బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు
ఒడిలో బిడ్డలతో సహా గోషామహల్ పోలీసు స్టేషన్ లో బందీలయ్యారు.
317 జీవో రద్దు కోసం డిమాండ్ చేయడమే వాళ్లు చేసిన నేరం.
తెలంగాణకు ఈ నియంత పాలన అవసరమా!?
Hello @KTRTRS@TelanganaCMO sir..due to 317 we were *permanently* allotted to KB ASIFABAD dist.please re-observe the issues raised from GO 317..all teachers are suffering from long distance issues...please re allocate us to our native districts..#pleasereviewGO317