Other states are desperate to replicate just a part of what Nara Lokesh is doing...
While we have a cynical feudalistic idiot vying to become CM again with Gudivada Amarnath as his IT Minister face!
The sooner Jagan is eliminated from politics, the better for the state of AP!
I have a gut feeling that Andhra Pradesh is going to be new growth story of India. The way they are pitching aggressively for investment,giving tough competition to other states.This healthy competition nudges other to improve infra & efficiency there by benefitting the Nation.
Funny Thing is 2019 lo CBN Bogarpuram ki 5300 Acres tho India's 2nd biggest airport plan chesthey YSJ "Yerra bus kuda rani uruki antha Pedda airport endhuku " ani cheppi Farmer tho High court lo Case wpinchadu Result Ippudu Bogarpuram Airport Total Area, 2200 Acres
Exciting to hear @IBM Chairman & CEO Arvind Krishna announce that Amaravati will host one of India’s first two IBM Quantum Computers, with commissioning targeted by September 2026.
Under Hon’ble PM Shri @narendramodi Ji’s National Quantum Mission and Hon’ble CM Shri @ncbn garu’s vision, Andhra Pradesh is steadily emerging as India’s hub for frontier technologies.
Next election ki kuda self goal ready chesukunadu anna asalu script rasindi yevadhu ra kutami durandhar laga unnadu 😂 miru inka lite tisukunthe best Paytm buddies🥲
Amaravati vs Mavigun... A Big Statement from Former CM #Jagan
If you stand with Amaravati: vote for TDP.
If you stand with Mavigun: vote for YSRCP.
#YSJagan#Amaravati#Mavigun
Amaravati vs Mavigun... A Big Statement from Former CM #Jagan
If you stand with Amaravati: vote for TDP.
If you stand with Mavigun: vote for YSRCP.
#YSJagan#Amaravati#Mavigun
So yoga day is over. Safe to say our CM is casually setting absolute fitness goals for the rest of us to catch up to!
@ncbn#Yogandhra#InternationalYogaDay
ఈ వార్తలో ప్రచురించిన ఫొటో విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ ఎలియాస్ పిల్ల సాయిది కాదు. ఆ ఫోటో లో ఉన్న వ్యక్తి పేరు ఆలవాల నవీన్ రెడ్డి. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మవరప్పాడు తండా రామ్ కో ఫ్యాక్టరీ సమీపంలో 2025 డిసెంబర్ 4వ తేదీన మాదకద్రవ్యాల మత్తులో ఉన్న గాదె సాయి కృష్ణ చిత్రహింసలు పెట్టి ఆలవాల నవీన్ రెడ్డిని హత్య చేశాడు. హత్య జరిగిన నాలుగు రోజుల సమయంలోనే పోలీసులు కేసును ఛేదించి గాదె సాయి కృష్ణను అరెస్టు చేసి న్యాయ స్థానం ఎదుట ప్రవేశ పెట్టారు. పోలీసులు అరెస్టు చేసే సమయంలో గాదె సాయి కృష్ణ పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. అయినా పోలీసులు సాహసోపేతంగా అతడిని అరెస్టు చేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా గాదె సాయి కృష్ణ చేతిలో హతుడైన ఆలవాల నవీన్ రెడ్డి ఫొటోను చూపిస్తూ గాదె సాయి కృష్ణదిగా చెప్పడం బాధ్యతారాహిత్యం. వార్తలో పేర్కొన్న అంశాలు కోర్టు పరిధిలో ఉన్నాయి.
#FactCheck
#AndhraPradesh
This is amazing, @Reuters.
But which is this state in India with a progressive rare earth policy that has several majors lining up to invest over ₹50,000 cr in mining, processing and manufacturing? 😉
Turns out good policy is the most powerful rare earth of all!
#ChooseSpeedChooseAP
నా లేఖతోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయింది అంటున్న జగన్, అసలు ఆ లేఖలో ఏముందో చెప్పాలి కదా..
విశాఖ స్టీల్ ప్లాంట్ కి లక్ష కోట్ల భూమి ఉంది, అందులో 7 వేల ఎకరాలు ప్లాట్లు వేసి అమ్మేద్దాం అని ప్రధానికి నువ్వు రాసిన లేఖ ఇది.. ఇదీ నీ బాగోతం @ysjagan#PsychoFekuJagan#AndhraPradesh
‘మెగా డిఎస్సీ 2025’ నియామకాలు జరిగి ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు కొందరు ఆ నియామకాలను వివాదాస్పదం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా క్రీడా కోటా కింద చేసిన నియామకాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో అమలులో ఉన్న నిబంధనలు, జీఓల ప్రకారం పూర్తిస్థాయి పారదర్శకతతో ఎంపికలు నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీఓ ఎంఎస్ నెం.4 ప్రకారం ఇంటర్-కాలేజియేట్ పోటీల్లో పాల్గొనడం లేదా సాధించిన విజయాలను ఉద్యోగాల కోసం అర్హతగా పరిగణించలేదని ఆయన తెలిపారు. అయితే 2012 ఆగస్టు 9న జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.74 ప్రకారం నిర్వహించిన గత నియామకాలలో ఇంటర్-కాలేజియేట్ పోటీలు, ఇంటర్-డిస్ట్రిక్ట్ పోటీలు, రూరల్ స్పోర్ట్స్, మహిళా క్రీడా ఉత్సవాలు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGFI) పోటీలు వంటి విభాగాల్లో పాల్గొనడం లేదా పతకాలు సాధించడం కూడా ఉద్యోగ అర్హతకు పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు. అదే విధానం 2019లో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా చేపట్టిన సుమారు 1.20 లక్షల నియామకాలలో కూడా అమలులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 382 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారని తెలిపారు. వీరిలో 22 మంది బంగారు పతక విజేతలు, 40 మంది రజత పతక విజేతలు, 43 మంది కాంస్య పతక విజేతలు మరియు 275 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. ఖో-ఖో, బాల్ బ్యాడ్మింటన్, జూడో, సాప్టుబాల్, అథ్లెటిక్స్, వాలీబాల్, హ్యాండ్బాల్, హాకీ తదితర 34 క్రీడా విభాగాలకు చెందిన క్రీడాకారులు ఎంపిక అయ్యారని ఆయన తెలిపారు. సమర్పించిన ప్రతి క్రీడా సర్టిఫికేట్ను స్క్రూటినీ కమిటీ, రాష్ట్ర స్థాయి కమిటీ, సంబంధిత క్రీడా సంఘాలు, యూనివర్సిటీలు మరియు ఇతర అధికారిక రికార్డుల ద్వారా పరిశీలించి మాత్రమే అర్హత నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 1996 నుంచి 2025 వరకు జారీ చేసిన సర్టిఫికెట్లను కూడా ధృవీకరణలో భాగంగా పరిశీలించినట్లు వెల్లడించారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ప్రక్రియ మొత్తంపై అనుమానాలు రేకెత్తించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు.
#FactCheck
#AndhraPradesh
‘మెగా డిఎస్సీ 2025’ నియామకాలు జరిగి ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు కొందరు ఆ నియామకాలను వివాదాస్పదం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా క్రీడా కోటా కింద చేసిన నియామకాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో అమలులో ఉన్న నిబంధనలు, జీఓల ప్రకారం పూర్తిస్థాయి పారదర్శకతతో ఎంపికలు నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థి అనిగి దుర్గయ్య తనకు జాతీయ క్రీడల్లో సాధించిన విజయాలున్నప్పటికీ ఉద్యోగం రాలేదని చేసిన ఆరోపణలపై ఆయన వివరణ ఇస్తూ దుర్గయ్య 32వ నేషనల్ గేమ్స్ కు సంబంధించిన సర్టిఫికేట్ను ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేయలేదని, భౌతిక ధృవీకరణ సమయంలో మాత్రమే ఆ వివరాలను సమర్పించినట్లు తెలిపారు. అయితే జీఓ-4 మరియు నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశిత గడువులో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టమైన నిబంధన ఉన్నందున, అనంతరం సమర్పించిన పత్రాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యపడలేదని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థి ఆన్లైన్లో సరైన సర్టిఫికేట్ను సమర్పించి ఉంటే, అతని అర్హతను సంబంధిత ప్రాధాన్యత క్రమంలో పరిశీలించే అవకాశం ఉండేదని వివరించారు. తాను దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేయలేకపోయినట్లు దుర్గయ్య, కోర్టు కు సమర్పించిన అఫిడవిట్ లోనే పేర్కొన్నాడని కూడా అజయ్ జైన్ స్పష్టం చేశారు. స్వీయ పొరబాటు వల్లే దుర్గయ్యకు ఉద్యోగం రాలేదని, అయితే మరొక విషయం పరిశీలిస్తే అదే స్లాట్ లో ఉద్యోగం పొందిన వారంతా జాతీయ స్థాయి క్రీడల్లో మెడల్స్ పొందినవారేనని విరించారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ప్రక్రియ మొత్తంపై అనుమానాలు రేకెత్తించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు.
#FactCheck
#AndhraPradesh
#DSCFakesByYCP
"ఏదో పెద్ద డిటెక్టివ్లా ఆ హావభావాలు ఏంటి జగన్? నీ ఊహా ప్రపంచం నీది కానీ, అధికారులు చెప్పేది మాత్రం వినవా?
నవీన్ అనే వ్యక్తి ఎస్సీఈఆర్టీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి. ఆయన రెండు పరీక్షలు రాశారు. ఒక పరీక్షలో 1వ ర్యాంక్, మరో పరీక్షలో 6వ ర్యాంక్ సాధించారు. సెలెక్షన్ లిస్టులో ఉన్నప్పటికీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరుకాలేదు. దీంతో నిబంధనల ప్రకారం ఆయనను నియమించడం సాధ్యపడలేదు.
తర్వాత నవీన్ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. ఆయన వెరిఫికేషన్ ప్రక్రియకు ఎందుకు హాజరుకాలేదో ఆయనకే తెలియాలి. అంతేకాదు, ఔట్సోర్సింగ్ ఉద్యోగి కావడంతో పరీక్ష రాయడానికి ముందుగా NOC (No Objection Certificate) తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆయన ఆ NOC కూడా తీసుకోలేదు.
#PsychoFekuJagan
#AndhraPradesh
Amaravati’s government complex in Andhra Pradesh was designed by Norman Foster
The architect behind:
Apple Park (Cupertino)
The Gherkin (London)
Reichstag (Berlin)
Hong Kong airport