Local body elections Leaders ki oka test
Test pass iyina vallaki Seat confirm
Pass avtharo leka Assurance raledu ani py pyna work chesi vadilestharoo chudali
Jagan leaders ki kavalsina Assurance esthada leda anede big Question
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....!
ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం
🔸Pulivendula Drinking Water Project Works Are In Progress 😍
🔹Former CM YS Jagan Laid Foundation Stone for this project on Dec 21st, 2021 & As Of Now 80% works completed
▪️This Project Covers 229 villages & provide drinking water to 4 lakh people
#AndhraPradesh #YSRKadapa #Pulivendula #DrinkingWaterProject #APInfraStory
YSR family conversions ki main reason ani allegations chestharu
Reason adigithe Anil ni chupistharu
Ipudu Anil sambandam ledu allow
cheyaledu ani chepthe
Comments lo edusthunaru😂
Rudhudu Rejected
గతంలో జగన్ మత మార్పిడులను ప్రోత్సహిస్తూ, కొన్ని వందల చర్చిలు నిర్మించడానికి సహకరించారు, కానీ హిందూ మతాన్ని ప్రోత్సహించలేదు.
చంద్రబాబు.. జగన్లు కాంగ్రెస్తో జత కట్టించేందుకు సాదిక్ లాంటి వారిపై చర్యలు తీసుకోవడం లేదు- @VSReddy_MP
YS Jagan – Transformed Education in Andhra Pradesh
From 2019 to 2024 @ysjagan introduced major education reforms in the government education system across Andhra Pradesh.
• Nadu–Nedu - Modernised government schools
• English Medium - Introduced in government schools
• Digital Learning - Tablets and digital content for students
• Ammavodi - Financial support for eligible mothers/guardians
• Vidya Deevena & Vasathi Deevena - Support for higher education
• School Nutrition - Strengthened student meal programmes
• 17 Medical Colleges - Major expansion of medical education
• Global Exposure - Government school students showcased talent at international platforms
During his five years tenure, YS Jagan Mohan Reddy Garu focused on educational infrastructure, access, technology, and opportunity to build a stronger foundation for the next generation.
#YSJaganReforms #ManaBadiNaduNedu #AndhraPradesh #JaganannaConnects
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి, తెలుగువారి ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర ప్రగతికి దృఢమైన పునాదులు వేసిన ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తి దాయకం. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు.