఏ పార్టీకి కార్యకర్తలు కారు
@TelanganaACB రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించే పరిస్థితి లేకపోవడం. న్యాయస్థానంలో మళ్ళీ నిరూపిస్తే తప్పా చర్యలు ఉండవు. శిక్ష పడేవరకు సగం జీతం వస్తుందనే ధైర్యంతో ఇలాంటి పనులు చేస్తున్నారు. ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలి
అవినీతి చిడకు మందేది
ఏసీబీ వలలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ బత్తుల మహేందర్
సైబర్ మోసం కేసులో కుటుంబ సభ్యులను ఇరికించబోమని 9 లక్షలు డిమాండ్, ఇప్పటికే 5 లక్షలు తీసుకున్నట్లు గుర్తింపు, మిగిలిన డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న ఏసిబి
చట్టం ముందు అందరూ సమానులే
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాది హత్య కేసులో సుపారీ హంతకులను సిటీ పోలీసులు అరెస్టుచేశారు. కాంగ్రెస్ నాయకుడు ఆలంఖాన్, అతని కుమారుడు హత్యకు కుట్ర చేసినట్లు తేల్చారు. నాంపల్లి పోలీసులను అభినందించిన అధికారులు
@INCTelangana@CPHydCity@BRSparty
@BJP4Telangana@INCTelangana@indSupremeCourt@barcouncilindia
పోరాడితే.. పోయేది ప్రాణాలా.?
ఇంత పెద్ద వ్యవస్థలో ఆరుసార్లు దాడులు జరిగాయని కేసులు పెట్టినా.. రక్షణ కల్పించలేని వ్యవస్థలో ఉన్నామా.?. చివరికి జరగాల్సిన నష్ట జరిగిపోయింది. ఇప్పుడు నిందితుల కోసం వేటా..?
@CJP_2029@CJP_for_India@BRSparty@BJP4Telangana@INCTelangana
ప్రశ్నించడమే తప్పా.?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి రెండే పార్టీలుపాలిస్తున్నాయి.పేదరికం,నిరుద్యోగం,అవినీతి రాజ్యమేలడం, అవినీతి నాయకులు పెరిగితే, యువత నుంచి తిరుగుబాటు తప్పదు CJP మొదలైన 4రోజులకే బెదిరింపులా?
@Congress4TS అయ్యా ఫేక్ ఎఫ్ ఐ ఆర్ (తప్పుడు కేసు) లను నమోదు చేసి వ్యవసాయ భూముల సెంటిమెంట్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న సబ్ ఇన్స్పెక్టర్ ల పై చర్యలు తీసుకోగాలు. ఇటీవల నారాయణపేట జిల్లా నర్వ పోలీసు స్టేషన్ లో జరిగిన సంఘటన ఇందుకు ఉదాహరణ...
@KTRBRS అన్ని బాగానే చేశారు. బిఆర్ఎస్ పాలన బాగుండే. కానీ మేనిఫెస్టో లో జర్నలిస్టులకు ఇచ్చిన హామీల విషయంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఎగ్జిబిషన్ మైదానంలో కేసీఆర్ గారు జర్నలిస్టు లకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు.
@Vakiti_srihari అన్న నారాయణపేట్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి తోట్ల శ్రీనివాస రెడ్డి, నర్వ మండలం అధ్యక్షుడు బీసం చెన్నయ్యలు బడుగు, బలహీన వర్గాల భూముల విషయంలో తీవ్రంగా ఇబ్బంది పెట్టి, ఫేక్ కేసులు పెట్టించి సీటిల్మెంట్లు చేస్తున్నారు. మంత్రి మా వెంట ఉన్నాడని మీ పేరు పాడుచేస్తున్నారు. పరిశిలించగలరు.