ప్రజా సమస్యలు పైన జనసేన కృషి ..
1)రాజధాని భూములకై పొరాటం.. రైతుల తరుపున గొంతు ఎత్తి పొరాటం.
On behalf of farmers Pawan Kalyan fighted against land acquisition for Andhra Pradesh capital
(March 2015)#HappyBirthdayPawanKalyan
Today, Bharat didn’t just celebrate a successful launch. It celebrated the dawn of a new era of innovation, enterprise, and limitless possibilities.
Heartiest congratulations to Skyroot Aerospace, ISRO, and IN-SPACe on the successful launch of Vikram-1, India’s first privately developed orbital rocket. This landmark achievement reflects the transformative vision of Hon’ble Prime Minister Shri @narendramodi Ji to open India’s space sector to private participation, laying the foundation for a vibrant ecosystem of innovation and entrepreneurship.
The success of Mission Aagaman is not only a milestone in space exploration but also a catalyst for new opportunities in science, technology, research, manufacturing, startups, and high-skilled employment. It strengthens India’s position as a global innovation powerhouse and inspires millions of young minds to turn their aspirations into achievements.
May this historic success propel Bharat towards even greater heights in the journey towards a Viksit Bharat.
Congratulations, Team Vikram-1!
- @PawanKalyan@PMOIndia@SkyrootA@isro@PIB_India@IPR_AP@pibvijayawada
#Vikram1 #IndiaInSpace
చింతూరు అడవుల్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్
•ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమానికి శ్రీకారం
•రాష్ట్రంలో తొలిసారి డ్రోన్ సాంకేతికతతో సీడ్ బాల్స్ జారవిడిచే ప్రక్రియ
•అడవులు క్షీణించిన ప్రాంతాల్లో పచ్చదనం పునరుద్ధరణకు చర్యలు
•వర్షాకాలం, భూ అనుకూలతల ఆధారంగా కార్యక్రమ విస్తరణ
•పర్యావరణహిత, దేశవాళీ వృక్ష జాతుల అభివృద్ధికి శ్రీ @PawanKalyan గారు ప్రణాళికలు
రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపొందించడం, అడవుల పునరుద్ధరణ లక్ష్యంగా గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ దినోత్సవం రోజున ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో ప్రారంభించిన సీడ్ బాల్స్ తయారీ, వెదజల్లే కార్యక్రమం కొనసాగుతుంది. గత నెలలో ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను చేపట్టిన అటవీశాఖ, ఆ లక్ష్యాన్ని మించి 3.80 కోట్ల సీడ్ బాల్స్ ను ప్రజల భాగస్వామ్యంతో రూపొదించింది. వర్షాకాల అనుకూల పరిస్థితులు ఉన్న అటవీ ప్రాంతాల్లో వెదజల్లే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 90 లక్షల సీడ్ బాల్స్ మానవ వనరుల సాయంతో వెదజల్లే కార్యక్రమాన్ని పూర్తి చేసింది. శ్రీపవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమం సోమవారం ప్రారంభమయ్యింది.
రాష్ట్రంలో డ్రోన్ సాంకేతికతతో విత్తన బంతులు జారవిడిచే పక్రియ చేపట్టడం ఇదే తొలిసారి. మనుషులు ప్రవేశించలేని దట్టమైన అడవుల్లో వృక్ష సంపద క్షీణించిన ప్రాంతాన్ని గుర్తించి పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు.
చింతూరు అటవీ రేంజ్ పరిధిలో మొత్తం 5 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయగా, అందులో ఇప్పటి వరకు 2.71 లక్షల సీడ్ బాల్స్ మానవ వనరుల సహాయంతో వెదజల్లారు. మిగిలిన సీడ్ బాల్స్ ని మారుమూల, ఎవరూ చేరుకోలేని అటవీ ప్రాంతాల్లో డ్రోన్ సాంకేతికతతో జారవిడుస్తున్నారు. చింతూరు అటవీ ప్రాంత పరిధిలో క్షీణించిన 440.50 హెక్టార్ల అటవీ ప్రాంతాలను గుర్తించి, పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్ట్ లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని వర్షాకాల అనుకూల పరిస్థితుల ఆధారంగా కంసులూరు, మర్రిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకులకు విస్తరించనున్నారు. అవకాశం ఉన్న చోట మానవ వనరుల సాయంతో, లేని చోట డ్రోన్ ఆధారిత సేవలు అమలు చేస్తున్నారు.
జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ, వితరణ కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పర్యావరణ అనూకూల, దేశీయ జాతుల విత్తనాలతో తయారు చేసిన సీడ్ బాల్స్, వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో తక్షణం వెదజల్లే పక్రియ ప్రారంభించాలని సూచించారు. వేప, చింత, నేరేడు, నోని, నల్లమద్ది, ఉసిరి, రేలా, తాని తదితర వృక్ష జాతుల విత్తనాలు సోమవారం డ్రోన్ ద్వారా వెదజల్లిన వాటిలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపొందించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఉపముఖ్యమంత్రివర్యుల నిర్దేశిత సూచనలకు అనుగుణంగా అటవీశాఖ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది.
(1/2)
Andhra Pradesh Pioneers First-of-its-Kind Drone-Based Seed Ball Dispersal Initiative for Large-Scale Forest Restoration
The Government of Andhra Pradesh, under the visionary leadership of the Hon'ble Deputy Chief Minister, Shri @PawanKalyan garu, has launched a first-of-its-kind drone-based seed ball dispersal initiative for large-scale ecological restoration. By integrating advanced drone technology with afforestation efforts, the Forest Department has ushered in a new era of technology-driven forestry, enabling seed dispersal in inaccessible forest interiors, hill slopes and rugged terrains where conventional methods have limited reach.
The drone-based seed ball dispersal programme was formally launched by the Hon'ble Deputy Chief Minister on 5th June 2026 at Mulapadu in NTR District during the World Environment Day celebrations. Following the successful launch, operational aerial dispersal has now commenced in the Chintur Forest Division with the onset of favourable monsoon conditions. The programme will be expanded in a phased manner to other forest divisions across the State based on rainfall, soil moisture and site suitability to ensure maximum germination and natural regeneration.
• State-wide Seed Ball Campaign
The Seed Ball Campaign is one of the largest greening initiatives undertaken by the Andhra Pradesh Forest Department. Against the State target of 2.50 crore (250 lakh) seed balls, the Department has prepared 3.0855 crore (308.55 lakh) seed balls, exceeding the target well ahead of schedule.
As on date, about 95 lakh seed balls have already been dispersed manually across suitable forest areas. Manual dispersal will continue throughout the monsoon season, while drone-assisted dispersal will progressively cover inaccessible forest landscapes where conventional methods are difficult to implement.
The pioneering use of drone technology represents a significant leap in scientific forest management. It enables rapid, efficient and uniform dispersal of seed balls over degraded forest patches, steep hill slopes and remote areas, thereby accelerating ecological restoration while optimising time, manpower and resources.
• Drone Operations Commence in Chintur Forest Division
Divisional Forest Officer Sri Ravindranath Reddy, IFS, informed that the Chintur Forest Division has prepared 5.00 lakh seed balls, of which 2.71 lakh seed balls have already been dispersed manually. With the commencement of drone-assisted dispersal, the programme has entered a new phase of technology-enabled forest restoration.
The seed balls contain indigenous tree species suited to the local ecosystem, including Neem (Azadirachta indica), Tamarind (Tamarindus indica), Jamun (Syzygium cumini), Noni (Morinda citrifolia), Nallamaddi (Terminalia tomentosa), Usiri (Emblica officinalis), Rela (Cassia fistula) and Thani (Terminalia bellirica), among other native species.
Drone-assisted dispersal has commenced in the Lakkavaram Reserve Forest and will gradually be extended to Kansuluru, Marrigurra, Devarapalli, Repaka, Vali Sugriva and Bhadrachalam Forest Blocks, depending upon favourable rainfall and field conditions.
The programme is expected to supplement natural regeneration across 440.50 hectares of degraded forest areas in the Chintur Forest Division through a combination of manual and aerial seed sowing.
(1/2)
Hon'ble Chief Minister Shri @ncbn visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan in Mumbai following his successful right shoulder surgery.
Sri Chandra Babu Naidu Garu wished Sri Pawan Kalyan Garu a speedy and complete recovery.
🏆 #1 in Panchayat Raj Framework
🛣️ #2 in Rural Road Quality (PMGSY)
From King of Andhra to making Andhra Pradesh the King of National Wide Rankings.
@PawanKalyan 🫡👏
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ...... హస్తకళాకారులకు ఇచ్చిన హామీని మరుసటి రోజుకే నిలబెట్టుకున్నారు. ఏపీ హస్తకళా మహోత్సవం ప్రారంభ కార్యక్రమంలో కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని...... పవన్ మాట ఇచ్చారు. దానికి అనుగుణంగా బుధవారం క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించారు. నరసాపురం లేస్ కళాకారులు, శ్రీకాళహస్తి కలంకారీ కళాకారులకు ప్రత్యేక పరీక్షలు చేశారు. నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా....... 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అవసరమైన వారికి వైద్యారోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి దోష సమస్యలు ఉన్న 21 మందికి కళజోళ్లు ఇచ్చారు. శ్రీకాళహస్తిలో 53 మంది కలంకారీ కళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు హస్తకళ మహోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గం పసలదీవికి చెందిన మహాలక్ష్మీ...... తనకు నేత్ర సంబధిత ఇబ్బందులు వస్తున్నాయని..... పవన్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం మహాలక్ష్మితో పాటు అందే లక్ష్మీ అనే మరో కళాకారిణిని.... పవన్ ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి.... వైద్య పరీక్షలు చేయించారు. ఇద్దరికీ దృష్టి దోష సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు... కళ్లజోళ్లు, ఐ డ్రాప్స్ , మందులు ఇచ్చారు
నాయకత్వం అంటే కేవలం హామీలు ఇవ్వడం కాదు… కష్టాల్లో ఉన్న ప్రజల పక్కన నిలబడటం.
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సబ్సిడీల కోసం రోజుల తరబడి నిరసన చేస్తున్న 800 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు రోజుల తరబడి నిరసన చేస్తుంటే వారి బాధను విని, సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడమే కాదు, అక్కడే ఉన్న ప్రతి ఒక్కరికీ అల్పాహారం, భోజనం ఏర్పాటు చేసిన నాయకుడు శ్రీ @PawanKalyan గారు.
“ఇన్ని రోజులు మాకు కనీసం ఒక గ్లాసు నీళ్లు కూడా ఎవరూ ఇవ్వలేదు” అన్న వారి మాటలు హృదయాన్ని కదిలిస్తాయి.
ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించే నాయకత్వమే నిజమైన నాయకత్వం.
మాట మాత్రమే కాదు… మానవత్వం కూడా నిలబెట్టిన నాయకుడు.
మాట ఇచ్చి… మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం @PawanKalyan గారు !!
70 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, 27 గ్రామాలకు చెందిన 5,007 మంది రైతులకు గొప్ప న్యాయం చేశారు.
3,193 ఎకరాల ఇనాం భూములను జరాయితీ భూములుగా మారుస్తూ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వేలాది రైతు కుటుంబాలకు భూ హక్కులు, భరోసా, భవిష్యత్తును అందించనుంది.
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
Sugali Preethi's Case... 👇🏻
They didn't file a case against the officers who allegedly tampered with evidence.
They didn't file a case against the hospital over the post-mortem report.
They didn't file a case against the then government, the then Chief Minister, or the police officials.
They didn't file a case against the former @YSRCParty ministers who, according to the family, humiliated them, questioned them, and failed to respond to their repeated pleas for justice.
They didn't file a case over the alleged assault on them or the house arrest they faced.
They didn't file a case against the Home Minister or the present Chief Minister.
But they filed a case against Shri @PawanKalyan Garu.
The one who stood with them when everyone else ignored their pain.
The person who was moved by their suffering.
The person who mobilized lakhs of people demanding justice.
The person who ensured Sugali Preethi's case remained in the public consciousness instead of disappearing like countless other cases.
The person whose relentless fight compelled the previous government to announce financial assistance, land, a job, and issue a G.O. claiming that the case would be handed over to the CBI. But the promised CBI investigation never materialized, and the G.O. became nothing more than an empty promise in the eyes of the family and the public.
Even after the NDA government came to power, he met the family again and discussed the case with the Home Minister, seeking further action.
What more could he have done?
Was he the Judge?
Was he the Investigating Officer?
Was he the Home Minister then?
No.
Yet he chose to stand with a victim when many remained silent.
Today, the person who stood beside the victim is the one facing a case from the victim's own family.
If this is the consequence of standing for justice, who will come forward for the next victim?
Reality of Kaliyuga 🙏🏻
#SugaliPreethi
సూపర్గా ఉంది… నీళ్లు చకచకా వెళ్లిపోతున్నాయి." పెదపెంకి గ్రామంలో రూ.6.10 కోట్లతో నిర్మించిన CC రోడ్లు, మ్యాజిక్ డ్రెయిన్స్తో దశాబ్దాల బోదకాలు సమస్యకు శాశ్వత పరిష్కారం. ప్రజల ఆనందమే… అభివృద్ధికి నిజమైన గుర్తింపు. 💯 #pawankalyan#janasena
Straight to the point‼️
“When an anti-social anti-national abuser gets arrested, why is somone sleeping in Bangalore palace going restless”
- @pantham_nanaji
The recent developments in the Sugali Preethi case have raised serious questions in the minds of many people.
It is a matter of public record that Hon'ble Deputy CM Sri @PawanKalyan garu stood with Sugali Preethi's family when they were seeking justice. He met the family, expressed solidarity, demanded a fair investigation, mobilized public support, and consistently raised the issue, not for political gain, but to ensure justice for the victim.
It was this sustained public pressure that compelled the then government to announce financial assistance and a CBI inquiry. Subsequently, serious concerns were raised over the CBI announcement after it emerged that the purported Government Order was allegedly not genuine.
Even after the change in government, Sri Pawan Kalyan continued to pursue the matter and sought progress to ensure that justice was delivered. His role was that of a public representative who chose to stand with a grieving family and amplify their demand for justice.
Sri Pawan Kalyan has consistently stood for women's safety, dignity, and empowerment. Time and again, he has raised his voice for women facing injustice, irrespective of political considerations.
It is deeply unfortunate that allegations and legal proceedings are now directed against a leader whose public record reflects unwavering support for victims and a steadfast commitment to justice. The @JanaSenaParty firmly believes that every individual responsible for any lapse in the investigation or administration must be held accountable in accordance with the law. At the same time, those who stood by the victim in pursuit of justice should not become the subject of misplaced blame.
Justice for Sugali Preethi must remain the sole priority. Thank you