ACTIONS SPEAK LOUDER THAN WORDS!
President Murmu Ji offers prayers at Sabarimala Temple in Kerala.😍
Tight Sl@p to DIVISIVE Gang who spreads LIES that “Dalits & Tribals aren’t Hindus” or “They aren’t allowed in temples”.
DALITS & TRIBALS ARE ALSO HINDUS.
EK HAI TO SAFE HAI💪
విశ్వంభరునికి జన్మదిన శుభాకాంక్షలు
చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్య @KChiruTweets గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం... వెల కట్టలేని జీవిత పాఠం. ఒక సాదాసీదా సాధారణ కుంటుంబం నుంచి వచ్చిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎల్లలు దాటి కీర్తిప్రతిష్ఠలు సాధించడం నాకే కాదు నాలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు.. కువిమర్శలకు కుంగిపోనూ లేదు. విజయాన్ని వినమ్రతతోనూ.. అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. అన్నిటిని భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన 'విశ్వంభరుడు'..!
పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షుతో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను - JanaSena Chief Shri @PawanKalyan
#HBDChiranjeevi
#HappyBirthdayChiranjeevi
శ్రీశైలం అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులతో ఘర్షణకు దిగి, దాడికి పాల్పడ్డ ఘటన గురించి శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఈ ఘటనల్లో శాసనసభ్యులు, ఆయన అనుచరుల ప్రమేయంపై విచారించి సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాను. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టంగా చెప్పాను.
చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడి ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించకూడదని, ఇందుకు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఒకటే అని, అరెస్టయిన 31వ రోజు పదవి కోల్పోయే చట్టం తీసుకురాబోతోంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం.
‘మేము తప్పు చేసినా బాధ్యులను చేయమని రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా శాసన సభలో స్పష్టంగా చెప్పాము. నిబద్ధతతో, నియంత్రణతో విధులు నిర్వర్తిస్తున్నాము. కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నవారు ముందుగా తమను తాము నియంత్రించుకోవాలి. ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు.
Respected Sir and Big Brother , Thiru @rajinikanth Avl, I am truly grateful for your affectionate words and blessings. I cherish them in my heart with the deepest respect and gratitude.May your path of enlightenment continues with glory , success and good health.
While reading Dr. Achyut Chetan’s “Founding Mothers of the Indian Republic”, I was deeply moved by the power and purpose behind every page. This book is more than a historical account, it is a restoration of memory - honouring the women who wrote themselves into the very fabric of our Constitution.
As India advances towards 33% reservation for women, we must recognize that women like G. Durgabai, Ammu Swaminathan, Amrit Kaur, Dakshayani Velayudhan, Hansa Mehta, Renuka Ray, Sucheta Kripalani, Purnima Banerji, Begum Qudsia Aizaz Rasul, Kamala Chaudhri, and Annie Mascarene were far more than silent witnesses. Their signatures, debates, and collective voice shaped the Republic and the values we now hold dear.
Dr. @achyutchetan ‘s work reminds us that these remarkable women were architects of justice and visionaries of equality who fearlessly challenged patriarchy and strategized for a brighter, fairer India. The phrase “missing mothers,” as the book notes, is a call to reclaim their rightful place in our national story.
Their courage and unity continue to inspire us in the ongoing journey toward genuine gender equality. This book absolutely deserves to be in the national spotlight, illuminating not just the past, but the path forward for every Indian who dreams of a just and inclusive society.
#FoundingMothers
Deeply honored and overwhelmed by your kind wishes, respected Deputy Chief Minister of Andhra Pradesh, my dear brother and political Thoofan @PawanKalyan garu
Thank you from the bottom of my heart. God bless. 🙏 @APDeputyCMO
Jal Jeevan Mission - 6 Years of Quenching Thirst, Transforming Rural Lives
On August 15, 2019, Hon’ble PM Sri @narendramodi ji, took a historic step, to ensure that every home in every village has access to pure drinking water tap connection. Today, that vision has reached 15.7 crore households across the nation.
In our Andhra Pradesh, under the leadership of Hon’ble CM Sri @ncbn garu, Rural Water Supply (RWS) Department, we are working with unwavering commitment to bring tap water connections to 95.44 lakh households, ensuring 55 litres of safe drinking water per person, every single day.
Alongside the ongoing works worth ₹26,824 crore under the Jal Jeevan Mission, we are making dedicated efforts, with the support of the Central Government, to address drinking water challenges through projects worth a total of ₹84,750 crore.
Heartfelt gratitude to the Hon’ble PM Sri @narendramodi ji, and Hon’ble Union Jal Shakti Minister Sri @CRPaatil ji, for making this dream a reality for millions.
#6YearsOfJalJeevanMission
Hearing painful and horrific stories from partition times make us to dwell deeply into human nature. How neighbors could become blood thirsty killers and friends could become foes?!
Under the prudent and resilient Leadership of Hon. PM Shri @narendramodi ji, a ‘New Bharat’ is shaping up, which is responsible , vigilant and decisive.
The #PartitionHorrorsRemembranceDay
is very essential to each and every individual of our Nation to be aware of at what cost freedom was achieved . And that makes us to be eternally vigilant to defend the ‘integrity of Bharat’ from disrupting forces of outside and also from within.
May Mother Bharath bless us all !
Jai Hind!