@Balayya100@naralokesh Sc st bc ews coaching centers pettaru 90 days coaching annaru 45 days lo cmplt DSC.కనీసం coaching centers Dec 2024 lo ina start cheyalsindhi.april,may lo kuda coaching admissions echindi govt.evaro lokesh garini thappu dari pattisthunnaru..
@naralokesh@ncbn@PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు డీఎస్సీ ఒకే జిల్లా ఒకే పేపర్ లో నిర్వహించాలి లేదా పారదర్శకత లోపిస్తుంది ఆంద్రప్రదేశ్ డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమైన డిమాండ్స్ ఈ వీడియో ఒక్క సారి చూడండి 👇https://t.co/1b9qtV32L9
#ApDsc#ApDscExam90Days#ApDs2025
Stone Pelting on CM Jagan Reddy means failure of the State Intelligence, DGP, Intelligence Chief, Vijayawada Police Commissioner and Chief Minister's Security Officers. Instead of investigating their failure now they are given the job of investigating the stone pelting incident? What does this Convey?
Purdahs/Curtains were used in Broad Day light since last few years in the Vijayawada Amaravati region, green trees were not even spared for CM’s security purposes. A VVIP person such as CM Jagan Reddy has a very strong security 24*7. How come there was a Power Cut in the public meeting of CM Jagan Reddy? Is CM’s Security so weak and inefficient? What message does this send to the People of AP?
There were major security lapses during the Prime Minister Modiji’s recent public meeting in Andhra Pradesh and now a Stone Pelting Incident on the CM. The Officers responsible for the security lapse must be immediately transferred and the investigation should be given to Competent and Honest Officers if one has to know the mastermind behind this stone pelting incident on CM Jagan Reddy.
For a free, fair, smooth and transparent elections to happen in Andhra Pradesh, there should be strong institutional mechanism especially with regard to Security to every person irrespective of political parties and affiliations. On behalf of JanaSena, I bring this matter to the attention of the Central Election Commission and Chief Electoral Officer of Andhra Pradesh and initiate the necessary action.
@ECISVEEP@CEOAndhra@rajivkumarec@ArunSinghbjp@AmitShah@HMOIndia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి... చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలూ కట్టలేదు... చెట్లూ కొట్టలేదు.
ఈ దాడి విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి బాస్ అయిన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించీ విచారణ చేయించాలి. వాళ్ళు తీసుకున్న భద్రత చర్యల్లో లోపాలు ఏమిటి? ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటనేది తేలాలి. ముందుగా సదరు అధికారులను బదిలీ చేసి, సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులక రాయి విసిరిన చేయి... ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుంది. సూత్రధారులు, పాత్రధారులెవరో తేలుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పర్యటించి ఎన్నికల సభలో పాల్గొన్నప్పుడే సెక్యూరిటీపరమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఇలాంటి అధికారులు ఉంటే- గౌరవ ప్రధానమంత్రి గారు మరోసారి పర్యటించినప్పుడూ ఇంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు? ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలి.
@ECISVEEP@rajivkumarec@CEOAndhra@AmitShah@HMOIndia@ArunSinghbjp