Hyderabad, April 30, 2026 (Thursday): Shiv Pratap Shukla, Governor of Telangana, presents the 33rd Yudhvir Memorial Award to Dr. Gayatri Palat in recognition of her outstanding contributions to palliative care, visionary leadership, and compassionate service, at FAPCCI, Red Hills
Government has issued https://t.co/0ffNQO1uc1.32, dated 12.02.2026, framing the Telangana Grama Palana Officer Subordinate Service Rules, 2025. This is a significant step towards strengthening the Grama Palana Officer cadre and Village Administration.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ప్రదేశ్ లింగ్విస్టిక్ మైనార్టీ సెల్, తెలంగాణ హిందీ జర్నలిస్టు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హిందీ దివాస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీప���సీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
1949లో భారత రాజ్యాంగ సభ హిందీని దేశ అధికార భాషగా ప్రకటించిందని మహేష్ కుమార్ గౌడ్ గారు గుర్తుచేశారు. హిందీ భాష దేశ సమగ్రతకు బలమైన పునాదిగా నిలిచిందని తెలిపారు. మన దేశం అనేక భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలతో కూడిన విశాల గంగోత్రి అని పేర్కొన్నారు. గ్లోబలైజేషన్ ప్రభావం��ో ఇంగ్లీష్ ప్రాధాన్యం పెరిగినా, హిందీ తన స్థానాన్ని కోల్పోలేదని అన్నారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ప్రభుత్వ సలహాదారు హార్కర్ వేణుగోపాల్ రావు గారు, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ గారు, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ డాక్టర్ చిన్నా రెడ్డి గారు, మాజీ ఎంపీ హనుమంతరావు గారు, కార్పొరేషన్ చైర్మన్లు అన్వేష్ రెడ్డి గారు, తాహెర్ గారు, రాజేష్ కుమార్ అగర్వాల్ గారు, సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి గారు, తదితరులు హాజరయ్యారు.
@revanth_anumula
@Bmaheshgoud6666
@MNatarajanINC
@Chinnareddy_G
#Vhanumantharao
సీనియర్ ఫోటో జర్నలిస్టు షేక్ నసీరుద్దీన్ మరణించారని తెలిసి ముఖ్యమం��్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివిధ మీడియా సంస్థలతో పాటు మున్సిఫ్ పత్రికలో పనిచేసిన నసీర్ గారు, దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఫోటో జర్నలిజంలో తనదైన గుర్తింపును తెచ్చుకున్నారని, వారి మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటు అని ఒక సందేశంలో పేర్కొన్నారు. నసీర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు సంతాపం, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సీనియర్ జర్నలిస్టు డీ శివకుమార్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వివిధ సంస్థల్లో దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో ఉంటూ ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. శివకుమార్ గారి మరణం తీవ్ర బాధ కలిగించిందని పేర్కొంటూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. శివకుమార్ గారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు తీవ్ర సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. #DShivaKumar
Telangana Today senior journalist Anil Kumar’s sudden demise deeply shocked Chief Minister A. @revanth_anumula. He expressed his heartfelt condolences to Anil Kumar’s family members. The Chief Minister recalled Anil Kumar’s contributions to the field of journalism as a dedicated journalist.
The #SupremeCourt junks #LandAllotment to ..., #Journalists in #Hyderabad.
The shocking judgement may have been shattered or ruined 😭 nearly 1000 Senior Journalists families in Hyderabad, who were waiting for 18 years.
During the long wait, more than 70 Journalists (Photos) passed away, their families were still waiting for their lands.
Half of them were retired from their jobs.
Several low income group Journalists took Personal loans, several sold their wife's ornaments, to pay the Land Price on Govt rate. (That time if they had invested the money in some other land, the value would be increased 70-90 times)
The honest Journalists, whose income is ₹10,000 to ₹30,000.. how do they not belong to the "weaker" section ??
https://t.co/0yQGItwlbl
A bench headed by then the Chief Justice of India, N V Ramana understood the Journalists problem and allowed 1100 small people, journalists to take possession of land allotted in 2008 in Hyderabad.
But the Journalists don't know what next...
https://t.co/Bv1KH4pibu
Beware of digital arrest!
Cybercriminals are an impersonating state/UT police, NCB, CBI, RBI, and other law enforcement agencies. Extort money by convincing people that they are under digital arrest.
There is nothing like digital arrest in the law. If anybody tells you that you are digitally arrested, please report it to the Cybercrime Wing or the nearest police station immediately.
@Cyberdost@HMOIndia@TGCyberBureau@PIBHomeAffairs
Saddened to learn of the demise of journalist, publisher & editor of Daily Hindi Milap, Shri Vinay Vir. Taking the reins of the newspaper over from his distinguished father, Late Shri Yudhvir, he took Hindi Milap to new heights with his editing skills.
Shri Vinay Vir was known for his innovative management skills & caring & compassionate attitude towards employees all of which he inherited from his deceased parents, Shri Yudhvir & Smt. Sita Yudhvir, a former Rajya Sabha Member. My deepest condolences to members of his family!
Om Shanti!
#WATCH मुंबई: शिवसेना(UBT) सांसद संजय राउत ने कहा, "वे(पीएम नरेंद्र) महाराष्ट्र में बार-बार इसलिए नहीं आ रहे हैं कि उनका प्यार बार-बार यहां उमड़ रहा है या उत्तर प्���देश से इन्हें प्यार है। उत्तर प्रदेश और महाराष्ट्र में लोकसभा की सीटें ज्यादा हैं इसलिए वे जा रहे हैं। 2024 के चुनाव में महाराष्ट्र एक निर्णायक भूमिका तय ��रेगा। यहां की सरकार नाकाम है वे भाजपा को वोट नहीं दिला सकती। इसलिए पीएम बार-बार आ रहे हैं.... यहां शरद पवार, उद्धव ठाकरे और राहुल गांधी का जो गठबंधन है वे 40 से ज्यादा सीटें महाराष्ट्र में जीत रहे हैं।"