విశాఖ చేరుకున్న ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ విష్ణుకుమార్ రాజు, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ కోన తాతారావు, రాష్ట్ర జానపద సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ శ్రీ వంపూరి గంగులయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్, జిల్లా అధికారులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భుజానికి శస్త్ర చికిత్స చేసిన చెయ్యి ఇబ్బందిగా ఉన్నప్పటికీ వాహనం నుంచి దిగి స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గౌరవ కేంద్ర సహాయ మంత్రి శ్రీ కీర్తివర్థన్ సింగ్ గారితో కలిసి ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు.
#WorldElephantDay
విశాఖ చేరుకున్న ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ విష్ణుకుమార్ రాజు, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ కోన తాతారావు, రాష్ట్ర జానపద సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ శ్రీ వంపూరి గంగులయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్, జిల్లా అధికారులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భుజానికి శస్త్ర చికిత్స చేసిన చెయ్యి ఇబ్బందిగా ఉన్నప్పటికీ వాహనం నుంచి దిగి స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గౌరవ కేంద్ర సహాయ మంత్రి శ్రీ కీర్తివర్థన్ సింగ్ గారితో కలిసి ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. (1/2)
Young Minds, Inspiring Creativity
During my visit to the World Elephant Day event, I was truly delighted to see the wonderful paintings and artworks created by our young students.
More than 20 lakh students from 21,450 schools across India participated in the World Elephant Day campaign. Out of which nearly 31,000 students participated in the painting competition. Each painting reflected a unique imagination, a deep love for elephants and wildlife, and a beautiful message of conservation. I sincerely appreciate every student who participated and brought their creativity and passion for nature to this initiative. Every young artist deserves appreciation for giving conservation a voice through art.
It was especially heartening to see students from Andhra Pradesh among the winners. In the Junior Category (Classes 6–8), B. Tanvi Praveetha, Plakshita and G. Niharika, all from Visakhapatnam, secured the 1st, 2nd and 3rd positions respectively.
In the Senior Category (Classes 9–12), S.V.L.N. K. Sharvani, M. Lavanya and S. Sneha Ratna, all from Visakhapatnam, secured the 1st, 2nd and 3rd positions respectively.
At the National Level, Ujaan B.D.M. Chattopadhyay, Aditi Behera and Harithparans J.H. secured the 1st, 2nd and 3rd positions respectively.
My heartfelt congratulations to all the winners. Your creativity has beautifully captured the spirit of elephant conservation and shown us the power of young minds.
When children create for nature, they inspire a future that cares for it.
- @PawanKalyan@PMOIndia@moefcc@AndhraPradeshCM@APFDOfficial@HANUMAN_APGOV@PIB_India@IPR_AP@pibvijayawada
#WorldElephantDay2026
ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఉత్తరాంధ్ర జనసేన నేతలతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు
విశాఖపట్నం కేంద్ర గ్రంథాలయంలో డాక్టర్ SR రంగనాథన్ భారతదేశ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు, ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు. ఆయన జయంతిని "జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి*
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @pawankalyan గారిని భారతీయ జనతా పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ శివ్ ప్రకాష్ @shivprakashbjp గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ @MadhavBJP గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ శ్రీ మధుకర్ @BJPMadhukarAP గారు పాల్గొన్నారు.
ఎర్ర బస్సు రాని చోటకు ఎయిర్ బస్సా అన్నవారికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సాకారమే సమాధానం
* కూటమిలో మూడు పార్టీలు ఉండడంతోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేగవంతం
* ఈ అభివృద్ధి కోసమే 2024 ఎన్నికల్లో తపనపడ్డాను
* దేశం కోసం సెలవు తీసుకోకుండా కష్టపడుతున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి గురించి ఇష్టానుసారం మాట్లాడడం బాధించింది
* మూడవసారి ప్రధానిగా శ్రీ మోదీ గారు దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకు వెళ్తున్నారు
* శ్రీ మోదీ గారికి వెనుక బలంగా నిలబడదాం
* భోగాపురంలోని శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
#BhogapuramAirport
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
ఒక స్ఫూర్తి.ఒక వెలుగు.ఒక విప్లవం.
మన భారతదేశానికి దిక్సూచి.
ప్రజల ఆశయాలకు అండగా నిలిచే నాయకుడు.
నిజాయితీ, సేవే లక్ష్యంగా ముందుకు సాగే వ్యక్తిత్వం.ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా కలిసిన మధుర క్షణాలు
ఒక మహిళా ఎస్సైపై ఈ తరహా ప్రవర్తన చేయడం ఏమాత్రం సమంజసం కాదు.
రాజకీయాల కోసం, ప్రచారం కోసం, వ్యక్తిగత ఉనికి చాటుకోవడం కోసం మహిళలను మహిళ అధికారులను లక్ష్యంగా చేసుకుని వారిపై తాకరానిచోట చేయిలు వేయడం, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
@JanaSenaParty@PawanKalyan@JSPVeeraMahila
Kidney Anatomy and Function
This 3D animation depicts the anatomical location, layers, internal structure, and blood filtration process of the human kidney
Megastar @KChiruTweets garu once again stood by a fellow artist in need. ❤️🙏
He contributed ₹3 lakhs towards actor Ramesh’s treatment, is personally in touch with doctors at Apollo Hospitals regarding his health, and has assured all possible support, including recommending assistance under the State Government’s health insurance scheme.
Konidela Nagababu garu also contributed ₹2 lakhs, taking the total support to ₹5 lakhs.
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా, గత నెల 29వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల ద్వారా, పార్టీలో వివిధ స్థాయిల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన 36 వేలకుపైగా జనసేన శ్రేణుల నుంచి అందిన దరఖాస్తుల పరిశీలన, కమిటీల ఎంపిక ప్రక్రియను జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు.
జనసేన నాయకులు, సాధక్స్, జనసైనికులు, వీరమహిళల నుండి వారిలోని నాయకత్వ సామర్థ్యం, పార్టీ పట్ల అంకితభావం, ప్రజాసేవ, రాజకీయ అనుభవం దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీలలో స్థానం కల్పించనున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీలను ఖరారు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మిగతా నియోజకవర్గాలలో కూడా స్వీయ పర్యవేక్షణలో ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కమిటీల నియామకం పూర్తి చేయనున్నారు.
#JSPMembershipToLeadership