#HBDSuperstarMahesh
Deputy CM, JanaSena Chief Sri @PawanKalyan garu :
శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ప్రముఖ కథానాయకుడు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరిన్ని విజయాలు సాధించి ప్రేక్షకులను మెప్పించాలి. శ్రీ మహేష్ బాబు గారికి సుఖసంతోషాలు ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను..
People’s Verdict for Change and Development
The results of the elections across four states and one Union Territory clearly reflect the people’s preference for development and decisive change in governance. While Assam and Puducherry have reaffirmed support for development-oriented leadership, the people of West Bengal, Tamil Nadu, and Kerala have expressed a clear desire for political change.
Under the leadership of Hon’ble Prime Minister Sri @narendramodi Ji, with the strategic direction of @BJP4India President Sri @NitinNabin, and the political acumen of Union Home Minister Sri @AmitShah, the Bharatiya Janata Party has achieved a historic victory in West Bengal.
I extend heartfelt congratulations to the @SuvenduWB and the BJP leadership for this significant milestone. It is reassuring that in West Bengal, land that inspired India’s freedom movement and has faced challenges like illegal infiltration and law-and-order concerns, the NDA is set to form the government, bringing hope for stability and progress.
I congratulate Assam CM Sri @himantabiswa on the @BJP4Assam securing a third consecutive term in Assam, and on earning a second term as Chief Minister, reflecting continued public trust. I also congratulate the UDF leadership in Kerala and NDA allies in Puducherry on their victories.
Special congratulations to @TVKVijayHQ President Thiru @actorvijay and his party on a resounding victory. Emerging as a credible alternative in his first electoral contest reflects the people’s clear aspiration for change. I wish that he will work with commitment and responsibility to fulfill the expectations of the people of Tamil Nadu.
#ElectionResults2026
My Heartfelt Congratulations!! to Thiru @actorvijay avl, for embarking on a political journey in Tamilnadu, the land of Saints & Siddhars.
@tvkvijayhq
Congratulations to @PawanKalyan garu on your formidable victory & for the emergence of @JanaSenaParty as 2nd largest in the assembly elections. Your endurance & dedication to serve the people of AP has been commendable. Best wishes.
Vijay,
President,
Tamilaga Vettri Kazhagam
హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవండి
హైదరాబాద్ నగరంలోనూ, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మూసీ వరదతో ఎం.జి. బస్టాండ్, పరిసరాలు నీట మునిగాయని తెలిసింది. ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ప్రభుత్వ సూచనలను, వాతావరణ హెచ్చరికలను ప్రజలు అనుసరించాలని సూచిస్తున్నాను. వరద బాధితులకు ధైర్యం చెప్పి, వారికి అవసరమైన ఆహార అందించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని జనసేన తెలంగాణ నాయకులు, శ్రేణులకు ఇప్పటికే దిశానిర్దేశం చేయడమైనది.
- @PawanKalyan@TelanganaCMO@PIBHyderabad@pibvijayawada@IPR_AP
A fanboy @Sujeethsign’s Sambhavam for his Demigod and millions of devotees has given countless reasons to celebrate 🔥🔥🔥🔥
Experience it. Feel it. Such madness doesn’t come often… these moments will forever be stamped as #OG.
#TheyCallHimOG#BoxOfficeDestructorOG
కరూర్ ర్యాలీలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరం
తమిళనాడు రాష్ట్రం కరూర్ లో నటుడు, టి.వి.కె. @TVKVijayHQ పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట దురదృష్టకరం. ప్రాథమిక సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో 33 మంది మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉండటం ఆవేదన కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
(పవన్ కళ్యాణ్) @PawanKalyan
ఉప ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్ @APDeputyCMO అధ్యక్షులు, జనసేన @JanaSenaParty
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో గురువారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. పోలవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ @chirri_balaraju గారు వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార శ్రీ అక్కల గాంధీ, వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్ శ్రీమతి రావి సౌజన్య, లీగల్ సెల్ ప్రతినిధి శ్రీమతి ఎస్.కల్పన పాల్గొన్నారు.
గిరిజన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న NDA ప్రభుత్వం
గత నెలలో మన్యం పార్వతీపురం, పాడేరు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సమయంలో మరిన్ని గ్రామాలలో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు జనవరి లో నిధులు రానున్నాయి, రాగానే రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan. ఈ మేరకు జనవరి 23న గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాటా రూ.163.39 కోట్లు, రాష్ట్ర వాటా రూ. 111.68 కోట్లు మొత్తంగా రూ.275.07 కోట్లను విడుదల చేసిన NDA ప్రభుత్వం. ఈ నిధులతో మరిన్ని గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించడం ద్వారా, డోలీ మోత రహిత ఆంధ్రప్రదేశ్ సాధనతో పాటుగా, పర్యాటక రంగ అభివృద్ధి చేసే దిశగా గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేయనుంది.
#PallePanduga #AndhraPradesh