ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర కాలనీ డివిజన్ లో ప్రజా పదం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అరవింద్ కుమార్ గౌడ్ గారు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
*టిడిపి తెలంగాణ రాష్ట్ర నేతలు ఖమ్మం, వైరా, మధిర, నియోజకవర్గాల పర్యటన*
ఖమ్మం జులై 20 న్యూస్
టీడీపీ రాష్ట్ర పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్ర నాయకులు జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు షాద్ నగర్ మాజీ శాసన సభ్యులు బక్కని నరసింహులు, జాతీయ అధికార ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ 👇
కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ
టిడిపి పార్టీ ఇన్సూరెన్స్ నుండి మధిర మున్సిపాలిటీ లోని మడుపల్లి గ్రామానికి చెందిన గుడిపూడి వీరభద్రం కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేత.👇
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా,
రేపు ఆదివారం తేది 21.06.2026 ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం, ఎన్ టి అర్ ట్రస్టు భవన్ హైదరాబాద్ నందు ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమన్నీ విజయవంతం చెయ్యగలరు.
ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అరవింద్ కుమార్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, మరియు టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర నాయకులు
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్ నందు సికింద్రాబాద్ నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జీ వల్లరపు శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అరవింద్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు
నల్లగొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డులో గల తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి గత రాత్రి కొంతమంది దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ 👇
గద్దర్ కి తెలుసు ఎవరు మిత్రులో
ఎవరు తెలంగాణ కి న్యాయం చేశారో
చేయగలరో
కెసిఆర్ అనే వాడు 10 ఏళ్ళు ఎంత అధికార మదం చూపించాడో తెలంగాణ ప్రజలు చూసారు కదా!!
ఎన్టీఆర్ తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలను పైకి తెచ్చారు!!
చంద్రబాబు గారు తెలంగాణని బంగారు తెలంగాణ గా మార్చారు!!!
తెలంగాణ కి ఏది చేసినా అది తెలుగుదేశమే!!
@jyothsna_tdp@PogakuJairamTDP@TDPTelangana
తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.
మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.
మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!
#NaaTDPNaaBadhyata
#నాతెలుగుదేశంనాబాధ్యత
మహానాడు 2026 వర్చువల్ పద్ధతిలో నిర్వహణ
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు కార్యక్రమం ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు
ఈ నెల 27, 28న పార్టీ పండుగ మహానాడు కార్యక్రమం.
తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలకు ఎంత ప్రాణమో, ఇంకెంత అభిమానమో వనపర్తి జిల్లా, కిలా ఘనపూర్ మండలానికి చెందిన బండారి యాదగిరిని చూస్తే తెలుస్తుంది. పార్టీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా పసుపు రంగు పల్సర్ బైక్పై, పసుపు దుస్తులతో హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు. (1/2)
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ని మరో చోటికి తరలించాలి - తాళికోట హరికృష్ణ
దుర్గంధపూరిత జీవనం గడుపుతున్న స్థానిక ప్రజలు నిత్యం నీరు, వాయువు కాలుష్యంతో ఇంటింటికి రోగాలు అనారోగ్యంతో ఆర్థికంగా చిన్నభిన్ననువుతున్న నిరుపేదల బతుకులు నిత్యం నరకం అనుభవిస్తున్న స్థానిక ప్రజలు. 👇